Sticky
Breaking News Slider Telangana Top News Of Today

నా త్యాగంతోనే రేవంత్ కు సీఎం పదవి..?-మంత్రి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత… మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సచివాలయంలో జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ ” హెలికాప్టర్ వినియోగంలో నేను సీఎం కన్నా తక్కువ ఏమి కాదు. నేను త్యాగం చేస్తేనే రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి వచ్చింది .. నాకే హెలికాప్టర్ లేదంటరా అని సదరు ఉన్నతాధికారులను ప్రశ్నించారు. అత్యవసర సమయాల్లో తప్పా మంత్రులు ఎవరూ హెలికాప్టర్లను వాడోద్దని ఉన్నతాధికారులు సూచించారు. […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

వాళ్లపై క్రిమినల్ కేసులు

తెలంగాణలో అద్దె భవనాల్లో ఉన్న గురుకులాలకు తాళాలు వేస్తున్న వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సంబంధితాధికారులను ఆదేశించారు. పాత బకాయిలతో సహా మెస్ ఛార్జీలను కూడా మూడు రోజుల క్రితమే చెల్లించామని ఆయన తెలిపారు. ఎక్కడైన భవన యజమానులు ఇబ్బందులు పెడితే గురుకులాల ప్రిన్సిపల్ లు స్థానిక పోలీస్ స్టేషన్లలో పిర్యాదు చేయాలి. సదరు యజమానులపై క్రిమినల్ కేసులు పెట్టి తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. గురుకుల భవనాలకు చెల్లించాల్సిన బకాయిలు […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కేటీఆర్ వల్ల గురుకులాలకు తాళాలు

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అద్దె భవనాల్లో ఉన్న గురుకులాలకు తాళాలు వేస్తున్నారు అని మంత్రి దనసూరి అనసూయ ఆలియాస్ సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో ఆమె మాట్లాడుతూ గత బీఆర్ఎస్ పాలనలో అద్దె భవనాలకు అద్దెలు చెల్లించకుండా మూడు ఏండ్లు కాలయాపన చేసింది. అందుకే అద్దె భవనాల యాజమానులు ఆయా భవనాలకు తాళాలు వేస్తున్నారు. తమ ప్రభుత్వం ఏర్పడి పది నెలలే అవుతుంది. పది […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

మంత్రి అయ్యే అన్ని అర్హతలు నాకున్నాయి..?

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఇంకా ఆరు మంత్రిత్వ శాఖలను భర్తీ చేయాల్సి ఉంది. ఇప్పటికే పలుమార్లు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లిన కానీ ముఖ్యనేతలైన రాహుల్ గాంధీ,సోనియా గాంధీల అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో వెనుదిరిగి వస్తున్నారు. దీంతో దసరాకు జరగాల్సిన మంత్రి వర్గ విస్తరణ కాస్త దీపావళికి వాయిదా పడింది. మిగిలిన ఆరు శాఖలపై అశావాహుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. తాజాగా మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

టీమిండియాకు బిగ్ షాక్

టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. న్యూజిలాండ్ జట్టుతో జరగబోయే టెస్ట్ సిరీస్ కు ముందు భారత్ స్టార్ ఆటగాడు శుభమన్ గిల్ దూరమయ్యే అవకాశాలు మెండుగా కన్పిస్తున్నాయి. గిల్ కు మెడ, భుజం నొప్పి తో బాధపడుతున్నట్లు టీమిండియా ప్రతినిధులు తెలిపారు. ఒకవేళ శుభమన్ గిల్ దూరమైతే అతడి స్థానంలో సర్ఫరాజ్ ను ఆడించే అవకాశం ఉంది. మరోవైపు న్యూజిలాండ్ ఫేసర్ బెన్ సియర్స్ సైతం మోకాలి గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరమైనట్లు ఆ జట్టు […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

వైస్ కెప్టెన్ గా బుమ్రా.. ఎందుకంటే..?

టీమిండియా ఫాస్ట్ బౌలర్ బుమ్రా టీమిండియా వైస్ కెప్టెన్ గా నియమించిన సంగతి తెల్సిందే. జట్టులో కేఎల్ రాహుల్, అశ్విన్, జడేజా లాంటి అనేక మంది మోస్ట్ సీనియర్ ఆటగాళ్లున్న కానీ బుమ్రానే ఎందుకు నియమించారో రివిల్ చేశారు కెప్టెన్ రోహిత్ శర్మ. ఓ ప్రముఖ స్పోర్ట్స్ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో దీని వెనక ఉన్న అసలు కారణాన్ని తెలియజేశాడు. రోహిత్ శర్మ మాట్లాడుతూ ” బుమ్రాతో కల్సి నేను చాలా మ్యాచ్ లు ఆడాను. చాలా […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

రోహిత్ ముందు కోహ్లీ రికార్డు……?

ట్టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముందు విరాట్ కోహ్లీ సృష్టించిన రికార్డు ఒకటి ఉంది. వరల్డ్ టెస్ట్ క్రికెట్ లో అత్యధిక విజయాలు సాధించిన టీమిండియా కెప్టెన్ గా విరాట్ కోహ్లీ రికార్డులకెక్కాడు. మొత్తం కోహ్లీ 22టెస్ట్ లకు కెప్టెన్ గా వ్యవహరించాడు. ఇందులో పద్నాలుగు మ్యాచ్ ల్లో టీమిండియాను విజయపథాల్లోకి నడిపించాడు.ఏడింట్లో ఓడిపోయారు. ఒకటి డ్రా అయింది. రోహిత్ శర్మ ఇప్పటివరకు మొత్తం పద్దెనిమిది టెస్ట్ మ్యాచ్ ల్లో పన్నెండు మ్యాచ్ ల్లో విజయాన్ని అందించాడు. […]Read More

Sticky
Breaking News National Slider Top News Of Today

నవంబర్ 20న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు

వచ్చే నెల నవంబర్ ఇరవై తారీఖున మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి . దీనికి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు మంగళవారం విడుదల చేసింది. అక్టోబర్ 22న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్నది. ఓట్ల లెక్కింపు నవంబర్ ఇరవై మూడున జరుగుతుందని ఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. మొత్తం 288 స్థానాల్లో 29ఎస్సీ ,25ఎస్టీ రిజర్వ్ స్థానాలున్నాయి. మొత్తం 9.63కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,186 పోలింగ్ బూత్ […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

దేవర మరో రికార్డు

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా.. జాన్వీ కపూర్ హీరోయిన్ గా.. అజయ్ , ప్రకాష్ రాజ్, సైఫ్ ఆలీఖాన్ ,శ్రీకాంత్ తదితరులు ప్రధాన పాత్రలో నటించగా ఇటీవల విడుదలైన మూవీ దేవర. కొరటాల శివ దర్శకత్వం వహించగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరించారు. కలెక్షన్ల విషయంలో దేవర మరో రికార్డును సొంతం చేసుకుంది. విడుదలైన రోజు దగ్గర నుండి ఈరోజు వరకు దాదాపు పద్దెనిమిది రోజులు వరుసగా మినిమమ్ కోటి రూపాయలు వసూలు […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

పబ్లిసిటీ సరే..! జనం గోస పట్టదా…?

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు దగ్గర నుండి నేటీ వరకు అనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆ అంటే హోర్డింగ్స్.. ఊ అంటే హోర్డింగ్స్.. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పబ్లిసిటీకి అడ్డే లేదు.. ఒక్కముక్కలో చెప్పాలంటే చేసేది తక్కువ.. పబ్లిసిటీ చేసుకునేది ఎక్కువ అని ఇటు ప్రతిపక్షం.. అటు నెటిజన్ల నుండి విమర్శల వర్షం కురుస్తుంది. అయిన కానీ అవన్నీ మాకు పట్టనట్లు పబ్లిసిటీ స్టంట్లతో తగ్గేదేలే అంటూ దూసుకెళ్తున్నారు ముఖ్యమంత్రి.. […]Read More