Breaking News Slider Telangana Top News Of Today

సీఎం రాకతో సంగారెడ్డి జిల్లా రూపురేఖలు మారాలి

సింగిడిన్యూస్, సంగారెడ్డి: ఈనెల 23వ తారీఖున జహీరాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనపై కలెక్టరేట్ లోని సమావేశం మందిరంలో మంత్రి దామోదర్ రాజనర్సింహ, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ ఈ నెల 23వ తారీకున సంగారెడ్డి […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణ మంత్రులపై నారాయణ సంచలన వ్యాఖ్యలు..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర మంత్రులపై సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ నారాయణ ‘ తెలంగాణలో రాజకీయాలు అందాల భామల చుట్టూ తిరుగుతున్నాయి. రాష్ట్రానికి చెందిన మంత్రులు, అధికారులు పాలనను, ప్రజలను గాలికి వదిలేసి ఆ అందాల భామలను చూస్తూ సొల్లు కార్చుకుంటూ వారివెంట తిరుగుతున్నారని’ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇంకా మాట్లాడుతూ’ అందాల పోటీల నిర్వాహణ కోసం వందల కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ధర్మపురి లో ప్రజా పాలనా కాదు రాక్షస పాలన: కొప్పుల ఈశ్వర్.

సింగిడిన్యూస్, ధర్మపురి: తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని ధర్మారం మండలం లో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్ కు వెళ్తున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీసులకు అడ్డుపెట్టుకొని ఈ విధంగా ప్రజల పైన బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలపైన దాడిని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్రంగా ఖండించారు..ధర్మపురి నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ గెలిచి సంవత్సరంనర గడిచిన ఎమ్మెల్యే గెలిచిన లక్ష్మణ్ కుమార్ తట్టెడు మట్టి తీయలేదు…!10 సంవత్సరాల […]Read More

Breaking News Movies Slider Top News Of Today

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్న స్టార్ హీరో..!

సింగిడిన్యూస్, చెన్నై: తమిళ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో విశాల్ ఎట్టలకే త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారు. నిన్న మొన్నటి వరకూ విశాల్ పెళ్లి గురించి పలు రకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. తాజా వార్తతో ఆవార్తలన్నింటీకి చెక్ పెట్టినట్లు అయింది. తమిళ ఇందస్ట్రీకి చెందిన ప్రముఖ హీరోయిన్ సాయి ధన్సిక ను విశాల్ పెళ్లి చేసుకుంటారనే కన్ఫార్మ్ అయింది. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న విశాల్, సాయి ధన్సిక ఈ అంశం గురించి మాట్లాడుతూ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

బీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్య కుదిరిన ఢీల్..!

సింగిడిన్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ , ప్రతిపక్ష బీఆర్ఎస్ ల మధ్య ఢీల్ కుదిరింది. అందుకే తెలంగాణ ఏర్పడిన మొదట్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసి కాళేశ్వరం కట్టింది. తీరా సాగునీళ్లు ఇచ్చే సమయానికి కాళేశ్వరం కృంగిపోయింది. కృంగిపోయి ఇన్ని రోజులవుతున్నా కానీ కమీషన్ పేరుతో కాలయాపన చేస్తున్నారు తప్పా అసలు కారకులు ఎవరో ఇంతవరకూ తేల్చలేకపోతున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్య ఢీల్ కుదిరింది అని బీజేపీ […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

రేపు కుప్పంకు సీఎం చంద్రబాబు..!

సింగిడిన్యూస్, కుప్పం: ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రేపు బుధవారం మే 21న తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించనున్నారు. రేపు బెంగళూరు నుంచి మధ్యాహ్నాం పన్నెండున్నరకు హెలికాప్టర్ లో బయలు దేరి కుప్పంకు చేరుకుంటారు. కుప్పంలో గంగజాతరలో భాగంగా జరిగే గంగమ్మ విశ్వరూప దర్శనంలో అమ్మవారిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దర్శించుకోనున్నారు.Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

టీడీపీ ఎమ్మెల్యే అఖిల ప్రియ సంచలన నిర్ణయం.!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ఏపీ అధికార పార్టీ అయిన తెలుగుదేశానికి చెందిన ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ శాసన సభ్యులు, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సోమవారం ఆళ్లగడ్డలో జరిగిన తిరంగా ర్యాలీలో మాజీ మంత్రి అఖిల ప్రియ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇటీవల పాక్ ఆర్మీ కాల్పుల్లో చనిపోయిన ఆగ్నివీర్ జవాన్ మురళీ నాయక్ కు నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ” సైనికులను మనం […]Read More

Breaking News Slider Telangana

రాజ్ భవన్ చోరీ కేసులో ట్విస్ట్..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణలో సంచలనం సృష్టించిన రాజ్ భవన్ చోరీ కేసులో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నెల పద్నాలుగో తారీఖున హెల్మెంట్ పెట్టుకున్న వ్యక్తి రాజ్ భవన్ లోకి చొరబడి రెండు హార్డ్ డిస్క్ లను ఎత్తుకెళ్లి పోయారని రాజ్ భవన్ అధికారులు పంజాగుట్ట పీఎస్ లో పిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారించగా సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ దొంగతనానికి పాల్పడిన వ్యక్తి శ్రీనివాస్ అనే […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

కేసీఆర్ కు నోటీసులు..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కాళేశ్వరం విచారణ కమీషన్ నోటీసులు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై జస్టీస్ పీసీ ఘోష్ ఆధ్వర్యంలో కమిటీ వేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటివరకూ అధికారులను, ప్రాజెక్టు నిర్మాణంలో పాత్ర ఉన్న అందర్నీ విచారించింది. తాజాగా అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్, నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న తన్నీరు హరీశ్ రావు, అప్పటి ఆర్థిక శాఖ మంత్రిగా […]Read More