Mr Sam

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఈసీ కీలక ఆదేశాలు .

తెలంగాణలో స్థానిక ఎన్నికల సమరానికి శంఖారావం పూరించింది ఎన్నికల సంఘం. అందులో భాగంగా ఫిబ్రవరి 15లోగా సంబంధితాధికారులకు ,సిబ్బందికి శిక్షణ పూర్తి చేయాలని ఈసీ ఆదేశించింది. అంతేకాకుండా ఈ నెల 10, 12, 15న పీవో, ఏపీవోలకు శిక్షణ ఇవ్వనున్నది.. ఈ నెల 10వ తేదీలోగా సిబ్బందిని నియమించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ముందుగా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించాలని ఈసీ భావిస్తుంది. ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలను నిర్వహిస్తుంది.Read More

Andhra Pradesh Breaking News Slider

పోటీపడి పనిచేస్తారని ర్యాంకులు ఇచ్చాం : చంద్రబాబు

ఫైళ్ల క్లియరెన్స్లో మంత్రుల ర్యాంకులపై ఎక్స్ వేదికగా స్పందించిన సీఎం. అసాధారణ, వేగవంతమైన పనితీరు చూపాలి: సీఎం చంద్రబాబు. టీమ్ వర్క్ పనిచేసినప్పుడే ఉత్తమ ఫలితాలు సాధించగలం. ఎప్పటికప్పుడు సమీక్షించుకుని పనిచేయాలన్నదే మా ఆలోచన. సమీక్షలో భాగంగానే ఫైళ్ల క్లియరెన్స్ మంత్రులకు ర్యాంకులు ఇచ్చాం. పోటీపడి పనిచేస్తారని ర్యాంకులు ఇచ్చాం : చంద్రబాబు.Read More

Andhra Pradesh Bhakti Breaking News

టీటీడీ బోర్డు రద్దు పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీం..

తొక్కిసలాటపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ కోరుతూ రామచంద్ర యాదవ్‌ పిటిషన్‌.హైకోర్టును ఆశ్రయించాలని చెప్పిన సీజేఐ ధర్మాసనం.Read More

Sticky
Bhakti Breaking News Slider Telangana

అయ్యప్ప ఆలయంలోవైభవంగా ప్రాణప్రతిష్ఠ .

సింగిడిన్యూస్ :రాజన్న సిరిసిల్ల జిల్లా మండల కేంద్రంలో అయ్యప్ప స్వామి ఆలయ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ హామీ ఇచ్చారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన శ్రీ హరిహరపుత్ర అయ్యప్పస్వామి ఆలయంలో వైభవంగా నిర్వహించిన ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి మాట్లాడుతూ అయ్యప్ప ఆలయ అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. గురుస్వాములు, వేదమూర్తులైన బ్రాహ్మణోత్తములతో […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

మాజీ ఎమ్మెల్యే తో మాకు ప్రాణహాని ఉంది  -కటకం మృత్యుంజయం బాధితులు…

సింగిడి న్యూస్ :రాజన్న సిరిసిల్ల అంబేద్కర్ విగ్రహం దగ్గర మృత్యుంజయం బాధితులు ఈరోజు నిరసన వారు మాట్లాడుతూ గంభీరావ్ పేట మండలంలో మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం పేదల భూములను భూములను కబ్జా చేస్తున్నాడు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇపిస్తానంటూ లక్షల్లో డబ్బులు వసూళ్లు చేస్తున్నాడు.ఖాళీ భూమి కనిపిస్తే చాలు, లిటికేషన్ సృష్టించి కబ్జాలు పెడుతున్నారు.50 సంవత్సరలా నుండి ఉంటున్న ఇండ్లను కూల్చివేస్తాను అంటూ బెదిరింపులు ఇతని అరాచకాలతో చాలామంది మరణించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి మాకు […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను నిరుపేదలకు అందజేయాలి..!

వేములవాడ జాతీయ బీసీ సంక్షేమ సంఘం వీర్నపల్లి మండల అధ్యక్షులు తీగల శ్రీనివాస్ గౌడ్  ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు మ్యాకల పరుశురాం,చేతుల మీదుగా,తాసిల్దార్ వేములవాడ అర్బన్ కి.ధరణి అమలులోకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు జిల్లాలోని కబ్జాకు గురైన  ప్రభుత్వ భూములను  గుర్తించి, ఒక కమిటీ  వేసి  ప్రజా  అవసరాలకు  ఉపయోగపడేలా, అర్హులైన నిరుపేదలకు ఇవ్వవలసిందిగా మనవి. మా మనవి  ఏమనగా  ధరణి అమలులోకి వచ్చినప్పటి నుండి అనగా 2020 నుండి 2025 వరకు జిల్లాలోని ప్రతి గ్రామాలలో  […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కుల గణనలో ప్రభుత్వ కుట్ర

ఎస్సీ రిజర్వేషన్ సమితి పెద్దపెల్లి జిల్లా ఉపాధ్యక్షులు ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు గొర్రె రాజు గారి ఆధ్వర్యంలో ఎన్టిపిసి కూడలిలో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా గొర్రె రాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులగణనలో SC ల యొక్క కులగణనను సక్రమంగా, పారదర్శకంగా నిర్వహించాలని SC రిజర్వేషన్ పరిరక్షణ సమితి చేసిన విజ్ఞప్తి ని పట్టించుకోకపోగా మేము ఊహించినట్టుగానే SC ల జనాభా యొక్క సంఖ్యను తప్పు గా […]Read More

Sticky
Breaking News Crime News Slider Telangana

అక్రమంగా మట్టి తవ్వకాలు పట్టించుకోని అధికారులు

సింగిడి న్యూస్ :మంచిర్యాల జిల్లాలోని జైపూర్ మండలంలోని ఇందారం రహదారి సమీపంలో ఓపెన్ కాస్టు మట్టి గుట్టల మధ్య ఉన్నా రామారావు పేటలో కొంతకాలంగా అక్రమంగా మట్టి తవ్వకాలు చేపడుతున్నారు అనుమతుల పేరిట రాత్రి, పగలు లేకుండా ఇష్టారాజ్యంగా జేసీబీ లతో మట్టి తవ్వుతూ మంచిర్యాల సిసిసి నస్పూర్, గోదావరిఖని , ఎన్ టి పి సి ప్రాంతాలకు లారీల ద్వారా మట్టి తరలిస్తున్నారు సుమారుగా రోజుకి 100 నుంచి 150 ట్రిప్పులు చేరవేస్తున్నారు . ఒక్కొక్క […]Read More

Lifestyle Slider Telangana Top News Of Today

నూతన దంపతులను ఆశీర్వదించిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి..

సింగిడి న్యూస్ : జాఫర్గడ్ మండలం రేగిడి తండా గ్రామంలోని మా ఇల్లు ప్రాంగణంలో జరుగుతున్న శ్రీమతి శ్రీ గాదె పుష్పరాణి ఇన్నారెడ్డి గార్ల కుమార్తెలు (ఆశ్రమ పిల్లలు) విజేత వెడ్స్ రంజిత్ రెడ్డి మరియు శ్వేత వెడ్స్ సురేష్ రెడ్డి గార్ల వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు,వర్ధన్నపేట నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ కే ఆర్ […]Read More

Breaking News Crime News Hyderabad Slider Telangana

ఫిర్యాదు చేయడానికి వచ్చిన యువతిని గర్భవతిని చేసిన కానిస్టేబుల్…

డబ్బుల విషయంలో కొందరు తనను ఇబ్బంది పెడుతున్నారని గత ఏడాది మార్చి 21న మేడ్చల్ పోలీసు స్టేషన్‌కు వచ్చిన యువతి. న్యాయం చేస్తానని నమ్మించి గర్భవతిని చేసిన కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డి. కేసు విషయమై ఫోన్ చేసిన యువతిని లాయర్‌తో మాట్లాడుదామని ఇంటికి పిలిపించిన సుధాకర్. తనకి పెళ్లి కాలేదని మాయ మాటలు చెప్పి ఆమెపై లైంగిక దాడి. అదే ఏడాది జూలైలో ఆమె గర్భం దాల్చగా, భయంతో యువతికి బలవంతంగా అబార్షన్ చేయించిన వైనం. అగస్టులో […]Read More