Month: May 2025

Breaking News Slider Telangana

కాంగ్రెస్ కు భవిష్యత్ లేదు : కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం.!

సింగిడి న్యూస్, వెబ్ డెస్క్: కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. మాజీ కేంద్ర మంత్రి.. ప్రస్తుత రాజ్యసభ సభ్యులు పి చిదంబరం కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.సల్మాన్ ఖుర్షీద్ మరియు మృతుంజయ్ సింగ్ యాదవ్ రాసిన ‘కాంటెస్టింగ్ డెమోక్రటి డెఫిసిట్’ పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండియా కూటమి భవిష్యత్ అంత ఉజ్వలంగా లేదు. కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనంగా ఉంది. […]Read More

Breaking News Movies Slider

జూన్ 12న హరి హర వీరమల్లు..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ఎప్పుడా ఎప్పుడా అని కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసిన పవన్ కళ్యాణ్ అభిమానుల ఎదురుచూపులు ఫలించాయి. ప్రముఖ దర్శకుడు జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఏఎం రత్నం నిర్మాతగా జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటిస్తోన్న మూవీ హరి హర వీరమల్లు. ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్ డేట్ చిత్రం మేకర్స్ తెలిపారు. వచ్చే నెల జూన్ పన్నెండు తారీఖున విడుదల చేయనున్నట్లు ఓ పోస్టరును […]Read More

Breaking News Slider Telangana

మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ కీలక భేటీ..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కోకాపేటలోని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు నివాసానికెళ్లి కలిశారు. దాదాపు వీరిద్దరూ రెండు గంటల పాటు తాజా రాజకీయ అంశాల గురించి సుదీర్ఘంగా చర్చించారు. ఈ భేటీలో ఇటీవల హారీష్ రావును పార్టీ పక్కనెట్టిందనే అంశం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలో పార్టీ కమిటీలు ఏర్పాటు, పార్టీ బలోపేతం తదితర అంశాల గురించి చర్చించినట్లు టాక్. ఏడాదిన్నరగా ప్రభుత్వంపై కొట్లాడుతున్న బీఆర్ఎస్ […]Read More

Breaking News Slider Telangana

మాజీ ఎంపీ మధుయాష్కీ సంచలన వ్యాఖ్యలు..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ అయిన మధుయాష్కీ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నగరంలోని సాగర్ రింగ్ రోడ్ చౌరస్తాలో త్వరలో ప్రారంభం కానున్న ఫ్లై ఓవర్ పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో నిధులన్నీ కాళేశ్వరం ప్రాజెక్టుకే తరలించారు. ప్రజాసంక్షేమాన్ని గాలికి వదిలేశారు. అభివృద్ధిని అటకెక్కించారు’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇంకా […]Read More

Breaking News Movies Slider

లక్కీ ఛాన్స్ కొట్టేసిన కాజల్ అగర్వాల్.!

సింగిడి న్యూస్, వెబ్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ.. ఒకప్పటి స్టార్ హీరోయిన్.. పెళ్లి తర్వాత కమ్ బ్యాక్ మూవీస్ తో సూపర్ డూపర్ హిట్స్ కొడుతున్న కాజల్ అగర్వాల్ కు క్రేజీ ప్రాజెక్టులో అవకాశం దక్కినట్లు బాలీవుడ్ వర్గాల్లో టాక్ విన్పిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ హీరోగా, నేచూరల్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి హీరోయిన్ గా సీతారాములుగా నటిస్తోన్న మూవీ ‘రామయాణ’. ఈ […]Read More

Breaking News Movies Slider

ఎన్టీఆర్ అభిమానులకు పండుగలాంటి వార్త..!

సింగిడి న్యూస్, వెబ్ డెస్క్: పాన్ ఇండియా స్టార్ హీరో జూనియర్ ఎన్టీఅర్ అభిమానులకు ఇది మంచి కిక్ ఇచ్చే వార్త. ఈ నెల ఇరవై తారీఖున జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు ఓ సర్ ఫ్రైజ్ ను ప్లాన్ చేసింది వార్ 2 మూవీ మేకర్స్. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ హీరోగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వార్ 2 కు సంబంధించిన టీజర్ ను ఈనెల ఇరవై […]Read More

Breaking News Movies Slider

చైనా వస్తువులను బ్యాన్ చేయండి: రేణూ దేశాయి

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్: ప్రముఖ సినీ నటి రేణూ దేశాయి తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా భారతీయులకు ఓ కీలక సూచన చేశారు. ఇన్ స్టాగ్రామ్ లో ‘ ఎవరూ చైనా వస్తువులను కొనకండి. ఏదైన వస్తువులను కొనేముందు అ వస్తువుల లేబుల్ ను గమనించండి. మేడిన్ చైనా ఉంటే తీసుకోవద్దు. మేక్ ఇన్ ఇండియా వస్తువులనే కొందాము. మీరు చేసినట్లే ఇతరులు కూడా చైనా వస్తువులను కొనవద్దు అని ప్రచారం చేయండి. నేను ఇప్పటివరకూ ఒక్క […]Read More

Andhra Pradesh Breaking News Slider

టీడీపీ శ్రేణులకు నారా లోకేశ్ కీలక సూచనలు..!

సింగిడి న్యూస్, వెబ్ డెస్క్: ఏపీ మంత్రి.. అధికార టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పార్టీ శ్రేణులకు, ముఖ్యంగా కార్యకర్తలకు కీలక ప్రకటన విడుదల చేశారు.. ఆ ప్రకటనలో ‘కార్యకర్తలు ఎవరూ పార్టీపై అలగకండి. పార్టీ అమ్మలాంటిది. ఎవరైనా అమ్మపై అలుగుతారా… మీరు మీ ఇంట్లో ఉంటే పనులు అవ్వవు. మీ వ్యక్తిగత సమస్యలను అడగండి. పనులు అయితే ఒకలా.. కాకపోతే ఇంకొకలా ఉండకండి. మీ సమస్యలు పరిష్కరించుకున్నాక  మిగతా వారి సమస్యలను తీసుకురండి. […]Read More

Breaking News Slider Telangana

మాట మార్చిన మంత్రి కొండా సురేఖ..!

సింగిడి న్యూస్, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వంలో ఫైళ్లు కదలాలంటే మంత్రులకు పైసలు ఇవ్వాల్సిందే . కానీ నేను అలా కాదు. నాకు ఏమి పైసలు వద్దు. పని చేయండి అని మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తాజాగా ఆ వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ క్లారిటీచ్చారు. నేను ఇప్పటి కాంగ్రెస్ మంత్రుల గురించి కాదు, నేను మాట్లాడింది బీఆర్ఎస్ […]Read More