Mr Sam

Andhra Pradesh Bhakti Breaking News Slider Top News Of Today

టిటిడి చైర్మన్ ఫోటో ను వాట్సప్ డీపీగా పెట్టుకుని..?

టీటీడీ మార్చి 7 (సింగిడి) టీటీడీ చైర్మన్  పిఆర్వో అని చెప్పుకుంటూ శ్రీవారి సేవా టికెట్లు, దర్శన టికెట్స్ తీసిస్తానని భక్తులను  ఫరూక్ అనే వ్యక్తి మోసం చేస్తున్న సంఘటన వెలుగులోకి వచ్చింది.. తాను మోసపోయానని తెలుసుకున్న సదరు బాధితుడు చైర్మన్ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లాడు.. చైర్మన్ అదేశంతో ప్రాధమిక విచారణ జరిపి పోలీసులకు  టీటీడీ విజిలెన్స్ వింగ్ అధికారులు పిర్యాదు చేశారు.. దీంతోఫిర్యాదు ఆధారంగా 318(4),319(2),66D సెక్షన్‌ ల క్రింద నిందితుడిపై కేసు నమోదు చేశారు […]Read More

Breaking News National Slider Top News Of Today

ఇద్దరమ్మాయిల ప్రేమ….. నిశ్చితార్థం రోజు నిశ్చితార్థం…

UP లోని బులంద్ షహారు లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది, ఓ హోటల్ లో జరిగిన నిశ్చితార్థం ఓ అమ్మాయి కారణంగా ఆగిపోయింది.అయితే నిశ్చితార్థ ఆగిపోవడానికి వరుడుతో ఆమెకు సంబంధం ఉందని కాదు వధువుతో తాను నాలుగేళ్లుగా సహజీవనం చేస్తున్నట్లు ఆ అమ్మాయి గొడవకు దిగింది.వధువును తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా అక్కడ ఉన్నవారు అడ్డుకొని ఆ అమ్మాయి పై దాడి చేశారు.దీనికి సంబంధించిన సీసీటీవీ వీడియో వైరల్ అవుతుంది.స్వలింగ సంపర్క సంబంధం కారణంగా వరుడు పెళ్లిని రద్దు చేసుకున్నాడు.Read More

Breaking News Hyderabad Slider Telangana

ఎమ్మెల్సీ ఎన్నికలు.. రంగంలోకి రాములమ్మ…

ఎమ్మెల్సీ సీటు కోసం ఢిల్లీలో విజయశాంతి మంతనాలు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను కలిసిన విజయశాంతి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ సీటు కేటాయించాలని ఢిల్లీ పెద్దలను కోరిన విజయశాంతి పార్టీ కోసం తాను చేసిన త్యాగాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరిన విజయశాంతి బీజేపీ నుండి బీఆర్ఎస్, బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్,కాంగ్రెస్ నుండి బీజేపీ, బీజేపీ నుండి గత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయశాంతిRead More

Breaking News Slider Telangana Top News Of Today

ఏకంగా పోలీస్ స్టేషన్లోనే మందు పార్టీ చేసుకున్న పోలీసులు…

మహాబూబాబాద్ జిల్లా పెద్ద వంగర పోలీస్ స్టేషన్లో ఇద్దరు బయట వ్యక్తులతో కలిసి  చేసుకున్న హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ మందు పార్టీ చేసుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది.. రాత్రిపూట తమకు ఎదురయ్యే సమస్యలపట్ల బాధితులు పిర్యాదు చేసుకుందామనుకుంటే పార్టీలు చేసుకుంటూ  అందుబాటులో లేకుండా పోయిన సిబ్బంది. దీంతో ఈ సంఘటనపై జిల్లా ఎస్పీ విచారణ చేసి పోలీస్ స్టేషన్ లో మందు పార్టీ చేసిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజల డిమాండ్ చేస్తున్నారు.Read More

Breaking News Lifestyle Telangana Top News Of Today

జాతీయ దంతవైద్యుల దినోత్సవమంటే చిరునవ్వు సంరక్షకులను గౌరవించడం .

5కె రన్ (వాల్కథాన్ ) జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి.జాతీయ దంత వైద్యుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన రన్ లో  ఎమ్మెల్యే నాయిని పాల్గోన్నారు..జాతీయ దంత వైద్యుల దినోత్సవం సందర్భంగా హనుమకొండ జిల్లా ఇండియన్ డెంటల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 5k రన్ (వోల్కాథాన్) కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా  వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి హజరయ్యారు.రిబ్బన్ కట్ చేసి,జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా […]Read More

Breaking News Telangana Top News Of Today

చెన్నారావుపేటలో కూలీలతో వెళ్తున్న ట్రక్కు బోల్తా.

చెన్నారావు పేటలో కూలీలతో వెళ్తున్న ఓ ట్రక్కు బోల్తా పడింది..ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది..పలువురికి గాయాలు అయ్యాయి. జీడిగడ్డతండా నుండి నర్సంపేట(మం) ఇటుకాలపల్లికి మిర్చి ఏరడానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గాయపడ్డ వారిని నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు..Read More

Andhra Pradesh Bhakti Breaking News Top News Of Today

నేటి నుంచి తిరుమలలో అన్నప్రసాదంలో మసాలా వడ….

ఈరోజు ఉదయం 10.30 గంటల నుండి తిరుపతిలో శ్రీవేంగమాంబ అన్నప్రాసదం లో మసాలా వడ తో భక్తులకు అందుబాటు లో తీసుకురానున్నారు. ఈ కార్యక్రమాన్ని టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు ప్రారంభం చేయనున్నారు.టిటిడి చైర్మన్ గా బి ఆర్ నాయుడు పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయన భక్తులకు అన్నప్రసాదం లో మసాలా వడ అందుబాటు లోకి తెస్తాం అని హామీ ఇచ్చారు .. కానీ కేవలం రెండు రోజుల పాటు వడ పంపిణి చేశారు. తరువాత […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ పొత్తు..!

తెలంగాణ రాష్ట్రంలో కులగణన సర్వే అత్యంత పారదర్శకంగా జరిగిందని, కులగణన సర్వేను మళ్లీ చేయాలన్న కేటీఆర్ వ్యాఖ్యలను బీసీ సమాజం క్షమించదని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఈరోజు సోమవారం రోజున భూపాలపల్లి నియోజకవర్గం మొగుళ్లపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అవగాహన సభకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరయ్యారు. అంతకు ముందు మొగుళ్లపల్లి ఎంట్రన్స్ లోని రావి చెట్టు […]Read More

Andhra Pradesh Breaking News Health Hyderabad Slider Telangana

తెలుగు రాష్ట్రాల్లో మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు

తెలంగాణలో వచ్చే రెండు రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు 2-5 డిగ్రీల వరకు పెరిగే అవకాశం. నిన్న గరిష్టంగా 35-37 డిగ్రీల వరకు పెరిగిన ఉష్ణోగ్రతలు. మరోవైపు, ఏపీలో సాధారణం కంటే ఎక్కువగా నమోదైన పగటి ఉష్ణోగ్రతలు. కర్నూలులో 36.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత.Read More

Sticky
Breaking News National Slider Top News Of Today

రైల్వేలో 95,000ల ఖాళీలు త్వరలో భర్తీ: అశ్వినీ వైష్ణవ్..

దేశంలో ఉన్న నిరుద్యోగులకు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గుడ్ న్యూస్ అందించారు. ఇటీవల ప్రకటించిన 1.5 లక్షల నియామకాలకు అదనంగా కొత్తగా 95,000ల ఖాళీలు త్వరలో భర్తీ చేస్తామని ప్రకటించారు. బీహార్‌లోని బెట్టియా జంక్షన్‌లో మీడియా ప్రతినిధులతో ఆదివారం ఆయన మాట్లాడారు. నమో, వందే భారత్ రైళ్లకు అద్భుతమైన స్పందన వస్తోందన్నారు. వీటి ఉత్పత్తి పెంచుకోవాలని రైల్వే శాఖ నిర్ణయించిందన్నారు.Read More