ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి పుకార్ల వర్షం జోరుగా విన్పిస్తుంది. ప్రముఖ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన నిర్మాత నాగవంశీ ఓ ప్రముఖ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ “వచ్చే ఎన్నికల నాటికి ఓ పొలిటికల్ స్టార్ హీరోతో సినిమా చేయాలని ఉందని ” అన్నారు. మాములుగా ఓ స్టార్ హీరోతో సినిమా చేయాలని ఉందని నాగవంశీ అని ఉంటే ఆ స్టార్ హీరో ఇప్పుడున్న వాళ్లలో జూనియర్ ఎన్టీఆర్… అల్లు […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీలో గత కొంతకాలం విడుదలవుతున్న స్టార్ హీరోల చిత్రాల్లో హీరోయిన్ల పాత్ర తగ్గిపోతుంది.. కథ కథానంలో వారి వెయిటేజీ మరింత తగ్గుతుంది. కేవలం అందాల ఆరబోతకే అన్నట్లు ఉంటున్నాయి. కేవలం పాటల్లో హీరోతో ఆడిపాడటానికో. ఆ చిత్రంలో హీరో పక్కన గ్లామరస్ గా కన్పించడానికో అన్నట్లు ఉంటున్నాయి వారి పాత్రలు.. తాజాగా విడుదలై ఘన విజయం సాధించిన దేవర నుండి వెనక్కి వెళ్తే కల్కీ, గుంటూరు కారం, భగవంత్ కేసరి ఇలా పలు సినిమాలు […]Read More
కివీస్ జట్టు అది స్వదేశంలో టీమిండియాపై వైట్ వాష్ అంటే మాములు మాట కాదు. దాదాపు రెండు దశాబ్ధాలన్నర తర్వాత (24ఏండ్ల తర్వాత)ఓ విదేశీ జట్టు భారత్ గడ్డపై టీమిండియాను వైట్ వాష్ చేయడం ఓ చరిత్ర. సరిగ్గా ఇరవై నాలుగేండ్ల కిందట సౌతాఫ్రికా జట్టు టీమిండియాని 2000లో 2-0తో వైట్ వాష్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రత్యర్థి జట్టు భారత్ పై ఇలాంటి విజయాన్ని నమోదు చేసింది. దీనికి పూర్తి కారణం బ్యాట్స్ మెన్ విఫలమవ్వడమే. […]Read More
తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో ఫలితాలు వచ్చి కనీసం నెల రోజులు కాకముందే ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్ కడియం శ్రీహారి, ప్రకాష్ గౌడ్,అరికెలపూడి గాంధీ లాంటి వాళ్లు కారు దిగి హాస్తం గూటికి చేరారు. ఆ తర్వాత ఎమ్మెల్సీలు.. పలువురు ఎమ్మెల్యేలు కారుకు గుడ్ బై చెప్పి హాస్తాన్ని అందుకున్నారు. చేరేంతవరకు మీరు ఏదడిగితే అది ఇస్తాము.. మీరు చెప్పిందే వేదం అని భరోసా ఇచ్చిన నాయకులు తీరా పార్టీ మారినాక […]Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు దిమ్మతిరిగే షాకిచ్చారు. నిన్న ఆదివారం వరంగల్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత .. కార్పోరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి కూతురి వివాహాం ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకలకు అతిరథమహరథులు హజరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే స్థానిక వరంగల్ వెస్ట్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి […]Read More
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత.. ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి మరోకసారి గళమెత్తారు. ఆదివారం జగిత్యాలలో జరిగిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కార్యక్రమంలో ప్రభుత్వ విప్ లు అడ్లూరి లక్ష్మణ్, ఆది శ్రీనివాస్ లతో కల్సి ఆయన పాల్గోన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ ” పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు. కార్యకర్తలు ఎన్నో అవమానాలు.. కష్టాలను ఎదుర్కున్నారు. ఇప్పుడు అదే పార్టీ నుండి కాంగ్రెస్ లో చేరి […]Read More
తెలంగాణ రాష్ట్రంలో వరుసగా మూడో నెల కూడా రిజిస్ట్రేషన్ లావాదేవీలు తగ్గుముఖం పట్టాయి. గత ఏడాది అక్టోబర్ నెలలో నమోదైన రిజిస్ట్రేషన్లతో పోలిస్తే తాజాగా రూ.140కోట్ల విలువైన రిజిస్ట్రేషన్ లావాదేవీలు తగ్గాయి. రంగారెడ్డి జిల్లాలోనే రూ.94కోట్లు తగ్గుదల నమోదైంది. కిందటేడాది జరిగిన లావాదేవీలు 91,619. ఈ ఏడాది మాత్రం కేవలం 79,652. గతేడాదితో పోలిస్తే ఇప్పటికే ఆదాయం విషయంలో రూ.1000కోట్లు వెనకబడి ఉంది అని రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ తెలుపుతుంది. మూడు నెలలుగా తగ్గుతున్న ఆదాయంతో తల […]Read More
టీమిండియా జట్టుకు ప్రస్తుతం వారిద్దరూ మెయిన్ ఫిల్లర్లు.. ఒకరు ఓపెనర్ గా రాణిస్తే.. మరోకరూ మిడిలార్డర్ లో తనదైన శైలీలో పరుగుల సునామీని సృష్టిస్తారు.. ఓపెనర్ గా రోహిత్ శర్మ వచ్చిండంటేనే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలే కన్పిస్తాయనే నానుడి ఉంది. కానీ ఎందుకో గత కొంతకాలం నుండి రోహిత్ శర్మ నుండి ఆశించిన స్థాయిలో ప్రదర్శన కన్పించడం లేదు. మిడిలార్డర్ లో విరాట్ కోహ్లీ దిగిండంటే మిగతా బ్యాట్స్ మెన్ హాయిగా డ్రెస్సింగ్ రూంలో తువాలేసుకుని కూర్చోవచ్చు. […]Read More
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది ధాన్యం కొనుగోళ్ళు మరి తక్కువయ్యాయి. ఈ ఖరీఫ్ సీజన్ లో రైతులు పండించిన ధాన్యాన్ని సీఎంఆర్ కింద మిల్లింగ్ చేసేందుకు రైస్ మిల్లర్లు అనాసక్తిని చూపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత నెల ఇరవై తొమ్మిదో తారీఖున ప్రకటించిన ఖరీఫ్ ధాన్యం సేకరణ పాలసీ తమకు నష్టాలను చూపిస్తుందని మిల్లర్ల అసోషియేషన్ చెబుతుంది. కొనుగోలు కేంద్రాల నుండి వస్తున్న ధాన్యాన్ని తీసుకోవడానికి మిల్లర్లు ఆసక్తి చూపకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ళు […]Read More
ప్రతిరోజూ పిస్తా పప్పును గుప్పెడు తింటే చాలా ప్రయోజనాలున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. పిస్తాలో విటమిన్ ఈ,విటమిన్ బీ6 వంటి విటమిన్లు పుష్కళంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.గుండెను శక్తివంతంగా చేసేందుకు సహాయపడతాయి. పిస్తాలో ఉండే మోనోశాచురేటెడ్ కొవ్వులు చెడు కొలెస్ట్రాల్ ను ఐస్ లా కరిగిస్తాయి.మలబద్ధక సమస్యను తగ్గిస్తాయి.రోజూ వీటిని తినడం వల్ల చర్మం ఆరోగ్యవంతంగా ఉంటుంది.మెరుస్తూ ఉంటుంది.Read More