Sticky
Breaking News Editorial Slider Telangana Top News Of Today

కేసీఆర్ ను తిట్టుడే రేవంత్ రెడ్డి చెప్పిన మార్పా….?-ఎడిటోరియల్ కాలమ్

ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుండి నిన్నటి దసరా వేడుకల వరకు అది అధికారక కార్యక్రమమైన.. అధికారయేతర కార్యక్రమమైన.. సందర్భం ఏదైన సరే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు చేయంది ఆ కార్యక్రమం పూర్తయినట్లు ఇప్పటివరకు ఏ కార్యక్రమం లేదు.. అధికార కాంగ్రెస్ కు చెందిన విప్ దగ్గర నుండి సీఎం వరకు.. పీసీసీ నేత దగ్గర నుండి మంత్రి వరకు మాట్లాడితే కేసీఆర్ పదేండ్లు అలా చేసిండు.. ఇలా చేసిండు […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

జగ్గారెడ్డి ఓ ఫైటర్..?

కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్.. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి ఆలియాస్ జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ” ఓటమి మనకు అనేక పాఠాలను నేర్పుతుంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నేను ఓడిపోయినాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలిచి మరి ఆయన కోటాలోనే నా సతీమణీకి పదవిచ్చారు. ఏ పండుగ వచ్చిన.. ఏ పబ్బం వచ్చిన నేను ముందు ఉండి సంగారెడ్డిలో వేడుకలు నిర్వహిస్తాను.. 1995లో […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కేసీఆర్ పై మాజీ ఎంపీ సంచలన ఆరోపణలు

తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై మాజీ ఎంపీ రవీంద్రనాయక్ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ” కేసీఆర్ ఉద్యమ ముసుగులో కోట్లాది రూపాయలను వెనకేసుకున్నారు. ఉద్యమం పేరుతో అన్ని వర్గాల ప్రజలను.. నాయకులను.. యువతను మోసం చేశారు. ఆయన బాధితులు ఎంతోమంది ఉన్నారు. పార్టీ ఆవిర్భావ సభ్యుడిగా ఉన్న నన్ను తెలంగాణ భవన్ నుండి తరిమేశారు అని ఆరోపించారు. ఆయన ఇంకా మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

రూ.5 లక్షలివ్వలేని అసమర్థ సీఎం రేవంత్ రెడ్డి..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ కు చెందిన యువనాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కౌంటరిచ్చారు.ఇటీవల రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కొందుర్గులో జరిగిన భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శల వర్షం కురిపించారు. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్పీ ట్విట్టర్ లో ” పదేండ్ల పాలనలో యువతకు సరైన విద్య ఉపాధి అవకాశాలివ్వకుండా గొర్రెలు బర్రెలు కాచుకొవాలని యువతకు ఉపాధి అవకాశాలు.. […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కొండారెడ్డిపల్లి కి రేవంత్ రెడ్డి వరాల జల్లు

దసరా పండుగ శుభ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి కొండారెడ్డిపల్లికి చేరుకున్న సందర్భంగా ఆయనకు గ్రామ ప్రజల నుండి ఘన స్వాగతం లభించింది. డప్పు దరువులు, కోలాటాలు, పూల జల్లులతో గ్రామస్తులు పెద్దఎత్తున హాజరై స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.గ్రామంలో రూ.72 లక్షల వ్యయంతో నిర్మించిన మోడల్ గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు.అనంతరం గ్రామ పంచాయతీ […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

భారత్ ఘన విజయం

బంగ్లాదేశ్ జట్టుతో మూడు టీ20ల సిరీస్ లో భాగంగా హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన అఖరి టీ20 మ్యాచ్ లో టీమిండియా రికార్డు విజయాన్ని నమోదు చేసింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా పూర్తి 20ఓవర్లు ఆడి ఆరు వికెట్లకు రెండో తోంబై ఏడు పరుగులు చేసింది. రెండోందల తొంబై ఎనిమిది పరుగుల లక్ష్యంగా బరిలోకి దిగిన బంగ్లాదేశ్ పూర్తి 20ఓవర్లు ఆడి ఏడు వికెట్లను కోల్పోయి నూట అరవై నాలుగు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ విద్యా సంస్థల నిర్మాణానికి మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన

ప్రపంచ మేటీ విద్యార్థులను తయారు చేసేలా యంగ్ ఇండియా విద్యా సంస్థల ఏర్పాటు చేయడం జరుగుతుందని రాష్ట్ర ఐటీ,పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు అన్నారు. రాష్ట్ర ఐటీ,పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు  పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీ, జిల్లా కలెక్టర్  కోయ శ్రీ హర్షతో కలిసి మంథని మండలంలో అడవి సోమనపల్లి గ్రామంలో 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ విద్యా సంస్థల పనులకు […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

నిరాశపర్చిన అభిషేక్ శర్మ

అందివచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోవడంలో ఘోరంగా విఫలమవుతున్నాడు టీమిండియా యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ. బంగ్లాదేశ్ జట్టుతో మూడు టీ20ల సిరీస్ కు ఎంపికైన అభిషేక్ శర్మ గత మూడు మ్యాచుల్లోనూ విఫలమై నిరాశపర్చాడు. ఈ సిరీస్ లో వరుసగా 16,15,04 పరుగులే చేసి తీవ్రంగా నిరాశపర్చాడు. దీంతో అంచనాలకు తగ్గట్లు అతడు రాణించకపోవడంతో నెటిజన్లు.. క్రికెట్ ప్రేమికులు మండిపడుతున్నారు. అంతర్జాతీయ కేరీర్ లో వచ్చిన అవకాశాలను అభి వృధా చేసుకుంటున్నారని వారు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

ఉప్పల్ లో టీమిండియా రికార్డుల మోత

ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన అఖరి టీ20 మ్యాచ్ లో టీమిండియా రికార్డు విజయాన్ని నమోదు చేసింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 20ఓవర్లకు ఆరు వికెట్లను కోల్పోయి 297పరుగులు చేసింది. 298పరుగుల లక్ష్య చేధనలో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లను కోల్పోయి 164పరుగులు చేసింది. దీంతో టీమిండియా 133పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి రికార్డు సృష్టించింది.ఉప్పల్ వేదికగా టీమిండియా సృష్టించిన రికార్డులు ఈ విధంగా […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

జానీ మాస్టర్ కేసులో ట్విస్ట్

సహచర కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల కేసులో అరెస్టై జైల్లో ఉన్న ప్రముఖ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో మరో సంచలనాత్మకమైన ట్విస్ట్ నమోదైంది. జానీ మాస్టర్ పై కేసు పెట్టిన సదరు యువతిపై నెల్లూరులో ఓ పీఎస్ లో మరో కేసు నమోదైంది. సదరు యువతి నన్ను లైంగికంగా వేధించింది అని ఆ పిర్యాదులో పేర్కొన్నాడు ఓ యువకుడు. తాను జానీ మాస్టర్ తో కల్సి హైదరాబాద్, చెన్నైలలో షూటింగ్ లకు వెళ్లిన సమయంలో ఆమె […]Read More