Sticky
Breaking News Movies Slider Top News Of Today

పూజా హెగ్డే పై కన్నేసిన ఆ దర్శకుడు

పూజా హెగ్డే బుట్టబొమ్మగా కుర్రకారు మదిలో కొలువై ఉన్న దేవత.. ఆరు అడుగుల ఎత్తు.. చూడటానికి మత్తెక్కించే అందం.. చక్కని అభినయం ఉన్న నటి. అంతటి అందాల రాక్షసిపై ఓ దర్శకుడు కన్నెశారు. ప్రముఖ సీనియర్ అగ్రహీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆహాలో ప్రసారమై షో ఆన్ స్టాపబుల్. ఈ షో కి ప్రముఖ దర్శకుడు వెంకీ అట్లూరి, నిర్మాతలు నాగవంశీ, దిల్ రాజ్ హాజరయ్యారు. ఈ క్రమంలో హీరో బాలయ్య మీకు ఏ హీరోయిన్ […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

ప్రతి మూవీకి 2నుండి 4కోట్లు రెమ్యునరేషన్ పెంచుతున్న అగ్ర హీరో

తెలుగు సినిమా ప్రొడక్షన్ వాల్యూ ప్రతి మూవీకి పదింతలు పెరుగుతుందని దర్శక నిర్మాతలు వాపోతున్న సంఘటనలు మనమెన్నో చూస్తుంటాము. చిన్న పాత్రలో నటించే నటుడు దగ్గర నుండి హీరో వరకు తమ రెమ్యూనేషన్ పెంచేయడంతోనే నిర్మాతలు సినిమాపై భారీ ఖర్చు పెడుతున్నారని కూడా వాళ్ల ఆవేదన.. ఓ సినిమా హిట్ అయితే చాలు తర్వాత సినిమాకు కోట్లలో రెమ్యూనేషన్ తీసుకుంటున్నారు . తాజాగా ఈ అంశం గురించే ఆహా అన్ స్టాపబుల్ షో లో వచ్చింది. సీనియర్ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కాంగ్రెస్ పార్టీ బలోపేతం వద్దు… బీఆర్ఎస్ వలసలే ముద్దు..

తెలంగాణ రాష్ట్ర అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడు గంగారెడ్డి హత్యలో ఆ పార్టీలో రెండు వర్గాలున్నాయన్నది అధికారకంగా బయటపడ్డది. నిన్న మొన్నటి వరకు స్థబ్బుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఒకరి తర్వాత ఒకరూ బయటకోస్తున్నారు. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన నేతల నియోజకవర్గాల్లో ఆది నుండి కాంగ్రెస్ పార్టీ ను అంటిపెట్టుకుని .. దాదాపు పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అనేక కష్టాలను.. అవమానాలను […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

రోడ్లపైకి వచ్చి టీడీపీ శ్రేణులు నిరసనలు

అధికార కూటమి ప్రభుత్వంలో ప్రధానమైన టీడీపీకి చెందిన శ్రేణులు ఏకంగా రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపిన సంఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. కాకినాడ సిటీ నగరంలో స్థానిక ఎంపీ తరపువారు భానుగుడి పద్మప్రియ థియేటర్‌ ఎదురుగా ఖాళీస్థలంలోను బాణాసంచా దుకాణం ఏర్పాటు చేశారు. మరోవైపు స్థానిక సిటీ ఎమ్మెల్యే తరపువారు మెయిన్‌రోడ్‌లో చిన్నపాటి స్థలంలో బాణసంచా దుకాణం ఏర్పాటు చేశారు. అయితే వీటి అనుమతులను అధికారులు రద్దు చేయడంతో పెద్ద దుమారమే రేగింది. దీంతో మొన్న […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

స్మృతి మంధాన అరుదైన రికార్డు

టీమిండియా మహిళల జట్టు ఓపెనర్ స్మృతి మంధాన అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. న్యూజిలాండ్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ లో భాగంగా లాస్ట్ వన్డే మ్యాచ్ లో స్మృతి మంధాన శతకాన్ని నమోదు చేశారు. దీంతో భారత్ తరపున అత్యధికంగా శతకాలను నమోదు చేసిన మహిళ ప్లేయర్ గా మంధాన రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు వన్డే క్రికెట్ లో స్మృతి మంధాన ఎనిమిది శతకాలను నమోదు చేశారు. మరోవైపు టీమిండియా మాజీ కెప్టెన్ మిథాలీ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

కేసీఆర్ అనే పదమే కన్పించదా..?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఆయన మాట్లాడుతూ “కేసీఆర్ రాజకీయం ఏడాదిలో ముగుస్తుంది..ఆపై కేసీఆర్ అనే పదమే కనిపించదని  సంచలన కామెంట్స్ చేశారు. ‘ఆయన ఫ్యామిలీలో గొడవలు నడుస్తాయి. బావతో బావమరిది రాజకీయం ముగుస్తుంది. కేసీఆర్ ఉనికి లేకుండా కేటీఆర్ ను వాడాను. త్వరలో కేటీఆర్ ఉనికి లేకుండా బావ హరీశ్ రావును వాడతాను. బావను ఎలా హ్యాండిల్ చేయాలో మాకు తెలుసు. రాజ్పాకాల ఇంట్లో క్యాసినో కాయిన్స్ దొరికాయి. […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

పన్నుల బకాయిల వసూళ్లలో రాజీపడొద్దు

పెనుకొండ పట్టణాభివృద్ధికి పార్టీలకతీతంగా కృషి చేద్దామని, పన్నుల బకాయి వసూళ్లలో రాజీపడొద్దని మున్సిపల్ అధికారులకు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్.సవితమ్మ స్పష్టంచేశారు. పెనుకొండలో మౌలిక వసతుల కల్పన అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు వెల్లడించారు. త్వరలో శ్రీకృష్ణదేవరాయులు,బాబయ్య స్వామి ఉరుసు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మున్సిపల్ పాలక వర్గ సమావేశంలో మంత్రి సవితమ్మ పాల్గొని ప్రసంగించారు. పెనుకొండ మున్సిపాల్టీలో మౌలిక వసతుల కల్పనకు అధిక […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Telangana

వన్య ప్రాణులను వేటాడితే కఠిన చర్యలు

వన్యప్రాణులను వేటాడటం… చంపడం… అక్రమ రవాణా చేయడం వంటి చర్యలకు పాల్పడితే కఠినమైన శిక్షలు ఉంటాయి. అడవులను సంరక్షించడం, వన్యప్రాణులను కాపాడటం మనందరి బాధ్యత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పినట్లు మనది వసుధైక కుటుంబం. భూమ్మీద మనతో పాటు సహజీవనం చేస్తున్న జంతువులు, చెట్లు చేమలు, పశు పక్షాదుల పట్ల కరుణ చూపాలని, వాటికి మనలాగే బతికే హక్కు ఉంద’ని ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ శాఖ మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ అన్నారు. నిన్న సోమవారం […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

ఇద్దరి కంటే ఎక్కువమంది కల్సి పార్టీ చేసుకోవాలంటే అనుమతి తీసుకోవాలి…?

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ జన్వాడ ఫామ్ హౌస్ ఇష్యూ గురించి మాట్లాడుతూ ” రాజ్ పాకాల కుటుంబం పార్టీకి ఎక్సైజ్ శాఖ అనుమతి తీసుకోలేదు. అందుకే కేసు నమోదు చేశారు. ఒకరిద్దరు కంటే ఎక్కువమంది కల్సి తాగాలంటే స్థానిక ఎక్సైజ్ శాఖ అనుమతి తప్పనిసరిగా తీస్కోవాలి అని అన్నారు. అంటే మంత్రి చెబుతున్న ప్రకారం ఇద్దరూ కల్సి మందు తాగితే ఒకే కానీ అంతకుమించి ఎక్కువమంది కూర్చోని తాగాలంటే తప్పనిసరిగా అనుమతి […]Read More

Sticky
Breaking News Editorial Slider Top News Of Today

గతి తప్పుతున్న తెలంగాణ రాజకీయాలు..?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి అసలు టార్గెట్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లేదా మాజీ మంత్రి కేటీఆరా..?. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఓటుకు నోటు కేసులో అడ్డంగా పట్టుబడటంతో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయించి మరి చర్లపల్లి జైలుకు తరలించారు. అక్కడితో ఆగకుండా గత సార్వత్రిక ఎన్నికలు(2018) సమయంలో కొడంగల్ లో తెల్లారుజామునే రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయించారు. ఏకంగా తన కూతురు పెళ్ళికి బెయిల్ పై […]Read More