తాను ఎంచుకునే ప్రతి పాత్ర.. కథ చాలా సహాజంగా.. నేచూరల్ గా ఉంటుంది. తనకే సాధ్యమైన సహాజ నటనతో సినీ ప్రేక్షకుల మదిని దోచుకుంది ఆ సుందరీ.. ఇప్పటివరకు తాను నటించిన ప్రతి సినిమాలో తనకంటూ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న బ్యూటీ నిత్యామీనన్. తాజాగా ఇడ్లీకొట్టు అనే మూవీతో సరికొత్త ప్రయాణం మొదలెడుతుంది ఈ హాట్ బ్యూటీ. తమిళ నటుడు ధనుష్ తో ఈ చిత్రంలో నటిస్తుంది. ఈ విషయం గురించి ప్రకటన చేస్తూ కొత్త […]Read More
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ప్రారంభం నుండి దసరా పండుగ వరకు మొత్తం పదకొండు రోజుల్లో రూ.1,052కోట్ల మద్యం తాగేశారు. అక్టోబర్ పదో తారీఖున రూ.152కోట్లు .. 11న రూ.200.44కోట్ల మద్యాన్ని విక్రయించినట్లు అబ్కారీ శాఖ ప్రకటించింది. ఈ నెలలోనే దీపావళీ పండుగ రానున్న నేపథ్యంలో మద్యం అమ్మకాలు ఇంకా పెరుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే సెప్టెంబర్ నెలలో అబ్కారీ శాఖ డిపోల నుండి మొత్తం రూ.2,838.92కోట్ల విలువైన మద్యం కొనుగోలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా […]Read More
తెలంగాణ రాష్ట్ర అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత… వర్కింగ్ ప్రెసిడెంట్ .. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి ఆలియాస్ జగ్గారెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. నిన్న సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో హైదరాబాద్ శివారు కొంగరకలాన్లోని ఫాక్స్కాన్ (Foxconn) కంపెనీ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కంపెనీ విస్తరణ.. ఉపాధి అవకాశాలు తదితర అంశాలపై సుధీర్ఘ చర్చ జరిగింది. ఈ […]Read More
హైడ్రా వ్యతిరేకతపై రేవంత్ సరికొత్త స్కెచ్..?
తెలంగాణలోని ప్రతిపక్షాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షాకివ్వనున్నారా..?.. హైడ్రా వల్ల ప్రభుత్వంపై వచ్చిన ప్రజావ్యతిరేకత అడ్డుకట్టకు సరికొత్త స్కెచ్ వేస్తున్నారా..?. అంటే అవుననే అంటున్నాయి గాంధీభవన్ వర్గాలు. హైడ్రాతో ఇటు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెల్లుబీకడమే కాకుండా పార్టీ పెద్దల నుండి అక్షింతలు వచ్చాయి. దీంతో నష్టనివారణ చర్యలు తీసుకోబోతున్నారు రేవంత్ రెడ్డి. అందులో భాగంగానే తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేండ్ల కాలంలో హైదరాబాద్ ఓఆర్ఆర్ పరిధిలో ఎన్ని చెరువులు కబ్జాకు గురయ్యాయి. ఈ కబ్జాలో ఎవరెవరూ […]Read More
తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చే కంపెనీలకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించే విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కరలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారితో కలిసి ముఖ్యమంత్రి హైదరాబాద్ శివారు కొంగరకలాన్లోని ఫాక్స్కాన్ (Foxconn) కంపెనీని సందర్శించారు. ఫాక్స్కాన్ ప్రతినిధులతో సమావేశమై FIT KK Park (Foxconn Interconnect Technology Kongara Kalan Park) కంపెనీ పురోగతి, ఇతర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా […]Read More
తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. మంత్రిగా ఉంటూ చేస్తున్న వ్యాఖ్యలు…నిర్ణయాలు ముఖ్యమంత్రి రేవంత్ కు సమస్యలు తెచ్చి పెడుతోంది.సురేఖ శైలి ప్రతిపక్షాలకు అస్త్రంగా మారుతోంది. ఇప్పటికే నాగార్జున కుటుంబం పైన చేసిన వ్యాఖ్యలతో జాతీయ స్థాయిలో సురేఖ విమర్శలు ఎదుర్కొన్నారు. తాజాగా మంత్రిగా ఉండి పోలీసు స్టేషన్ కు వెళ్లి సీఐ సీట్లో కూర్చోవటం వివాదాస్పదంగా మారింది. సురేఖ వ్యవహారం పైన ఏఐసీసీ సైతం ఇప్పటికే రేవంత్ కు స్పష్టత ఇచ్చినట్లు […]Read More
ఏపీని లిక్కర్ మాఫియా అడ్డగా మార్చారని మాజీ ముఖ్యమంత్రి… వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం తీసుకోచ్చిన నూతన మద్యం పాలసీపై జగన్ మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతూ పారదర్శకంగా నడుస్తున్న ప్రభుత్వ మద్యం షాపులను మూసేశారు. ఆ షాపుల్లో పనిచేసే వేలాది మందిని నడిరోడ్డున పడేశారు.. మంత్రులు.. ఎమ్మెల్యేలే బెదిరించి తమ అనుచరులతో మద్యం షాపులను దక్కించుకున్నారు. ప్రైవేట్ వ్యక్తులతో కుమ్మక్కై వారి నుండి […]Read More
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు రాజీనామా చేస్తున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వైసీపీలో తనకు అవమానం జరిగింది. గతంలో పార్టీ చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని నూరుశాతం విజయవంతం చేశాను. అయిన కానీ నాకు ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు. టీడీపీ నుండి వచ్చిన గొల్లపల్లి సూర్యారావుకు టికెట్ ఇచ్చారు. నాకు ఇష్టం లేకపోయిన కానీ ఎంపీగా పోటి […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ హీరోయిన్ తాప్సీ కు కోపం వచ్చింది. టర్కిష్ ఎయిర్ లైన్స్ పై ఆమె తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేసింది. విమానం ఆలస్యంపై ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడంతో తాప్సీ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. విమానం ఇరవై నాలుగంటల ఆలస్యం అనేది మీ సమస్య. ప్రయాణికులది కాదు. కస్టమర్ కేర్ సర్వీస్ కూడా అందుబాటులో లేదు. దీంతో తోటి ప్రయాణికులు కూడా ఇబ్బంది పడ్డారు అని ట్వీట్ చేశారు. […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నిర్మాత నాగవంశీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ ప్రముఖ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో ఆయన మాట్లాడుతూ ” ఓ సినిమాకు రూ.1500లు ఖర్చు పెట్టలేరా అని ప్రేక్షకులను ఉద్ధేశిస్తూ అవమానించేలా వ్యాఖ్యానించారు. ఆయన ఇంకా మాట్లాడుతూ ఓ ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఫ్యామిలీలో నలుగురు సభ్యులుంటారు. ఒక సినిమాపై పదిహేను వందలు ఖర్చు చేయడం పెద్ద సమస్య కాదు. ఈ డబ్బులకు మూడు గంటల ఎంటర్ ట్రైన్మెంట్ మరెక్కడా దొరకదని […]Read More