Month: April 2025

Bhakti Slider Top News Of Today

వీఐపీ బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల తిరుపతి దేవాలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఉ.5.30 గంటలకే బ్రేక్ దర్శనాన్ని తిరిగి ప్రారంభించాలని ఈసందర్భంగా నిర్ణయించింది. మరోవైపు వేసవిలో మాములుగానే ఉండే రద్దీని దృష్టిలో పెట్టుకొని సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాలు రద్దు చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. ఏప్రిల్ 15 నుంచి జూన్ 30 వరకు ఇది అమల్లో ఉంటుందని తెలుస్తోంది. అటు వృద్ధులు, దివ్యాంగులకు ఆప్ లైన్ లో శ్రీవారి దర్శన టోకెన్లు ఇవ్వాలని తీర్మానం చేసింది.Read More

Breaking News Slider Telangana Top News Of Today

హెచ్ సీయూ కి బీజేపీ ఎమ్మెల్యేలు..!

తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తున్న వివాదస్పద కంచె గచ్చిబౌలి భూముల ఇష్యూపై ఈ రోజు మంగళవారం బీజేపీ ఎమ్మెల్యేలు హైదరాబాద్ సెంట్రల్ యూనివ ర్సిటీని సందర్శించనున్నారు. ఉదయం10 గంటలకు ఎమ్మెల్యేల బృందం బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో హెచ్ సీయూ కు వెళ్లనున్నారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి వారంతా బయలుదేరుతారు. బీజేవైఎం ఆధ్వర్యంలో హెచ్సీయూ భూముల వేలాన్ని నిరసిస్తూ ఆందోళనకు బీజేపీ ప్లాన్ చేస్తుంది. కాగా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలం అంశంపై […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డికి షాకిచ్చిన కాబోయే మంత్రి..!

ఇంకా ఆయన మంత్రే కాలేదు. అప్పుడే ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి షాకిచ్చారు ఆయన. ఇంతకూ ఎవరాయన అని ఆలొచిస్తున్నారా..?. ఇంకా ఎవరు అనుకుంటున్నారు. హోం మంత్రి కావాలని కలలు కంటున్న మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఉమ్మడి నల్గోండ జిల్లాలో హుజుర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఉగాది పండుగ రోజున అర్హులైన పేదలకు రేషన్ కార్డుల ద్వారా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన సంగతి […]Read More