Mr Sam

Andhra Pradesh Breaking News Crime News Slider

తొమ్మిదవ తరగతి విద్యార్థినిపై ఉపాధ్యాయుడు లైంగిక దాడి…

సింగిడి న్యూస్: అనకాపల్లి మండలం వడ్డాది గ్రామంలోని ఎన్. టి. ఎస్ స్కూల్లో విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడ్డ ఉపాధ్యాయుడు. ఆగ్రహంతో ఉపాధ్యాయుడు ప్రసాద్‌ను స్థంభానికి కట్టేసి కొట్టిన విద్యార్ధిని తల్లితండ్రులు.Read More

Breaking News Crime News Slider Telangana Top News Of Today

బీసీ గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని అనుమానాస్పద మృతి…

సింగిడి న్యూస్: మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రం బీసీ గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని ఆరాధ్య అనుమానాస్పద మృతి. కల్వకుర్తికి చెందిన ఆరాధ్య ఉదయం క్లాస్ రూమ్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని చెప్తున్న ఉపాధ్యాయులు. ఫోన్ చేసి ఫిట్స్ వచ్చాయని చెప్పారు కానీ ఇక్కడికి వచ్చాక మా పాప ఉరివేసుకుందని చెప్తున్నారు అంటూ తల్లిందండ్రుల ఆవేదన. మా పాప ఉరి వేసుకున్న ఆనవాళ్లు లేవు.. ఉపాధ్యాయులు అబద్ధం చెప్తున్నారు అంటూ […]Read More

Breaking News Slider Telangana

రాష్ట్రంలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం.!

ఇవాళ 15,752 మెగావాట్ల విద్యుత్‌ను వినియోగించినట్లు వెల్లడించిన అధికారులు.. 2024 మార్చి 8న 15,623 మెగావాట్లుగా నమోదు.. గతంలో ఇదే అత్యధిక విద్యుత్ వినియోగం.. ఒక నెల ముందుగానే పీక్ డిమాండ్‌కు చేరడంతో వేసవిలో విద్యుత్ వినియోగం ఎలా ఉండబోతున్నదనే విషయంలో ఉత్కంఠ.. ఈ క్రమంలో 17,000 మెగావాట్ల కంటే ఎక్కువ విద్యుత్ డిమాండ్ ఏర్పడినా.. దానిని తీర్చేందుకు విద్యుత్ పంపిణీ సంస్థలు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్న అధికారులు..Read More

Bhakti Breaking News Movies Slider Telangana

వర్ధవెల్లి దత్తత్రేయ స్వామిని దర్శించుకున్న సుడిగాలి సుధీర్,ఆటో రాంప్రసాద్

సింగిడి న్యూస్ :రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం వర్ధవెల్లి గ్రామంలోని శ్రీ దత్తత్రేయ స్వామి వారిని జబర్దస్త్ సుడిగాలి సుధీర్ మరియు ఆటో రాం ప్రసాద్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు.వారు మాట్లాడుతు దాత్తత్రేయ స్వామి దర్శనం అయిన తరువాత వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి వెళ్తాము అన్నారు.Read More

Andhra Pradesh Blog Breaking News Crime News Slider

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై

సింగిడి న్యూస్ : అన్నమయ్య జిల్లా రామసముద్రం పోలీస్ స్టేషన్ లో లారీ యజమాని మనోజ్ దగ్గర లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్సై వెంకటసుబ్బయ్య లారీ యాక్సిడెంట్ కేసులో లంచం డిమాండ్ చేసిన ఎస్సై వెంకటసుబ్బయ్యRead More

Breaking News Slider Telangana Top News Of Today

రెండు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేసిన కలెక్టర్

తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల గ్రామానికి చెందిన దాసరి రమేష్ కు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆర్థిక సాయం అందజేశారు. నేరెళ్ల గ్రామానికి చెందిన దాసరి రమేష్ లలిత దంపతుల పాప బుధవారం ప్రమాదవశాత్తు మరణించగా, బాధిత కుటుంబానికి బుధవారం రాత్రి తక్షణ సహాయం కింద రూ. లక్ష అందజేశారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గురువారం రూ. మరో లక్ష రూపాయల చెక్కును అందజేశారు.Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో చింతగూడ గ్రామ వాసి…

ఈనెల 27వ తేదీన మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ నియోజకవర్గ పట్టభద్రుల శాసనమండలి స్థానానికి జరుగనున్న ఎన్నికలో మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడ గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు మేకల అక్షయ్ కుమార్ పోటీ చేస్తున్నారు. ఈమేరకు గురువారం రోజున కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి పమేలా సత్పతి గారికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో అక్షయ్ కుమార్ వెంట తన మద్దతుదారులు దొడ్డిపల్లి కుమార్, పూదరి శ్రీకాంత్ పటేల్, జాడి […]Read More

Sticky
Breaking News Crime News Slider Telangana Top News Of Today

ఫోన్ కిందపడిందని రన్నింగ్ ట్రైన్ నుంచి ..!

హనుమకొండ – పరకాలకు చెందిన అరవింద్ అనే విద్యార్థి గురువారం శాతవాహన ఎక్స్ ప్రెస్ ట్రైన్లో ఫోన్ మాట్లాడుతూ ఫుట్ బోర్డ్ ప్రయాణం చేస్తున్నాడు. ఈ క్రమంలో కేసముద్రం సమీపంలో అకస్మాత్తుగా యువకుడి చేతిలో నుంచి జారి కింద పడిపోయింది ఫోన్ .దీంతో కంగారు పడి రన్నింగ్ ట్రైన్ నుంచి హటాత్తుగా దూకాడు అరవింద్. దీంతో తీవ్ర గాయలపాలైన యువకుడు.. వెంటనే గమనించి అంబులెన్స్‌కు స్థానికులు సమాచారం ఇచ్చారు.Read More