Sticky
Breaking News Slider Sports Top News Of Today

టీమిండియా 31/1

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న బంగ్లాదేశ్ టీమిండియా జట్ల మధ్య మూడో అఖరి టీ20 మ్యాచ్ లో టాస్ గెలుపొందిన టీమిండియా బ్యాటింగ్ కు దిగింది. మూడు మ్యాచుల సిరీస్ లో టీమిండియా ఇప్పటికే రెండు మ్యాచులను గెలిచి మూడో మ్యాచ్ లో సైతం గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని చూస్తుంది. ముందు బ్యాటింగ్ చేపట్టిన టీమిండియా 2.4 ఓవర్లలో అభిషేక్ 4(4)వికెట్ ను కోల్పోయి 23పరుగులు చేసింది. మరోవైపు సంజు శాంసన్ 20(10) క్రీజ్ […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

గౌతమ్ గంభీర్ కు నెటిజన్లు షాక్

టీమిండియా మాజీ లెజండ్రీ ఆటగాడు.. ప్రస్తుత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు నెటిజన్లు షాకిచ్చారు. గౌతీ ఓ ఫ్యాంటసీ క్రికెట్ యాప్ ను ప్రమోట్ చేస్తూ తన అధికారక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం తీవ్ర విమర్శలకు దారి తీసింది. మద్యం, పోగాకు, ఆన్ లైన్ బెట్టింగ్ లకు తాను వ్యతిరేకం అని గతంలో గౌతీ ప్రకటించాడు. మరి ఇప్పుడు గతం మరిచి ఈ పనులెంటి గౌతీ అని నెటీజన్లు విరుచుకుపడుతున్నారు. […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

జానీ మాస్టర్ తల్లికి గుండెపోటు

సహచర కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన జానీ మాస్టర్ తల్లి బీబీ జాన్ గుండెపోటుకు గురయ్యారు. తన కుమారుడు జానీ మాస్టర్ జైలుపాలవ్వడంతో షాక్ లో ఉన్న ఆమె తీవ్ర మనోవేదనకు గురైనట్లు తెలుస్తుంది. ఆమెకు హార్ట్ ఆటాక్ రావడంతో నెల్లూరులోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమెకు ఐసీయూలో చికిత్సను అందిస్తున్నారు. జానీ మాస్టర్ భార్య ఆయేషా ఆస్పత్రికి వెళ్లారు.Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

గ్రాఫిక్స్ ఎక్కువైన విశ్వంభర టీజర్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో ఎంఎం కిరవాణీ సంగీతదర్శకత్వం వహిస్తుండగా తెరకెక్కుతున్న మూవీ విశ్వంభర. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను దసరా కానుకగా మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్ లో చిరు కన్పించే ముప్పై నలబై సెకండ్ల సీన్లు తప్పా మిగతావన్నీ గ్రాఫిక్స్ లో తయారు చేసినట్లు ఆర్ధమవుతుంది. టీజర్ మొదలైన దగ్గర నుండి అవతార్ మూవీ సీన్స్ చూస్తున్నట్లు అన్పిస్తుంది. మెగాస్టార్ కు అసలు డైలాగ్సే లేవు. కిరవాణీ అందించిన బీజీఎం […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

ఎంఎస్ ధోనీ న్యూ లుక్

టీమిండియా మాజీ కెప్టెన్ మహేందర్ సింగ్ ధోనీ సరికొత్త లుక్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.ఎప్పటికప్పుడు లుక్ లను మార్చే ధోనీ తాజా లుక్ ట్రెండింగ్ లో నిలిచింది. ఈ ఏడాది ఐపీఎల్ లో జులపాల జుట్టుతో తన కేరీర్ ఆరంభంలో ఉన్నట్లుగా కన్పించారు. ప్రస్తుతం హెయిర్ కట్ చేయించి మరి మరింత కుర్రాడిలా మారిపోయారు. సీఎస్కే టీమ్ ట్విట్టర్ లో ఆ లుక్స్ పంచుకుని ఎక్స్ ట్రీమ్ కూల్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. నలబై మూడేండ్ల ఎంఎస్ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

గ్రూప్‌-3 పరీక్షలపై కీలక అప్ డేట్

తెలంగాణ వ్యాప్తంగా వచ్చే నెల  నవంబర్‌లో జరగనున్న గ్రూప్‌-3 పరీక్షల నిర్వహణపై టీజీపీఎస్సీ కసరత్తు తీవ్రతరం చేసింది. 17, 18తేదీల్లో మూడు సెషన్లలో జరిగే పరీక్షలకు ఆలస్యంగా వచ్చే వారిని అనుమతించము.. పరీక్షకు అరగంట ముందుగానే గేట్లు మూసేస్తామని కమిషన్‌ ప్రకటించింది. మొదటి సెషన్‌కు ఉదయం 9:30 గంటలకు, రెండో సెషన్‌కు మధ్యాహ్నం 2:30కు గేట్లు క్లోజ్‌ చేస్తామని టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్‌ నికోలస్‌ తెలిపారు. ఓఎమ్మార్‌ పద్ధతిలో నిర్వహించనున్న పరీక్షలపై కమిషన్‌ ముఖ్య సూచనలు చేసింది.Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

భద్రాద్రి కొత్తగూడెంలో డిప్యూటీ సీఎం భట్టి పర్యటన

తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో పర్యటించనున్నారు. విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభిస్తారు. కాగా, అశ్వరావుపేటలో ఆధునిక టర్బయిన్‌ ద్వారా విద్యుత్‌ ఉత్పత్తిని ప్రారంభించనున్నారు. పామాయిల్‌ పరిశ్రమలో రూ.36 కోట్లతో ఆధునిక టర్బైన్‌ను ఏర్పాటు చేశారు. గానుగ ఆడించిన పామాయిల్‌ ఖాళీ గెలల ద్వారా 2.50 మె.వా. విద్యుత్‌ ఉత్పత్తి కానున్నది.నిరంతరాయంగా పరిశ్రమల అవసరాలు తీర్చేలా విద్యుత్‌ ఉత్పత్తి చేయనున్నారు. పూర్తిగా కంప్యూటర్లు, ఆటోమేటిక్‌ యంత్రాలతో ఆధునిక టర్బయిన్‌ […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

ఐశ్వర్యరాయ్ తెలుగులోకి రీఎంట్రీ…?

మాజీ ప్రపంచ సుందరి.. బాలీవుడ్ హాట్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ మళ్లీ తెలుగు సినిమాల్లోకి ఎంట్రీవ్వనున్నారా..?. రిమేక్ మూవీలతో తెలుగు సినీ ప్రేక్షకులను అలరించిన ఈ మిస్ వరల్డ్ తాజాగా ఓ స్టార్ హీరో సరనస నటించనున్నదా.? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. స్టార్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ సూపర్ హీరోగా ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ఈమూవీకి సంబంధించి దసరా రోజున ఓ క్రేజీ అప్డేట్ రానున్నది. ఈ క్రమంలో బాలయ్య సరసన […]Read More

Sticky
Bhakti Breaking News Slider Top News Of Today

చెడుపై విజయానికి ప్రతీక దసరా

ఆధర్మంపై ధర్మం విజయం సాధించినందుకు గుర్తుగా విజయదశమి పండుగను జరుపుకుంటారు. దీని వెనక వేర్వేరు కథనాలు.. కథలు ప్రచారంలో ఉన్నాయి.. సురులను అంటే రాక్షసులను .. ప్రజలను హింసిస్తున్న మహిషాసురుడ్ని దుర్గాదేవి అంతమొందించిన రోజును విజయదశమిగా పిలుస్తారు.. సీతమ్మను రావణుసురుడు అపహరించాడు. దీంతో శ్రీరాముడు లంకకెళ్లి మరి అతడ్ని యుద్ధంలో ఓడించి చంపుతాడు. విజయదశమి రోజునే శ్రీరాముడు రావణుడిపై విజయం సాధించాడాని పురాణాల్లో ఉంది. చెడు ఎంత భయాంకరంగా ఉన్న అంతిమ విజయం మంచిదేనని దసరా పండుగ […]Read More

Sticky
Bhakti Breaking News Slider Top News Of Today

దసరా రోజు పాలపిట్టను ఎందుకు చూడాలి..?

విజయదశమి రోజు అందరూ పాలపిట్టను చూడాలని అంటారు. అయితే విజయదశమి రోజు పాలపిట్టను చూస్తే అదృష్టం.. విజయం వరిస్తుందని మెజార్టీ ప్రజల నమ్మకం.రావణుడిపై శ్రీరాముడు యుద్ధానికెళ్లే సమయంలో పాలపిట్టను చూశాడు. యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో రావణుడిపై శ్రీరాముడు విజయం సాధించాడాని పురాణాల్లో చెప్పుకునే గాథ. మరోవైపు పాండవులు అరణ్యవాసం ముగించుకుని ఆయుధాలు తీసుకెళ్తున్నప్పుడు కూడా పాలపిట్టను వాళ్లు చూశారు. అందుకే కౌరవులతో జరిగిన భీకర యుద్ధంలో గెలుపొందారని నమ్మకం. ఈ నమ్మకంతోనే గ్రామాల్లో పల్లెల్లో దసరా […]Read More