Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

జీతాలు రాక దీపావళి పండుగ చేసుకోలేక..?

ఆ కంపెనీ వేల కోట్ల టర్న్ ఓవర్ ఉన్నది.. నెల నెల కొన్ని వందల కోట్ల రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. అయితేనేమి ఆ సంస్థలో పని చేసే ఉద్యోగులకు .. కార్మికులకు ఇవ్వడానికి మాత్రం పైసా లేవంటుంది. అందుకే ఇటీవల తెలుగు ప్రజల చివరి పెద్ద పండుగ దసరాకు సగం జీతాలే ఇచ్చింది. పోనీ చీకట్లను తరిమి వెలుగులునింపే దీపావళి పండుగకైన ఫుల్ శాలరీ వస్తుందేమో అని గంపెడు ఆశలు పెట్టుకున్న వారికి నిరాశనే మిగిలిచ్చింది. ఇంతకూ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ ఇంట్లో దొంగతనం

బీఆర్ఎస్ కు చెందిన యువనేత.. ఇటీవల నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఆ పార్టీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంట్లో దొంగలు పడ్డారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆర్ఎస్పీ కోమురంభీమ్ జిల్లా కాగజ్ నగర్ మండలం కోసిని గ్రామంలో ఓ ఇల్లును కొనుగోలు చేసిన సంగతి తెల్సిందే. అప్పుడు ఎన్నికల సమయంలో అక్కడే ఉన్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరిన ఆర్ఎస్పీ ఎప్పుడు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ మరో బిష్ణోయ్ 

 సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ సీనియర్ నేత డాక్టర్ దాసోజు శ్రవణ్ చేసిన  వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. సీఎం రేవంత్ పనితీరును  గ్యాంగ్‌స్టర్ బిష్ణోయ్, దావూద్ ఇబ్రహీంతో పోల్చిన బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజ్ శ్రవణ్.. రేవంత్‌రెడ్డిని ప్రకృతే చూసుకుంటుందని వ్యాఖ్యానించారు.   దాసోజు శ్రవణ్ ఇంకా ఏమన్నారంటే… ముఖ్యమంత్రి స్థానం లో ఉన్న వాడు తెలంగాణ ప్రజలకు ఆద్యుడిగా ఉండాలి. రేవంత్ తీరు కుక్క తోక వంకర అనే సామెతను గుర్తుకు తీస్తోంది. అహ్మదాబాద్ జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేకి బెదిరింపులు

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన ఎమ్మెల్యేకి ఓ అగంతక వ్యక్తి నుండి బెదిరింపులు ఎదురయ్యాయి.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన చొప్పదండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కు ఓ అగంతక వ్యక్తి కాల్ చేశాడు..కాల్ చేసి తక్షణమే ఇరవై లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.. దీంతో ఎమ్మెల్యే సిబ్బంది స్థానిక పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు..కేసు నమోదు చేస్కున్న పోలీసులు సదరు వ్యక్తిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు..Read More

Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు,పెన్షనర్లకు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దీపావళి కానుకను అందించింది. గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు,పెన్షనర్లకు ఒక డీఏ ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించిన సంగతి తెల్సిందే.. దీంతో ఆ డీఏ 3.64%ఇస్తున్నట్లు ఆదేశాలను జారీ చేసింది.. పెంచిన డీఏ జూలై 1,2022నుండి వర్తింపు ఉంటుంది అని ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కోన్నది..Read More

Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణ ప్రజలకు కేసీఆర్ దీపావళి శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మాజీ సీఎం.బీఆర్ఎస్ అధినేత కేసీఆర్  దీపావళి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. మనిషి తనలోని మూర్ఖత్వాన్ని, అజ్ఞానాన్ని తొలగించుకుని జ్ఞాన దీపాలను వెలిగించుకోవాలనే తాత్వికతను దీపావళి పండుగ మనకు అందిస్తుందని కేసీఆర్ తెలిపారు. దీపావళి పర్వదినానికి హిందూ సంస్కృతి లో ప్రత్యేక స్థానం ఉన్నదన్నారు.రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని దీపావళి సందర్భంగా కేసీఆర్ ప్రార్థించారు.Read More

Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణ ప్రజలకు మంత్రి కోమటిరెడ్డి దీపావళి శుభాకాంక్షలు

“చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దీపావళి పండగ” సందర్భంగా రాష్ట్ర ప్రజలకు రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో పదేండ్ల చీకటిని పారద్రోలి ప్రజలు వెలుగుల రేఖలను సృష్టించారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ప్రజాపాలనపై విషం చిమ్ముతున్న అజ్ఞానులకు.. జ్ఞానదీపం వెలగేలా లక్ష్మీదేవి ఆశీర్వదించాలని ఈ సందర్భంగా మంత్రి కోరుకున్నారు. ఈ దీపావళి పండగ ప్రజల జీవితాల్లో వెలుగురేఖలను ఇనుమడింపచేయాలని ఆ భగవంతుడిని కోరుకున్నారు. […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

”నంద‌నవ‌నం” ఆక్ర‌మ‌ణ‌దారుల తొల‌గింపున‌కు ఆదేశం

రంగారెడ్డి జిల్లా ఎల్. బి. న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని నంద‌న‌వ‌నంలో రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్మించిన ఇండ్ల‌ను అక్ర‌మంగా ఆక్ర‌మించుకున్న‌వారిని త‌క్ష‌ణం ఖాళీ చేయించి అర్హులైన వారికి అందించాల‌ని రెవెన్యూ. హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రివ‌ర్యులు శ్రీ పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. బుధ‌వారం స‌చివాల‌యంలో మ‌హేశ్వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలోని మంకాల్, నంద‌న‌వ‌నంలో ఉన్న ఇండ్ల స‌మ‌స్య‌, కేటాయింపుపై అధికారుల‌తో మంత్రిగారు స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో హౌసింగ్ సెక్ర‌ట‌రీ జ్యోతి బుద్ధ‌ప్ర‌కాష్‌, ప్ర‌జావాణి నోడ‌ల్ ఆఫీస‌ర్ డి. […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

దొంగచాటుగా వెళ్లి తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ డ్రగ్స్ టెస్ట్

తెలంగాణ రాష్ట్ర అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన యువనాయకుడు.. రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ దొంగచాటుగా వెళ్లి డ్రగ్స్ టెస్ట్ చేయించుకున్నారు అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు చెందిన హుజూర్ బాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ విసిరిన డ్రగ్స్ టెస్ట్ ఛాలెంజ్ పై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పందిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో కాంగ్రెస్ ఎంపీ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

అనుముల రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రెడ్డి

మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రైతు నిరసన సదస్సుకు ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, స్థానిక మాజీ ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు హజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ ” ఆసరా నాలుగు వేలు అన్నాడు […]Read More