Sticky
Breaking News Hyderabad Slider Top News Of Today

పదేండ్లలో తొలిసారిగా హైదరాబాద్ లో ..?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాదాపు పదేండ్ల తర్వాత రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో 144 సెక్షన్ విధిస్తున్నట్లు పోలీస్ అధికారులు ప్రకటించారు.ఏక్ పోలీస్ విధానం అమలు కోసం కుటుంబ సభ్యులతో కలిసి బెటాలియన్ కానిస్టేబుళ్లు చేస్తున్న ఆందోళనలు ఉదృతమైన సంగతి తెల్సిందే. యూనిఫాంలతో వచ్చి సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. దీంతో బెటాలియన్ కానిస్టేబుళ్లకు భయభ్రాంతులు కలిగేలా కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి చర్యలకు ఉపక్రమించింది. ఆర్టికల్ 311 ప్రకారం ఆదివారం మరో పది మంది కానిస్టేబుళ్లను […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

సంక్రాంతికి వెంకీ మూవీ

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ అగ్ర హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా .. ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెల్సిందే. ప్రతిష్టాత్మక శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే తొంబై శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. తాజాగా డబ్బింగ్ కార్యక్రమాలను ప్రారంభించింది. ఈ సందర్భంగా చిత్రం మేకర్స్ దీనికి సంబంధించి ఓ వీడియోను సైతం విడుదల చేసింది. వెంకటేష్ అతని భార్య పాత్ర పోషిస్తున్న […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

బండి సంజయ్ అంత ఆత్రం ఎందుకు…?

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి బీజేపీ తరపున రెండో సారి ఎంపీగా గెలుపొందిన బండి సంజయ్ కుమార్ కేంద్ర హోం శాఖ సహాయక మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన రోజు నుండి నేటి వరకు కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఎన్ని ఇబ్బందులను ఎదుర్కుంటున్న ఏనాడు కనీసం స్పందించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో విద్యార్థుల ఆత్మహత్యలు.. ఫుడ్ ఫాయిజన్ సంఘటనలు.. నిరుద్యోగ యువత రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు.. రైతుబంధు.. రైతు రుణమాఫీపై రైతులు చేపట్టిన […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

చూస్కోవాలి కదామ్మా!. అన్నీ బిగినింగ్ మిస్టేక్స్..?

ఈరోజు ఆదివారం ఉదయం నుండే ఇటు మీడియా అటు సోషల్ మీడియా మరోవైపు రాజకీయ పార్టీల్లో మారుమ్రోగిన అంశం జన్వాడ ఫామ్ హౌస్ పై ఎస్ఓటీ పోలీసుల దాడులు.. ఈ దాడుల్లో విదేశీ మద్యం ఉంది. పార్టీకి అనుమతి లేదని మాత్రమే పోలీసులు కేసు నమోదు చేశారు. ఎక్కడ కూడా డ్రగ్స్ అనవాళ్లు ఉన్నట్లు.. వాడినట్లు చెప్పలేదు. అయితే ఈ అంశాన్ని రాజకీయం చేసే విధంగా ఇటు అధికార పార్టీ కాంగ్రెస్.. అటు మరో ప్రతిపక్ష పార్టీ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డికి సహాయక మంత్రిగా బండి సంజయ్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సహాయక మంత్రిగా కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్ వ్యవహరిస్తున్నారు అని కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కెపి వివేకానంద్ గౌడ్ ఆరోపించారు. జన్వాడ ఫామ్ హౌస్ పై పోలీసుల దాడిపై ఆయన స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతుబంధు కావాలని రైతులు ధర్నా చేసినప్పుడు మాట్లాడలేదు.. యువత రోడ్లపైకి వచ్చి ఉద్యోగాల కోసం పోరాడినప్పుడు స్పందించలేదు.. గురుకులాల టీచర్లు సీఎం ఇంటిముందుకెళ్ళి మరి నిరసనలు చేసిన కానీ సప్పుడు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

జన్వాడ ఫామ్ హౌస్ ఘటనపై బీజేపీ, కాంగ్రెస్ నేతల అత్యుత్సాహాం

జన్వాడ ఫామ్ హౌస్ పై ఎస్ఓటీ పోలీసు అధికారులు నిన్న శనివారం రాత్రి దాడులు నిర్వహించారు. ఈ దాడిలో విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పార్టీకి ఎక్సైజ్ శాఖ అధికారుల అనుమతి లేదని నెపంతో పోలీసులు కేసును నమోదు చేశారు. ఈ కేసు నమోదులో భాగంగా పోలీసుల పంచనామాలో కేవలం అనుమతి లేకుండా పార్టీ చేసుకుంటున్నారు. విదేశీ మద్యం ఉందనే నెపంతో కేసు నమోదు చేశాము అని చేర్చారు .. అంతేకానీ డ్రగ్స్ ప్రస్తావన ఎక్కడ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ డైవర్షన్ పాలిటిక్స్

నిన్న శనివారం రాత్రి ఎస్ఓటీ పోలీసులు హైదరాబాద్ పరిధిలోని జన్వాడ ఓ ఫామ్ హౌజ్ లో దాడులు నిర్వహించారు. ఈ దాడిలో విదేశీ మద్యంను దాదాపు పది లీటర్ల వరకు సీజ్ చేశారు. ఓ వ్యక్తికి డ్రగ్స్ టెస్ట్ లో పాజిటీవ్ వచ్చిందని బీజేపీ,కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై ఎక్కడ కూడా ఎలాంటి అధికారక ప్రకటన చేయలేదని వినికిడి. జన్వాడ్ ఫామ్ హౌజ్ విషయంపై కేంద్ర మంత్రులు బండి సంజయ్ ,కిషన్ రెడ్డి ల దగ్గర నుండి […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

వైజాగ్ విజయవాడ మధ్య విమాన సర్వీసులు ప్రారంభం..

ఏపీలో విజయవాడ-విశాఖ మధ్య ఎయిరిండియా, ఇండిగో విమాన సర్వీసులను విశాఖ ఎయిర్‌పోర్టులో ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.. ఈ సందర్భంగా ఇండిగో విమాన ప్రయాణికులకు బోర్డింగ్ పాసులను కేంద్ర మంత్రి అందజేశారు.. భోగాపురంలో అంతర్జాతీయ స్థాయి ఎయిర్‌ సర్వీసెస్ వర్సిటీ ఏర్పాటు చేశారు .. విశాఖ నుంచి ఎయిర్‌ కనెక్టివిటీకి కృషి చేస్తున్నాము . భోగాపురం ఎయిర్‌పోర్ట్ బ్రైట్ స్పాట్‌గా మారుతుంది అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు.Read More

Breaking News Slider Telangana Top News Of Today

మాజీ మంత్రి మల్లారెడ్డి మనవరాలి పెళ్లికి హాజరైన ఎంపీ వద్దిరాజు రవి

మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మనుమరాలు, మల్కాజిగిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి-మమతల కూతురు అనుశ్రేయ పెళ్లి దేశాయి మదన్ మోహన్ రెడ్డి-శ్రీదేవీల కుమారుడు లిఖిత్ ద్వారకా ఆదిత్యతో శంషాబాద్ జీఏంఆర్ అరేనా కన్వెన్షన్ హాలులో ఆదివారం ఉదయం ఘనంగా జరిగింది.. ఈ పెళ్లికి ఎంపీ రవిచంద్ర తన సన్నిహితులు మరికల్ పోత సుధీర్ కుమార్ తో కలిసి వెళ్లి అక్షింతలు వేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు.. వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు..లిఖిత్ […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

బాబు కళ్ళల్లో ఆనందం కోసం షర్మిల కన్నీళ్లు

ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలది ఆస్తి తగాదా కాదు అధికార తగాదా’ అని వైసీపీ సీనియర్ నేత.. రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి విమర్శించారు. ‘ఆమె ప్రెస్మెట్ పెట్టి తల్లి విజయమ్మ కన్నీళ్లు తుడవడానికని ఆయన చెప్పారు. కానీ ఆ ప్రెస్మీట్ చంద్రబాబు కోసం పెట్టింది. ఆయన కళ్లలో ఆనందం చూసేందుకే ఆమె మీడియా ముందుకొచ్చారు. గత కొంతకాలంగా మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని  తిట్టేందుకే ప్రత్యేకంగా ప్రెస్మీట్లు పెడుతున్నారు. జగన్ […]Read More