Sticky
Breaking News Slider Telangana Top News Of Today

జన్వాడ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు-బామ్మర్ధిని తప్పించారా..?

నిన్న శనివారం హైదరాబాద్ నగర పరిధిలో ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించిన జన్వాడ ఫామ్ హౌస్ సంఘటనపై  కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు. ఆయన స్పందిస్తూ ‘బావమరిది ఫామ్హహౌస్ లో రేవ్ పార్టీలా? సుద్దపూసను తప్పించారని వార్తలొస్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ కాంప్రమైజ్ పాలిటిక్స్ సిగ్గుచేటు. డ్రగ్స్ తీసుకుంటూ అడ్డంగా దొరికినా బుకాయిస్తారేమో’ అని ధ్వజమెత్తారు. చట్టం ముందు అంతా సమానమేనని రాష్ట్ర ప్రభుత్వం నిరూపించాలని కేంద్ర మంత్రి సంజయ్ డిమాండ్ చేశారు.Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

జన్వాడ ఫామ్ హౌజ్ లో  పార్టీ..ఒకరికి డ్రగ్స్ టెస్ట్ పాజిటీవ్

రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని జన్వాడ రిజర్వ్ కాలనీలోని ఫామ్ హౌజ్ పై నిన్న శనివారం రాత్రి ఎస్ఓటీ  పోలీసులు దాడులు చేశారు. రాజ్ పాకాలకు చెందిన ఫామ్ హౌస్ లో రాత్రి పార్టీ చేసుకుంటున్నట్లు పోలీసు అధికారులకు నిన్న సమాచారం అందింది. అందులో పాల్గొన్న ఓ వ్యక్తికి డ్రగ్స్ టెస్ట్ నిర్వహించారు.. అతనికి పాజిటివ్ వచ్చింది. అతడు కొకైన్ తీసుకున్నట్లు తేలడంతో ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. విదేశీ మద్యాన్ని స్వాధీనం చేసుకుని […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Movies Slider Top News Of Today

పవన్ ,ప్రకాష్ రాజ్ ల మధ్య గొడవ ఏమిటి..?

ఏపీ డిప్యూటీ సీఎం..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రముఖ సీనియర్  నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ అంటే మీకెందుకు అంత కోపం అని జర్నలిస్టు ప్రశ్నించగా ఆయన స్పందించారు. ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ ‘ఆయన మూర్ఖత్వ, విధ్వంస రాజకీయాలు చేస్తున్నారు. అది నచ్చట్లేదు. అందుకే చెబుతున్నా. ప్రజలు ఆయనను ఎన్నుకున్నది ఇందుకోసం కాదుగా. అడిగేవాడు ఒకడు ఉండాలి’ అని పేర్కొన్నారు. తిరుమల లడ్డూ అంశంలో పవన్ తీరును ప్రకాశ్ రాజ్ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

రైతులకు శుభవార్త

తెలంగాణ రైతాంగానికి వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు శుభవార్తను తెలిపారు. రైతులు పండించే పత్తిలో నిర్ణీత ప్రమాణాల కన్నా తేమ శాతం ఎక్కువగా ఉన్న కానీ ఆ పత్తిని కొనుగోలు చేయాలని మంత్రి తుమ్మల సంబధితాధికారులను ఆదేశించారు. తేమ శాతం ఎక్కువగా ఉందనే నెపంతో పలుచోట్ల పత్తి కొనుగోలు చేయకపోవడంపై రైతులు మండిపడుతున్నారు. దీంతో కొనుగోళ్లపై సమీక్షించిన మంత్రి తుమ్మల ఈ ఆదేశాలను జారీ చేశారు. మరోవైపు పత్తి కొనుగోలు కోసం ప్రత్యేకంగా వాట్సాప్ నంబరు […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

బీఆర్ఎస్ SM ను చూసి వణుకుతున్న కాంగ్రెస్

బీఆర్ఎస్ పార్టీకి ఉన్న సోషల్ మీడియాను చూసి అధికార కాంగ్రెస్ పార్టీ వణుకుతుందా..?. అందుకే ఇటీవల సుమారు పదిహేను వందల మందిని నియమించుకుందా..?. మాజీ ఎమ్మెల్సీ.. ప్రొ. నాగేశ్వర్ తో వారికి శిక్షణ తరగతులు నిర్వహించారా..?. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి దగ్గర నుండి ముఖ్యమంత్రి వరకు అందరూ అందుకే బీఆర్ఎస్ సోషల్ మీడియా వారీయర్స్ పై కేసులు పెడతాము.. బట్టలూడదీసి కొడతాము అని బెదిరిస్తున్నారా.? అంటే అవుననే అంటున్నారు బీఆర్ఎస్ శ్రేణులు.. ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుండి […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

హక్కుల కంటే క్రమశిక్షణే ముఖ్యం-గొంతెత్తిన 39 మంది సస్పెండ్..?

తెలంగాణ రాష్ట్ర బెటాలియన్ పోలీసులు తమ హక్కుల కోసం గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బెటాలియన్ కేంద్రాల దగ్గర ధర్నాలు.. రాస్తోరోకులు చేస్తూ పోరాడుతున్న సంగతి తెల్సిందే. ముందుగా బెటాలియన్ కానిస్టేబుల్స్ కుటుంబ సభ్యులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేశారు. ఎందుకంటే యూనిఫామ్ ఉద్యోగులు ధర్నాలు.. నిరసన కార్యక్రమాలు చేయకూడదనే నియమనిబంధనలకు కట్టుబడి ఉన్నారు. దీంతో వారు రంగంలోకి దిగి తమ వారి తరపున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నిరసనల్లో భాగంగా ప్రభుత్వం […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

వైఎస్సార్ నే లెక్క చేయలేదు.. జగన్ ఓ లెక్క…?

ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఏదైన పట్టుపడితే ఎదుటివాళ్లు ఎవరైన సరే దాన్ని సాధించుకునేదాక వదిలిపెట్టని మొండిఘటం అని ఆమె తల్లి… దివంగత మాజీ సీఎం వైఎస్సార్ సతీమణి విజయమ్మ రాసిన ఓ బుక్ లో తెలిపారు. తాజాగా జగన్ తన ఇష్టపూర్వకంగా వైఎస్ షర్మిలకు ఆస్తుల్లో షేర్లు ఎంఓయూ చేస్తే వాటిని అడ్డుపెట్టుకుని కూటమి ప్రభుత్వం అండదండలతో జగన్ ను ఆగమాగం చేయాలని కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. అందుకే జగన్ తనతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని […]Read More

Sticky
Breaking News Business Slider Technology Top News Of Today

జియో ఆఫర్…!

ప్రముఖ టెలికామ్ నెట్ వర్క్ సంస్థ జియో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ లో భాగంగా జియో భారత్ 4G మొబైల్ ధరను రూ.999ల నుండి రూ.699లకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ దీపావళి పండుగ నుండి మాత్రమే అందుబాటులో ఉంటుందని సదరు సంస్థ తెలిపింది.ఇక ఈ ఫోన్ లో వాడే నెలసరి రీఛార్జ్ ప్లాన్ ఇతర సంస్థల కంటే రూ.76లు తక్కువ ఉంటుంది. అంటే ధర రూ.123 మాత్రమే అని ప్రకటించింది. ఈ రకంగా వినియోగదారులు […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు షాక్..?

మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి చెందిన సరస్వతి పవర్ సంస్థకు సంబంధించి మాచవరం, దాచేపల్లి మండలాల్లో ఉన్న భూములను సర్వే చేయించాలి..ఈ భూముల్లో ఏమైన అటవీ శాఖకు సంబంధించినవి ఉంటే నివేదికలు ఇవ్వాలని జనసేనాని. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్థానిక సంబంధితాధికారులను ఆదేశించిన సంగతి తెల్సిందే. దీంతో ఉప ముఖ్యమంత్రి ఆదేశాలతో క్షేత్రస్థాయిలో పర్యటించిన తాహసిల్దార్ క్షమారాణి సంచలనాత్మకమైన నివేదికను అందజేశారు. పర్యటించిన అనంతరం ఎమ్మార్వో క్షమారాణి మాట్లాడుతూ”డిప్యూటీ సీఎం పవన్ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త

ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ రోజు శనివారం సచివాలయంలో క్యాబినెట్  సమావేశమయింది.. దాదాపు నాలుగు గంటల పాటు జరిగిన సుధీర్ఘ భేటీలో పలు కీలక నిర్ణయాలను తీసుకుంది.. ఈ నిర్ణయాల్లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు తక్షణమే ఒక డీఏ విడుదలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మరోవైపు దీపావళి పండుగకు కానుకగా ఇందిరమ్మ ఇండ్లను నిర్మించాలని నిర్ణయం తీసుకుంది.. ప్రతి నియోజకవర్గానికి 3500ఇందిరమ్మ ఇండ్లను నిర్మించనున్నది..సన్న వడ్లకు రూ.500బోనస్ ఇవ్వాలని నిర్ణయం..నవంబర్ ముప్పై తారీఖులోపు కులగణనను […]Read More