Sticky
Breaking News Slider Telangana Top News Of Today

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ లు ఒకే..! మరి గురుకులాలు..?

ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ తదితర వర్గాలకు చెందిన విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు భోజనాన్ని అందించాలనే లక్ష్యంతో తీసుకోచ్చిన సరికొత్త కార్యక్రమం ఒకే చోట యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు. నియోజకవర్గానికి ఒకటి చొప్పున దాదాపు రూ. 120కోట్ల నుండి రూ.150కోట్ల వ్యయంతో అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తూ ఈ క్యాంపస్ నిర్మాణానికి ప్రభుత్వం పూనుకుంది. ఈ క్యాంపస్ ద్వారా దాదాపు […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

ఢిల్లీకి పంత్ గుడ్ బై..?

ఐపీఎల్ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్ కు కెప్టెన్ గా ఉన్న రిషబ్ పంత్ చేసిన ట్వీట్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. తన అధికారక ట్విట్టర్ ఖాతాలో ఒకవేళ నేను ఐపీఎల్ వేలంలో పాల్గోన్నాను. అని అనుకుంటే ఎవరైన కొనుగోలు చేస్తారా..?. లేదా..?. కొనుగోలు చేస్తే నాకు ఎంత ధర పలుకుతుంది..?. అని ట్వీట్ చేశాడు. దీంతో రిషబ్ పంత్ ఢిల్లీ జట్టును వీడతారు అనే చర్చ మొదలైంది. ఇప్పటికే పంత్ ను సీఎస్కే జట్టు […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

బంగ్లా టీమిండియా మ్యాచ్ కు వర్షం ముప్పు..?

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా టీమిండియా బంగ్లాదేశ్ జట్ల మధ్య చివరదైన టీ20 మ్యాచ్ ఈ రోజు రాత్రి ఏడు గంటలకు జరగనున్నది. ఇప్పటికే మూడు టీ20 ల సిరీస్ లో రెండు మ్యాచులను గెలిచి సిరీస్ ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ ను కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా తెగ ఉవ్విరుళ్లుతుంది. మరోవైపు చివర మ్యాచ్ లోనైన గెలిచి పరువు నిలబెట్టుకోవాలని బంగ్లా తాపత్రయపడుతుంది. నిన్న శుక్రవారం హైదరాబాద్ లో కుండపోత వర్షం […]Read More

Sticky
Bhakti Breaking News Slider Top News Of Today

దసరా పూజకు సరైన సమయం ఇదే…?

ఈరోజు దేశ వాప్తంగా విజయదశమి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ రోజు సూర్యాస్తమయానికి గంటన్నర ముందు కాలాన్ని విజయ ముహూర్తంగా పండితులు చెబుతున్నారు. ఆ సమయంలో శమీవృక్షా (జమ్మి చెట్టు)ని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. జమ్మిని అగ్నిగర్భ అని కూడా పిలుస్తారు. శమీ అంటే దోషాలను నాశనం చేసేది అని ఆర్ధం. దీనికే శివా అనే మరో పేరు ఉంది. అంటే సర్వశుభకరమైనది. మహాభారతం ప్రకారం పాండవులు అజ్ఞాతవాసానికి ముందు తమ ఆయుధాలను ఆ జమ్మిచెట్టుపైనే […]Read More

Sticky
Breaking News National Slider Top News Of Today

జమిలీ ఎన్నికలు ఖాయమా…?

కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి జమిలీ ఎన్నికలకు సై అంటుందా..?. ఇప్పటికే జమిలీ ఎన్నికల బిల్లును కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన నేపథ్యంలో వచ్చే నెలలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతుందా..?. దానికవసరమయ్యే రాజ్యాంగంలోని మూడు సవరణలను చేయడానికి మోదీ పూనుకున్నారా..? అని అంటే అవుననే అంటున్నారు రాజకీయ పండితులు. ఇటీవల ఢిల్లీ పర్యటనకెళ్లి తిరిగోచ్చిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాము జమిలీ ఎన్నికలకు సిద్ధంగానే ఉన్నాము.. […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

గోట్ ను దాటలేకపోయిన వేట్టయన్

దళపతి విజయ్ నటించిన గోట్ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదలైన మొదటి రోజు కలెక్షన్లను సైతం దాటలేకపోయిన సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన వేట్టయన్ మూవీ.. గోట్ విడుదలైన తొలిరోజు ప్లాప్ టాక్ తో మొదలైన కానీ నూట ఇరవై కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది. తాజాగా టీజీ జ్ఞాన్ వేల్ దర్శకత్వంలో వచ్చిన వేట్టయన్ మూవీ మొదటి రోజు కేవలం డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలను కలెక్ట్ చేసినట్లు సినీ క్రిటిక్స్ చెబుతున్నారు. గోట్ మూవీ కలెక్షన్లు […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

రాజకీయాల్లోకి తెలుగు నటుడు ఎంట్రీ…?

రాజకీయాల్లోకి తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు.. విలన్ షాయాజీ షిండే రాజకీయాల్లోకి ఎంట్రీచ్చారు. ఇందులో భాగంగా ఆయన ముంబైలో అజిత్ పవార్ సమక్షంలో ఎన్సీపీ పార్టీలో ఆయన చేరారు. త్వరలో జరగబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బరిలోకి దిగనున్నట్లు వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు నటుడు షాయాజీ షిండే ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి .. జనసేనాని పవన్ కళ్యాణ్ ను కలిసిన సంగతి మనకు తెల్సిందే. షిండే ఠాగూర్, గుడుంబా శంకర్, […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ గురించి ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం ఏకసభ కమీషన్ ను నియమించింది. హైకోర్టు రిటైర్డ్ జడ్జీ జస్టీస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలోని ఈ కమీషన్ ఎస్సీలోని ఉప వర్గాల వెనకబాటుతనంపై అధ్యాయనం చేయనున్నది. మొత్తం ఆరవై రోజుల్లో నివేదికను సమర్పించాలని ప్రభుత్వం కమీషన్ ను ఆదేశించింది.Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

ఈ నెల 16న ఏపీ క్యాబినెట్ భేటీ

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏపీ క్యాబినెట్ ఈ నెల పదహారు తారీఖున అమరావతిలో భేటీ కానున్నది. గురువారం జరగాల్సిన ఏపీ క్యాబినెట్ ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా అకస్మిక మృతితో వాయిదా పడిన సంగతి తెల్సిందే. ఈ భేటీలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ, చెత్త పన్ను రద్ధు, పీ-4 విధానం వంటి పలు అంశాలపై ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కేబినెట్ చర్చించనున్నది. మరోవైపు ఏపీకి జీవనాడి పోలవరం, అమరావతి నిర్మాణాల గురించి కూడా చర్చించే […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

జగన్ పై కోపం లడ్డూపై చూపిన బాబు

మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై ఉన్న కోపాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని కూటమి సర్కారు హిందువులంతా ఎంతో పవిత్రంగా చూసుకునే తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూపై చూపారని సీపీఐ నేత నారాయణ అన్నారు. ఈ అంశం బీజేపీ కు చెందిన ఆర్ఎస్ఎస్ కు రాజకీయంగా ఉపయోగపడిందని ఆయన ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వం మద్యంలో హోల్ సేల్ గా దోచుకుంది. ప్రస్తుతం టీడీపీ వైసీపీ కలిసి ప్రజల సొమ్మును పేదవాళ్లకు […]Read More