తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ మరియు హౌజింగ్, ఐఎన్పీఆర్ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మేయరు గద్వాల విజయలక్ష్మీ, ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్య ,మల్ రెడ్డి రంగారెడ్డి బృందం సియోల్ పర్యటనకెళ్లిన సంగతి తెల్సిందే. సియోల్ లో ఉన్న హాన్ నది ప్రక్షాళన సుందరీకరణ పనులపై అధ్యయనానికి వెళ్లారు. సియోల్ పర్యటనలో భాగంగా మంత్రులు.. ఎమ్మెల్యేలు.. నేతలు ఆయా ప్రదేశాల్లో […]Read More
గాయం చూసిన వాళ్లు మరిచిపోతారు కానీ గాయపడిన వాళ్లు కాదు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వచ్చిన వరదలతో ఇటు తెలంగాణలోని ఖమ్మం, మహబూబాబాద్, అటు ఏపీలోని విజయవాడ ,కృష్ణా జిల్లాలు భారీ నష్టాన్ని చవి చూసిన సంగతి తెల్సిందే. ఖమ్మంలో అయితే మున్నేరు వాగు పొంగిపొర్లితే జెడ్పీ సెంటర్ సైతం మునిగిందంటేనే వరదలు ఏ స్థాయిలో వచ్చాయో ఆర్ధమవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు పొంగులేటి, తుమ్మల,డిప్యూటీ సీఎం భట్టీ ఖమ్మం అంతటా కాళ్లకు బలపం కట్టుకుని తిరుగుతూ బాధితులను పరామర్శిస్తూ […]Read More
ముత్యాలమ్మ దేవాలయంలో అమ్మవారి నూతన విగ్రహాం ప్రతిష్ట
తెలంగాణలోని సికింద్రాబాద్ పరిధిలో ముత్యాలమ్మ దేవాలయంలో అమ్మవారి నూతన విగ్రహాన్ని త్వరలోనే ప్రతిష్టించనున్నట్లు మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. మంగళవారం వెస్ట్ మారేడ్ పల్లిలోని తన కార్యాలయం లో ప్రముఖ దేవాలయాలకు చెందిన పలువురు పండితులు, పలువురు కుమ్మరి బస్తీ వాసులతో సమావేశం నిర్వహించారు. అనంతరం కుమ్మరిగూడ కు పండితులతో కలిసి వెళ్ళి బస్తీ వాసులతో మాట్లాడారు. అనంతరం అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించారు. ముందుగా ఆయన బస్తీ వాసులు, విలేకరుల […]Read More
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన సీనియర్ నేత.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల నియోజకవర్గంలో తనకు చెందిన ఓ అనుచరుడ్ని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. దీనికి నిరసనగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జగిత్యాలలో ధర్నాకు దిగారు. జీవన్ రెడ్డి దగ్గరకు వచ్చిన ఎమ్మెల్యే.. విప్ అడ్లూరి లక్ష్మణ్ తో జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మీకు మీ పార్టీకి ఓ దండం. ఇంతకాలం మానసికంగా […]Read More
గత ఐదేళ్ల నుండి రాష్ట్రంలో జర్నలిస్ట్స్ హెల్త్ స్కీం (JHS) సక్రమంగా అమలుకాక పోవడంతో జర్నలిస్టులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే అది అమలయ్యేలా పగడ్బందీ చర్యలు చేపట్టాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సి. దామోదర రాజనర్సింహాను తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) కోరింది. మంగళవారం నాడు టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు కే. విరాహత్ అలీ నేతృత్వంలో ప్రతినిధి బృందం బంజారా హిల్స్ లోని ఆరోగ్యశ్రీ కార్యాలయంలో, […]Read More
“దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందించేందుకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ ప్రత్యే క వాహనాలు ప్రారం భించామని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క అన్నారు.. నిన్న సోమవారం నెక్లెస్ రోడ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద అంబులెన్స్ తరహాలో విద్యుత్ వాహనాలను ప్రారంభించారు.. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యు త్ ప్రమాదం జరిగినా లేదా సరఫరా నిలిచిపోయినా వినియోగదారులు 1912 నంబరుకు ఫోన్ చేస్తే వెం టనే అత్యవసర సేవల సిబ్బంది ఈ […]Read More
జనసేనాని.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయనగరం జిల్లా పర్యటన సందర్భంగా జిల్లాకే చెందిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కు ఘోర అవమానం జరిగింది. జిల్లాలో గుర్లలో అతిసార వ్యాధితో పదుల సంఖ్యలో మృత్యువాత పడ్డారు.. వందల మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కూటమి ప్రభుత్వం యొక్క వైపల్యం వల్ల ఈ సంఘటన చోటు చేసుకుంది అని ప్రజలు తీవ్ర ఆగ్రహాం తో ఉన్నారు. అతిసార వ్యాధితో బాధపడుతున్న కుటుంబాలను.. మృత్యువాత పడిన వారి కుటుంబ […]Read More
ఈరోజు మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి కేరళ వెళ్లనున్నారు. త్వరలో జరగనున్న వయనాడ్ పార్లమెంట్ నియోజకవర్గ ఉప ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ తరపున ఆ పార్టీకి చెందిన సీనియర్ మహిళ నాయకురాలు ప్రియాంకా గాంధీ బరిలోకి దిగనున్నారు. ఈ నేపథ్యంలో రేపు బుధవారం ఆమె నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నరు. అందుకే ఈ రోజు సాయంత్రం ఆయన కేరళకు బయలు దేరనున్నారు. బీజేపీ తరపున నవ్య హరిదాస్ […]Read More
తెలంగాణ రాష్ట్ర అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతల్లో అప్పుడే అంతర్మధనం మొదలైందా..?. అధికారంలోకి రాలేమనుకున్నవాళ్ళు తీరా అంచనాలన్నీ తలకిందులై అధికారంలోకి వచ్చాక ఏమి చేయాలో ఆర్ధం కావడం లేదా..?. కనీసం నలబై యాబై సీట్లు వస్తాయేమో అని గంపగుత్త హామీలిచ్చి తీరా ఇప్పుడు వాటీని అమలు చేయాలంటే తలలు పట్టుకుంటున్నారా..?. గత మూడు నాలుగు నెలలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఇటీవల పార్టీలో చేరి మంత్రులైన కొంతమంది నేతల తీరుతో ఆ పార్టీకి నష్టం […]Read More
పదేండ్లు పాలించిన బీఆర్ఎస్ పాలనలో కనీసం ముప్పై వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు.. గ్రూప్ – 1 అభ్యర్థులను బీఆర్ఎస్ తమ రాజకీయాల కోసం వాడుకున్నారు. సిగ్గులేకుండా రోడ్లపైకి వచ్చారు అని టీపీసీసీ చీఫ్.. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ మేము అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే యాబై వేల ఉద్యోగాలిచ్చాము.. గ్రూప్ -1 నిర్వహిస్తున్నాము.. మెగా డీఎస్సీ వేసి పోస్టులను భర్తీ చేశాము. పదేండ్ల తమ […]Read More