Breaking News Slider Sports Top News Of Today

కల నెరవేర్చుకున్న సర్ఫరాజ్ ఖాన్

బెంగుళూరు వేదికగా న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో అదిరిపోయే ఆడిన తరువాత తాను అభిమానించే ప్లేయర్ల నుంచి అభినందనలు రావడంపై యంగ్ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ సంతోషం వ్యక్తం చేశారు. ‘కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, గంభీర్ సార్ లాంటి పెద్ద ఆటగాళ్లు నేను బాగా ఆడానని చెప్పడం ఎంతో గర్వంగా ఉంది. చిన్నప్పటి నుంచి విరాట్ భయ్యాని చూస్తూ ఆయన్ను అనుసరించేవాడిని. ఇప్పుడు ఆయనతో కలిసి ఆడటం, […]Read More

Breaking News Slider Sports Top News Of Today

వీరేంద్రుడికి హ్యాపీ బర్త్ డే

భారత క్రికెట్లో విధ్వంసం అనగానే గుర్తొచ్చే పేరు లిటిల్ స్టార్ వీరేంద్ర సెహ్వాగ్. అటువైపు ఏ జట్టు అని చూడడు.. ఏ బౌలర్ అని కూడా ఎవరని చూడకుండా మొదటి బంతి నుంచే అటాకింగ్ గేమ్ స్టార్ట్ చేయడం వీరు ప్రత్యేకత. టెస్టుల్లో రెండు ట్రిపుల్ సెంచరీలు, వన్డేల్లో డబుల్ సెంచరీ తన పేరిట లిఖించుకున్నారు. అంతర్జాతీయంగా అన్ని ఫార్మాట్లలో కలిపి 374 మ్యాచులు  వీరూ ఆడాడు.. ఇందులో 17,253 పరుగులు చేశారు. వీటిలో 38 సెంచరీలు, […]Read More

Breaking News Slider Sports Top News Of Today

టీం ఇండియా హిస్టరీ రిపీట్ చేస్తుందా…?

న్యూజిలాండ్ జట్టుతో బెంగళూరు వేదికగా జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచులో ఆ జట్టు ముందు టీమ్ ఇండియా 107 పరుగుల లక్ష్యాన్ని ఉంచిన సంగతి తెల్సిందే.. ఇండియా గెలవాలంటే పది వికెట్లను తీయాలి . అయితే సరిగ్గా 20 ఏళ్ల క్రితం ముంబై వేదికగా ఆస్ట్రేలియాతో టెస్టులోనూ 107 పరుగుల లక్ష్యాన్ని టీం ఇండియా ఉంచింది.. కానీ  భారత స్పిన్నర్లు 93 పరుగులకే ఆలౌట్ చేశారు. దీంతో ఇవాళ కూడా భారత బౌలర్లు విజృంభించి హిస్టరీ రిపీట్ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

పాత సంజయ్ గుర్తుకొచ్చారు

కేంద్ర హోం శాఖ సహయక శాఖ మంత్రి బండి సంజయ్ మళ్లీ పాత సంజయ్ ను గుర్తుకు తెచ్చారు. నిన్న శనివారం ఆశోక్ నగర్ లో గ్రూప్ – 1 అభ్యర్థుల ఆందోళనకు మద్ధతుగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గోన్నారు. అంతకుముందు గ్రూప్ – 1 అభ్యర్థులతో భేటీ అయ్యారు. అనంతరం అభ్యర్థులతో కల్సి ధర్నాకు దిగారు. అక్కడ నుండి సచివాలయం దగ్గరకెళ్లారు. అక్కడ ఆందోళనకు దిగారు. అభ్యర్థులతో కల్సి సచివాలయం లోపలకెళ్లడానికి ప్రయత్నించారు. […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

3 నెలలు కాదు 3 ఏండ్లు అంటున్న కేటీఆర్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ పై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ మూడు నెలలు కాదు.. మూడు ఏండ్లు మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉంటాను. నేను గతంలో మూసీ నింబొలి అడ్డాలోనే ఉన్నాను అని తెలిపారు. ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలకు మూటలు పంపాలి. అందుకే రేవంత్ రెడ్డి హైడ్రా, మూసీ నది సుందరీకరణ అని ముందరేసుకున్నాడు. అవసరమైతే చందాలు వేసుకోని మరి రేవంత్ రెడ్డికి ఇస్తాము.. పేద ప్రజల జీవితాలతో ఆడుకోవద్దు. వాళ్లను […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

కేటీఆర్ వస్తడా..?.. హారీష్ రావు వస్తడా..?

మాజీ మంత్రులు .. బీఆర్ఎస్ కు చెందిన సీనియర్ నేతలు కేటీ రామారావు, తన్నీరు హారీష్ రావులపై ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైడ్రా అనగానే కేటీఆర్, హారీశ్ రావు భయపడుతున్నారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లో పేదలు ఫామ్ హౌజ్ లు కట్టుకున్నారా..?. అనేది సమాధానమివ్వాలి. హైడ్రాను వద్దంటుంది ఎవరూ..?. బుల్డోజర్లకు అడ్డుపడతాం అంటున్నారు. మరి రండి మీరు వచ్చి అడ్డుపడండి. మా మహేష్ గౌడ్ అన్నను పంపిస్తాను. ఇప్పుడు […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

హారీష్ రావు పై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు పై ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ ” మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు గతం మరిచి మాట్లాడుతున్నారు. అనాడు దయ తలచి మా కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి పదవిచ్చింది. ఆ పదవిని అడ్డుపెట్టుకుని అజీజ్ నగర్ లో ఉస్మానీయ సాగర్ దగ్గర ఫామ్ హౌజ్ కట్టుకున్నాడు. వేల ఎకరాలను అక్రమించుకున్నాడు. అవినీతి అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ హారీష్ రావు. హారీష్ రావు […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

రైతుభరోసా ఇవ్వలేమంటున్న మంత్రి

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతుభరోసా పథకంపై క్లారిటీచ్చారు. ఆయన మాట్లాడుతూ గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన ఎన్నికల హామీల్లో భాగంగా రైతు భరోసా పథకాన్ని వచ్చే రబీ సీజన్ నుండి అమలు చేస్తాము.. ప్రతి ఎకరాకు రూ.7500లు ఇస్తామని తెలిపారు. అంటే ఈ సీజన్ కు రైతుభరోసా డబ్బులివ్వలేము అని చేతులేత్తేశారన్నమాట. ఇదే అంశంపై మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ మాటలు ఇవ్వడం.. మాట తప్పడం కాంగ్రెస్ […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

అయోమయంలో వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ ఫ్యూచర్

అనాలోచితంగా ఒక్క తొందరపాటు నిర్ణయం ఖరీదు రాజకీయంగా ఎటైనా నడిపిస్తుంది. ఒక్కొక్కసారి దారులను కూడా మూసేస్తుంది. ఇప్పుడు అచ్చంగా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ పోతుల సునీత..  నాలుగు మాసాల కిందటి వరకు వైసీపీలోనే ఉన్న ఆమె.. ఎమ్మెల్సీగా కూడా వ్యవహరించారు. మాటకు కూడా వాల్యూ ఉండేది. అధికారులు కూడా ఆమె మాట వినేవారు. చెప్పిన పనులు కూడా జరిగిపోయేవి. అయితే.. ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. టీడీపీలో చాన్స్ వస్తుందన్న […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

సర్ఫరాజ్ ఖాన్ శతకం

బెంగళూరు వేదికగా న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ శతకం బాధేశాడు. మొదటి ఇన్నింగ్స్ లో ఘోరంగా విఫలమైన టీమిండియా బ్యాటర్లు రెండో ఇన్నింగ్స్ లో చెలరేగిపోతున్నారు. 71 ఓవర్లు ముగిసే సరికి భారత్ రెండవ ఇన్నింగ్స్ స్కోర్ 3 వికెట్ల నష్టానికి 344 పరుగులుగా ఉంది. న్యూజిలాండ్ కంటే భారత్ 12పరుగులు వెనుకబడి ఉంది.. భారత యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ మరోసారి […]Read More