Breaking News Slider Telangana Top News Of Today

కొత్త మంత్రులకు శాఖలు ఇవేనా..?

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర నూతన మంత్రులుగా ఈరోజు ఆదివారం రాజ్ భవన్ లో మధ్యాహ్నాం పన్నెండున్నర గంటలకు గవర్నర్ జిష్ణు దేవ వర్మ సమక్షంలో ఎమ్మెల్యేలు గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహారి ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెల్సిందే. అయితే వీరికి ఏ ఏ శాఖలు కేటాయిస్తారనే అంశంపై ఇప్పుడు తెగ చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వివేక్‌కు స్పోర్ట్స్ అండ్ యువజన […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

కొత్త మంత్రులు వీళ్లే..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఈరోజు ఆదివారం మధ్యాహ్నాం మూడున్నరకు జరగనున్నది..ఈసారి విస్తరణలో ముగ్గురికి అవకాశం దక్కినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో నూతన మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ అభినందనలు తెలిపారు. వారిలో చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి అభినందనలు తెలిపారు. ఇక అసెంబ్లీ ఉప శాసనసభాపతి (డిప్యూటీ స్పీకర్)గా రామచంద్రు నాయక్కు అవకాశం ఇచ్చారు.Read More

Breaking News Slider Telangana Top News Of Today

మాగంటి గోపినాథ్ మృతి బీఆర్ఎస్ కు తీరని లోటు.

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : జూబ్లిహీల్స్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ (62) ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఆదివారం ఉదయం 5.45గంటలకు తుదిశ్వాస విడిచారు. ఎమ్మెల్యే మాగంటి మృతిపై మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతి హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు అని ఆయన అన్నారు. ఎంతో కష్టపడి రాజకీయాల్లో అంచలంచెలుగా ఎదిగి ఉన్నతస్థాయికి చేరుకున్నారు. […]Read More

Breaking News International Slider Top News Of Today

మస్క్ కు ట్రంప్ వార్నింగ్.

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తో అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ బంధం ముగిసినట్లే అని తెలుస్తోంది. ఓ ఇంటర్వూలో ట్రంప్ మాట్లాడుతూ ” ఎలాన్ మస్క్ తో తన బంధం ముగిసినట్లే” అని స్పష్టం చేశారు. మస్క్ ఇక నుంచి డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థులకు ఆర్థిక సాయం చేస్తే నేను చూస్తూ ఊరుకోను. తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. కాగా గత ఏడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలవడంలో […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి మాగంటి గోపినాథ్.!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఈరోజు ఆదివారం ఉదయం 5.45గం.లకు ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మాగంటి గోపినాథ్ 1963లో హైదరాబాద్ నగరంలోని హైదరగూడలో జన్మించారు. ఓయూలో బీఏ పూర్తి చేసిన మాగంటి 1983లో దివంగత మాజీ సీఎం, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు పిలుపుతో రాజకీయాల్లోకి ఎంట్రీచ్చారు. తెలుగు యువత అధ్యక్షుడిగా పని చేసిన మాగంటి , హుడా డైరెక్టర్ గా, హైదరాబాద్ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కన్నుమూత

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ (62) కన్నుమూశారు. ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురై నగరంలోని ఏఐజీ ఆసుపత్రిలో చేరిన ఆయన మూడు రోజులుగా చికిత్స పొందుతూ ఈరోజు ఆదివారం ఉదయం 5.45ని.లకు తుదిశ్వాస విడిచారు. కాగా మాగంటి గోపినాథ్ మూడుసార్లు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీడీపీ నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించిన మాగంటి ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు.Read More

Breaking News Slider Telangana Top News Of Today

ఉత్తమ్ కు హరీశ్ రావు కౌంటర్

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్: కాళేశ్వరం ప్రాజెక్టు వైపల్యానికి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్, నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావులే ప్రధాన కారణం.. వారి తప్పుడు నిర్ణయాలు, కక్కుర్తి వల్ల తెలంగాణకు శాశ్వత నష్టం వాటిల్లింది. ముప్పై వేల కోట్లతో ప్రాణహిత చేవెళ్ల పూర్తయ్యేది . కానీ లక్ష కోట్లతో కాళేశ్వరాన్ని కట్టారు. అది బీఆర్ఎస్ హాయాంలోనే కూలిపోయింది అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు కౌంటరిచ్చారు. […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు.

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా మరో ముగ్గురికి చోటు దక్కింది. రేపు ఆదివారం మధ్యాహ్నాం మూడున్నర గంటలకు రాజ్ భవన్ లో నూతనంగా మరో ముగ్గురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్ భవన్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వారితో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అయితే, మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కించుకున్న ముగ్గురి పేర్లు బయటకు వచ్చాయి. […]Read More