Sticky
Breaking News Hyderabad Slider Top News Of Today

రూ.౩౩ లక్షల ఖర్చుతో సీ.సీ. రోడ్డు నిర్మాణం

సికింద్రాబాద్ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులను చేపడుతున్నామని, ప్రస్తుత ప్రభుత్వ హయంలో సితాఫలమండీ ప్రభుత్వ కాలేజీ భవనాల నిర్మాణానికి నిధుల కొరత ఎదురు కావడం శోచనీయమని సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సితాఫలమండీ డివిజన్ పరిధిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను తీగుల్ల పద్మారావు గౌడ్ మంగళవారం ప్రారంభించారు. జోషీ కాంపౌండ్ లో రూ.౩౩ లక్షల ఖర్చుతో సీ.సీ. రోడ్డు నిర్మాణం పనులను, టీ.ఆర్.టీ. కాలనీ పార్కు లో రూ.7 లక్షల […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

గురుకుల విద్యార్థులకు ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యం

తెలంగాణ రాష్ట్రంలోని గురుకుల విద్యార్థులు అనారోగ్యానికి గురైతే దగ్గరలోని ప్రభుత్వాసుపత్రుల్లోనే చికిత్సలు అందించాలని ఆయా గురుకుల ప్రిన్సిపాళ్లకు ఎస్సీ గురుకుల సోసైటీ ఆదేశాలు జారీ చేసింది. సంబంధిత జిల్లా కలెక్టరు అనుమతి లేకుండా పాఠశాల ,కళాశాల ప్రిన్సిపాళ్లు ప్రైవేటులో చికిత్సకు సొంత డబ్బులు ఖర్చు చేస్తే ఆ మొత్తాన్ని ఇవ్వబోమని స్పష్టం చేసింది. అత్యవసర సమయాల్లో జిల్లా వైద్యాధికారులని, సూపరింటెండెంట్లను సంప్రదించి అవసరమైన చికిత్సలు చేయించాలి.. వైద్యం అందించాలి. ఎవరైన అధికారులు స్పందించకుండా ఉంటే సోసైటీ కార్యదర్శి […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

అభివృద్ధి కోసం కాదు ఆస్తుల రక్షణ కోసం ..!

తెలంగాణ రాష్ట్ర అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ బీఆర్ఎస్ నుండి చేరిన ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతూ ” కాంగ్రెస్ పై ప్రేమతోనో.. నియోజకవర్గ అభివృద్ధి కోసమో కాంగ్రెస్ లో చేరలేదు. కేవలం వారి ఆస్తుల పరిరక్షణ కోసమే పార్టీ మారారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇంకో అడుగు ముందుకేసి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన నేతల నియోజకవర్గాల్లో ముందునుండి ఉన్న కాంగ్రెస్ నేతలకు.. కార్యకర్తలకు […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరికీ డ్రగ్స్ టెస్ట్ చేయాలి -కాంగ్రెస్ ఎంపీ

తెలంగాణ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలందరికీ డ్రగ్స్ టెస్ట్ చేయాలని కాంగ్రెస్ యువ నాయకులు.. రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ కు అసలు బినామీ విజయ్ మద్దూరి అని ఆరోపించారు. స్వయంగా డ్రగ్స్ వాడినట్లు విజయ్ పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. తీరా ఫ్లేట్ ఫిరాయించాడు. జన్వాడ ఫామ్ హౌస్ అంటేనే కాంట్రవర్సీ అని.. రాజ్ పాకాల ,విజయ్ మద్దూరిని వెనకేసుకురావడానికి మాజీ […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

మెగాస్టార్ సంచలన వ్యాఖ్యలు

ANR అవార్డు వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఈ వేడుకల్లో మెగాస్టార్ మాట్లాడుతూ “తనకు లెజెండరీ అవార్డు రావడంపై కొందరు హర్షించలేదని ఆయన అన్నారు. ‘ఆ అవార్డు వచ్చినప్పుడు ధన్యుడిగా భావించా. కానీ దాన్ని కొందరు హర్షించకపోవడంతో అవార్డు తీసుకోవడం సముచితం అనిపించలేదు. దాన్ని క్యాప్సుల్ బాక్సులో వేశాను.. ఎప్పుడైతే నాకు అర్హత వస్తుందో అప్పుడే తీసుకుంటానని నిర్ణయించుకున్నాను. ఇవాళ ANR అవార్డు రావడంతో ఇంట గెలిచాను. ఇప్పుడు లెజెండరీ అవార్డుకు అర్హుడిగా మారాను’ […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

సినిమాలే వద్దనుకున్నాను

ఎంతో ఘనంగా జరిగిన ANR నేషనల్ అవార్డ్ వేడుకల్లో సీనియర్ నటుడు మెగాస్టార్ చిరంజీవితో తనకున్న అనుబంధాన్ని మన్మధుడు..స్టార్ సీనియర్ అగ్రనటుడు నాగార్జున పంచుకున్నారు. నాగ్ మాట్లాడుతూ’1985లో నేను సినిమాల్లోకి వద్దామనుకునే సమయంలో మెగాస్టార్  చిరంజీవి మా అన్నపూర్ణ స్టూడియోలోనే ఓ సాంగ్ షూట్ చేస్తున్నారు. మా నాన్న నన్ను పిలిచి వెళ్లి డాన్స్ ఎలా చేస్తున్నారో చూడమన్నారు. అక్కడకి  వెళ్లి చిరంజీవి డాన్స్ చూశాక ఆ గ్రేస్, కరిష్మా చూశాక ఈయనలాగా మనం డాన్స్ చేయగలుగుతామా..?.. […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

వెన్నుపోటు రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ బాబు

మాజీ ముఖ్యమంత్రి..వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని ఉద్ధేశించి టీడీపీ చేసిన జగన్ లాంటి సైకో కొడుకు ఏ తల్లిదండ్రులకు ఉండోద్దని చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ట్విట్టర్ వేదికగా కౌంటరిచ్చింది. ట్విట్టర్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడ్ని ఉద్ధేశించి కొంచెం ఘాటుగా స్పందించింది. కని పెంచిన తల్లిదండ్రులకు తలకొరివి పెట్టని దుర్మార్గుడు నారా చంద్రబాబు నాయుడు. పిల్లనిచ్చి రాజకీయ భవిష్యత్తునిచ్చిన సొంత మామకే వెన్నుపోటు పొడిచి అధికారాన్ని లాక్కుకున్నాడు. వెన్నుపోటు రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

శోకనగర్ గా ఆశోక్ నగర్..?

తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేండ్ల కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నారు. కానీ ఆ తర్వాత పది నెలల కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలను రోడ్లపైకి తెచ్చారు. పది నెలల్లో రేవంత్ ప్రభుత్వం అందరి కడుపు కొట్టింది. నమ్మి ఓట్లేసిన ప్రజలను పట్టించుకోలేదు. ఏడాది కాకముందే అన్ని వర్గాల ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. కేసీఆర్ మానవీయ కోణంలో ప్రారంభించిన పథకాలన్నింటీని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అటకెక్కించింది. కొత్త హామీల అమలు లేదు.. […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

కావాలంటే తనని గిచ్చి చూడమంటున్న నయనతార

ఫ్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నట్లు హీరోయిన్లపై వస్తున్న వార్తలపై ఇటీవల ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికకిచ్చిన ఇంటర్వూలో కీలక వ్యాఖ్యలు చేశారు నయనతార. పని పాట లేనివాళ్లు సృష్టించే చెత్త ఇదంతా. గతంలో నాపై కూడా పలు రుమార్లు క్రియేట్ చేశారు. ముఖంలో కాస్త మార్పు కన్పిస్తే ప్లాస్టిక్ సర్జరీలు అనేస్తారు. మేకప్ గురించి అవగాహన ఉన్నవాళ్లైతే ఇలాంటి వ్యాఖ్యలు చేయరు.. పత్రికల్లో వెబ్ సైట్లలో రాయరు. నాకు కనుబొమ్మలంటే చాలా ఇష్టం. సమయం.. సందర్భాన్ని పాత్రన్ని బట్టి […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

ఆ తప్పు ఇక చేయను..?

పూజా హెగ్డే చూడటానికి ఎత్తుగా.. చూడగానే మత్తెక్కించే సోయగంతో సినీ ప్రేక్షకులను ఆకట్టుకునే బుట్టబొమ్మ. మొదట్లో హీరోలకు.. నిర్మాతలకు గోల్డెన్ లెగ్ అయిన ఈ బ్యూటీ ఆ తర్వాత కథల ఎంపికలో తడబాటుతో ఐరాన్ లెగ్ గా మారిందని సినీ క్రిటిక్స్ వ్యాఖ్యానిస్తుంటారు. ఇదే అంశంపై బుట్టబొమ్మ మాట్లాడుతూ కథాంశాల ఎంపికలో గతంలో తాను చేసిన తప్పులను ఇకముందు జరగకుండా జాగ్రత్త తీసుకుంటాను. రాబోయే ఏడాదిలో వైవిధ్యమైన కథలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను చెప్పింది. మరోవైపు గత […]Read More