ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం లో దీపం-2 కార్యక్రమం ప్రారంభోత్సవంలో పాల్గోన్నారు.. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సోషల్ మీడియాలో ఆడపిల్లలపై నీచంగా మాట్లాడితే తాటతీస్తామని వ్యాఖ్యానించారు..ఈ వ్యాఖ్యలకు వైసీపీ పలు ప్రశ్నలు వేసింది. ’35వేల మంది అమ్మాయిలు మిస్సైతే నిందితుల తాట ఎందుకు తీయలేదు?..అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించింది.. మీరు అధికారంలోకి వచ్చాక 77 మంది మహిళలపై దాడులు జరిగితే […]Read More
ఏపీలో పెన్షన్లు తీసుకునే లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది..ఇందులో భాగంగా పెన్షన్ మొత్తాన్ని 3 నెలలకోసారి తీసుకోవచ్చని సీఎం చంద్రబాబు వెల్లడించారు. అయితే పెన్షన్ ఎవరు ఆపినా నిలదీయాలని లబ్ధిదారులకు పిలుపునిచ్చారు. పెన్షన్ తీసుకోవడం ప్రజల హక్కని, పింఛను డబ్బును ఇంటి వద్దే గౌరవంగా ఇస్తాము.. ఇందుకు తగ్గట్లు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. 64 లక్షల మందికి ప్రభుత్వం పెన్షన్లు అందిస్తోందని శ్రీకాకుళం పర్యటనలో ఆయన వివరించారు.Read More
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన మాజీ మంత్రి మేరుగు నాగార్జునపై ఓ మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. రాష్ట్రంలోని తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఆయనపై ఫిర్యాదు చేశారు. ‘మేరుగ నాగార్జున నన్ను లైంగికంగా వేధించారు. నా వద్ద నుంచి రూ.90 లక్షల నగదు విడతల వారీగా తీసుకున్నారు. డబ్బులు తిరిగి అడిగితే బెదిరిస్తున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాకు సాయం చేసి డబ్బులు తిరిగి ఇప్పించాలి’ అని […]Read More
ఏపీ డిప్యూటీ సీఎం..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న శుక్రవారం ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురంలో దీపం-2 పథకం ప్రారంభోత్సవంలో పాల్గోన్నారు.. ఈ సందర్భంగా ప్రసంగిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఎవరూ ఊహించని అనుభవం ఎదురైంది. వేదికపై ఆయన ప్రసంగిస్తుండగా అభిమానులు ‘ఓజీ.. ఓజీ’ అంటూ నినాదాలు చేశారు. దీంతో స్పందించిన పవన్ ‘సినిమాలు సరదా కోసమే. అవే జీవితం కాదు. అందరూ భగవంతుని నామస్మరణ చేస్తే అద్భుతాలు జరుగుతాయి. […]Read More
డ్రాగన్ ఫ్రూట్ లో అధికంగా విటమిన్ సీ, విటమిన్ బీ, ఐరన్, మెగ్నీషియం వంటి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి.. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది.. డ్రాగన్ ప్రూట్ యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీరాడికల్స్ తో పోరాడటంలో సహాయపడతాయి.. గుండె జబ్బులు, కాన్సర్ వంటి దీర్ఘాకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది .ఇది కోలేస్ట్రాల్ ను తగ్గిస్తుంది. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.Read More
మారేడు ఆకులను తీసుకోవడం వల్ల మధుమేహం నియంత్రించవచ్చు.. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. రక్తపోటు, కోలేస్ట్రాల్ అదుపులో ఉంటాయి.. చర్మ మంట తగ్గిపోతుంది.. మొటిమలను నయం చేస్తుంది. కీళ్ళ సంబంధ వ్యాధులను తగ్గిస్తుంది. మలబద్ధకం ను తగ్గిస్తుంది. బిల్వ పత్రాన్ని రోజు తీస్కోవడం వల్ల పలు రకాల వ్యాధులు నయమవుతాయి..Read More
సహజంగా కూరగాయల్లో దొండకాయను ఎక్కువమంది ఇష్టపడరు. కానీ అందులోనే చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయని అంటున్నారు వైద్య నిపుణులు. దొండకాయలో ఆరోగ్యకరమైన పోషకాలు పుష్కళంగా ఉంటాయి.. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సీ, ఫైబర్, ప్రోటీన్, పోటాషియం ఉంటాయి. దొండకాయ తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. డయాబేటీస్ రోగులు దొండకాయ తింటే ఎంత షుగర్ ఉన్న కంట్రోల్ లోకి వస్తుంది. ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో గ్లూకోజ్ ని నెమ్మదిగా గ్రహించేలా చేస్తుంది. వారంలో రెండు మూడు […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ జాతీయ ఆధిష్టానం గుర్రుగా ఉందా..?.గత నాలుగు నెలలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏడు సార్లు అపాయింట్మెంట్ కోరిన కానీ రాహుల్ గాంధీ కలవడానికి ఇష్టపడలేదా..?. కాంగ్రెస్ కు చెందిన ఓరిజనల్ మంత్రులు.. ఎమ్మెల్యే. ఎంపీలు రేవంత్ రెడ్డి తీరుపై ఇప్పటికే పలుమార్లు రాహుల్ గాంధీకి పిర్యాదు చేశారా..?. అందుకే త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానంలో కొత్తవారిని ముఖ్యమంత్రిని నియమించనున్నారా..?. అంటే అవుననే అంటున్నారు బీజేపీ […]Read More
దీపావళి బాంబులు పేలాయి.! పొంగులేటి బాంబులే తుస్సు..తుస్సు..!
దీపావళి పండుగకు కాళేశ్వరం, ధరణి,ఫోన్ ట్యాపింగ్ లాంటి మరికొన్ని బాంబులు పేలుతాయి. బీఆర్ఎస్ కు చెందిన అగ్రనేతలందరూ ఒకరి తర్వాత ఒకరూ అరెస్ట్ అవుతారు.. పదేండ్ల బీఆర్ఎస్ అవినీతి పాలనపై అనేక బాంబులను సిద్ధం చేసినట్లు సౌత్ కొరియో పర్యటనలో ఉన్నప్పుడు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు. అయితే దీపావళికి తెలంగాణలో గల్లీ నుండి హైదరాబాద్ లో ప్రతి బజార్లో దీపావళి బాంబులు పేలాయి. కానీ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పిన […]Read More
తెలంగాణలో గత పది నెలలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిండా ముంచిందని మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ‘వానాకాలం వరికోతలు సాగుతున్నా రైతుబంధు వేయలేదు. రూ.15వేల రైతు భరోసా ఊసే లేదు. కనీసం పండిన పంటను కొనుగోలు చేయడం లేదు. కల్లాల్లో, మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడిసి ముద్దైంది. రైతులు కన్నీళ్లు పెడుతుంటే ముఖ్యమంత్రి చిట్టినాయుడు మాత్రం రోత పుట్టించే కూతలతో డైవర్షన్ పాలిటిక్స్ బిజీబిజీగా ఉన్నాడు’ అని రైతు […]Read More