Breaking News Slider Sports Top News Of Today

కోహ్లీ కి రికార్డు ధర

ఐపీఎల్ సీజన్ లో ఆర్సీబి  తమ రిటెన్షన్ ప్లేయర్ల జాబితాను వెల్లడించింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్.. టీమ్ ఇండియా మాజీ కెప్టెన్… లెజెండ్రి ఆటగాడు విరాట్ కోహ్లికి రూ.21 కోట్లు చెల్లించింది. మరోవైపు రజత్ పాటిదార్ కు రూ.11 కోట్లు, యశ్ దయాల్ ను రూ.5 కోట్లు చెల్లించి రిటైన్ చేసుకున్నట్లు బీసీసీఐకి తెలియజేసింది.Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

మద్యం మత్తులో టీడీపీ నేత వీరంగం

ఏపీ అధికార టీడీపీ కి చెందిన నరసరావుపేట  జిల్లా అధికార ప్రతినిధి చల్లా సుబ్బారావు తన అనుచరులతో కలిసి, నిన్న రాత్రి వినుకొండ రోడ్డులోని ఒక బార్లో మద్యం తాగాడు. అయితే బిల్లు చెల్లించమని అడిగినందుకు తన అనుచరులతో కలిసి బార్లో ఫర్నిచర్ ధ్వంసం చేసి, నిర్వాహకులపై దాడి చేశాడు. ఈ ఘటనపై రెస్టారెంట్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కేటీఆర్ ప్రకటనలకే పరిమితమా..?.

కేటీఆర్ మూడు అక్షరాలు కాదు రాబోయే మూడు తరాల పాటు గుర్తు పెట్టుకునే పేరు. ఉద్యమ నాయకుడిగా స్వరాష్ట్ర సాధన కోసం కోట్లాడిన యోధుడు.. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో పదేండ్ల పాటు ఐటీ మినిస్టర్ గా.. మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా తనదైన శైలీలో దేశంలోనే మార్కు చూపించిన యూత్ ఐకాన్. ఐటీలో సరికొత్త పుంతలు తొక్కించిన ఐటీ నిపుణుడు. అలాంటి కేటీఆర్ కేవలం ప్రకటనలకే పరిమితమైండా అని ఇటు గులాబీ క్యాడర్ అటు ప్రజలు,మేధావులు సందిగ్ధంలో […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

నిన్న కాకినాడ.. నేడు నెల్లిమర్ల.కూటమిలో బీటలు.?

ఏపీ కూటమి ప్రభుత్వంలో కీలకమైన టీడీపీ,జనసేన పార్టీల మైత్రీకి బీటలు పడనున్నాయా..?. ఇప్పటికే జనసేన పార్టీ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో టీడీపీ క్యాడర్ కు పలు అవమానాలు ఎదురవుతున్నాయా..?. జనసేన పార్టీ నాయకులను .. కార్యకర్తలను కాదని టీడీపీ పార్టీ క్యాడర్ కు కనీసం అటెండర్ స్థాయి అధికారి కూడా స్పందించడం లేదా..?. ఐదేండ్లు ఎన్నో అవమానాలను.. కేసులను ఎదుర్కుని తమ పార్టీని కాదని మిత్రపక్ష ధర్మాన్ని అనుసరించి జనసేన ఎమ్మెల్యేలను గెలిపిస్తే తగిన బహుమతి ఇస్తున్నారు అని […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

అక్కడ నడిపించే నాయకుడు కావాలి..?

ఆ నియోజకవర్గం గులాబీ పార్టీకి కంచుకోట.. తెలంగాణ ఏర్పడిన తర్వాత వరుసగా మూడు సార్లు ఆ నియోజకవర్గంలో గులాబీ జెండానే ఎగిరింది..?. కానీ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికారం కోల్పోయాక ఆ నియోజకవర్గం నుండి గెలుపొందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ఆ నియోజకవర్గంలో క్యాడర్ బలంగా ఉన్న కానీ నడిపించే నాయకుడి కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతకూ ఆ నియోజకవర్గం ఏంటని ఆలోచిస్తున్నారా..?. అదే పటాన్ చెరు. పఠాన్ చెరు […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

ఆ హీరోతో డేటింగ్ చేస్తున్న సమంత

సమంత నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియా.. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మోత మోగిన పేరు. సినిమాల్లో నిన్న మొన్నటి వరకు అగ్రహీరోయిన్ గా నంబర్ వన్ స్థానంలో ఉన్న ఈ ముద్దుగుమ్మ ఆతర్వాత ఎంచుకునే కథల్లో పట్టు లేకపోవడంతో ఆ సినిమాలు ఫ్లాప్ అవ్వడం అమ్మడుకి అవకాశాలు తగ్గాయి. అయితే తాజాగా ఓ హీరోతో తాను రిలేషన్షిప్ లో ఉన్నట్లు తెలిపింది. తన ఇన్ స్టా గ్రామ్ లో హీరో వరుణ్ ధావన్ తో రిలేషన్ […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

బంపర్ ఆఫర్ కొట్టేసిన ఆటగాళ్లు

త్వరలో జరగనున్న ఐపీఎల్ సీజన్ లో పాల్గొనే కొందరు ఆటగాళ్లు రిటెన్షన్లలో బంపరాఫర్ కొట్టేశారు. వారిలో అక్షర్ పటేల్ (రూ.16.5 కోట్లు), పరాగ్ (రూ.14 కోట్లు), జురేల్ (రూ.14 కోట్లు), అభిషేక్ శర్మ (రూ.14 కోట్లు), తిలక్ వర్మ రూ.8 కోట్లను పలికాడు… మరోవైపు రవి బిష్ణోయ్ (రూ.11 కోట్లు), మయాంక్ (రూ.11 కోట్లు), రింకూ (రూ.13 కోట్లు), వరుణ్ చక్రవర్తి (రూ.12 కోట్లు), స్టబ్స్ (రూ.10 కోట్లు), పాటీదార్ (రూ.11 కోట్లు), పతిరణ (రూ.13 కోట్లు), […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

టీమ్ ఇండియా స్టార్ ఆటగాళ్ళకు షాక్

టీమ్ ఇండియా జట్టుకు చెందిన స్టార్ ప్లేయర్లు రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, మహ్మద్ షమీ, యుజ్వేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్ తదితరులకు ఆయా ఫ్రాంచైజీలు బిగ్ షాక్ ఇచ్చాయి. వీరందరిని వేలానికి వదిలేశాయి. దీంతో వీరందరూ వచ్చే నెలలో జరిగే మెగా వేలంలో ఉంటారు. వీరిలో కొందరు రూ.20 కోట్ల వరకు పలికే ఛాన్స్ ఉన్నట్లు క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారుRead More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

మహారాష్ట్ర ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటిపై క్లారిటీ..!

వచ్చే నెలలో మహారాష్ట్ర సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెల్సిందే. దీంతో నిన్న ట్విట్టర్ వేదికగా జరిగిన ASKKTR. కార్యక్రమంలో ఓ నెటిజన్ మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను మహారాష్ట్ర ఎన్నికల్లో మీ పార్టీ పోటీ చేస్తుందా అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశాడు.. దీనికి సమాధానంగా కేటీఆర్ #AskKTRలో వివరిస్తూ ‘ప్రస్తుతం మా ఫోకస్ మొత్తం మా సొంత రాష్ట్రం తెలంగాణపైనే ఉంది’ అని బదులిచ్చారు. అటు హైదరాబాద్ లో నెలరోజుల పాటు […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

ఈ అధికారులు చేసిన పనికి అందరూ ఫిదా..?

భూమిని తీసుకొని తండ్రిని పట్టించుకోని ఓ కొడుకికి బుద్ది వచ్చేలా తిరిగి తండ్రి పేరు మీదికి భూమిని మార్చిన అధికారులపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది.. తెలంగాణలోని హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముస్తఫాపూర్‌ గ్రామానికి చెందిన మద్దెల రాజకొంరయ్య, మల్లమ్మ దంపతులకు ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు.. అందరికీ పెళ్లిళ్లు చేశారు. ఆరేళ్ల క్రితం మల్లమ్మ మృతి చెందగా, రాజకొంరయ్య ఒంటరిగా ఉంటున్నాడు.. అనంతరం రాజకొంరయ్య కొడుకు రవి తండ్రి పేరు మీదున్న 4.12 ఎకరాల […]Read More