Month: March 2025

Breaking News Movies Slider Top News Of Today

సరికొత్తగా మహేష్ బాబు..!

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు ఒడిశాలో ఉన్నారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ లో మహేష్ బాబు పాల్గొంటున్నారు. ఈ నెలాఖరు వరకు అక్కడి పర్వత ప్రాంతాల్లోని పలు లొకేషన్లలో ప్రధాన ఘట్టాలను తెరకెక్కించబోతున్నట్లు తెలిసింది. ఈ పాన్ వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్ కోసం మహేష్ బాబు సరికొత్త మేకోవర్తో సిద్ధమయ్యారు. తాజాగా ఈ సినిమాలో మహేష్ బాబు పాత్ర గురించి ఆసక్తికరమైన విషయం బయటికొ చ్చింది. ఇందులో ఆయన రుద్ర […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

తూచ్.. నేను అలా మాట్లాడలేదు

పఠాన్ చెరు మార్చి 7 (సింగిడి) కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ కు చెందిన పఠాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ను గురువారం నియోజకవర్గంలోని ప్యారా నగర్ డంప్ యార్డ్ బాధితులు కలిశారు.ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ ఇన్నాళ్లు మీరు అధికార కాంగ్రెస్ పార్టీ అని కలవలేదు. మా సమస్యను మీకు చెప్పుకోలేదని తమ గోడును వెల్లబుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో బాధితులతో మాట్లాడుతూ నేను అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాదు. పక్కగా నేను […]Read More

Breaking News Editorial Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డి ఓ ఫెయిల్యూర్ స్టార్ క్యాంపైనరా..?

హైదరాబాద్ మార్చి 7 (సింగిడి) గతంలో జరిగిన 2023 సార్వత్రిక ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిస్థితి దారుణంగా తయారైంది.ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ అపజయాలే ఎదురవు తున్నాయి. రేవంత్ రెడ్డి ఎక్కడ బాధ్యత ,తీసుకుంటే అక్కడ బీజేపీ గెలుస్తూ వస్తుంది. రేవంత్ రెడ్డి ఎక్కడ అడుగుపెడితే అక్కడ కాంగ్రెస్ పనిఖతం అవుడతుంది. అందుకు సంబందించి కొన్ని ఉదాహరణలు చూద్దాం.. ఎంపీ ఎన్నికలలో మహబూబ్‌నగర్, మల్కాజిగిరిలో బాధ్యత తీసుకుంటే అక్కడ లోక్‌సభ స్థానాల్లో బీజేపీ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

యాసంగి కి సాగునీళ్లు అందిస్తాము

కల్వకుర్తి మార్చి 7 (సింగిడి యాసంగి పంట‌ల‌కు సాగునీరు అందేలా ప్ర‌ణాళిక‌బ‌ద్ధంగా చ‌ర్య‌లు చేప‌ట్టాలి.. ప్రాజెక్టుల నుంచి విడుద‌ల చేసిన ప్ర‌తి నీటి చుక్క‌ను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటూ.. చివ‌రి ఆయ‌క‌ట్టు వ‌ర‌కు సాగునీరు అందేలా చూడాల‌ని మంత్రి జూప‌ల్లి కృష్ణారావు అధికారుల‌ను ఆదేశించారు. శుక్ర‌వారం క‌ల్వ‌కుర్తి ఎత్త‌పోత‌ల ప‌థ‌కం ప‌రిధిలోని యాసంగి పంట కోసం ప‌స్పుల బ్రాంచ్ కెనాల్ నుంచి రైతుల‌తో క‌లిసి మంత్రి నీటిని విడుద‌ల చేశారు. బైక్ పై తిరుగుతూ.. కాల్వ గ‌ట్ల‌ను ప‌రిశీలించారు. […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

మాజీ మంత్రి పేర్ని నానికి భారీ ఊరట

మంగళగిరి మార్చి 7 (సింగిడి) ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి.. వైసీపీ సీనియర్ నేత.. మాజీ ఎమ్మెల్యే పేర్ని నానికి ఆ రాష్ట్ర హైకోర్టు భారీ ఊరటనిచ్చింది. అధికారంలో ఉన్న సమయంలో మంత్రిగా పేర్ని నాని అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సిన రేషన్ బియ్యం ఆయా గోడౌన్ల నుంచి తరలించిన కేసులో పేర్ని నానికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో మాజీ మంత్రి పేర్ని నాని ఏ6గా ఉన్నారు. ఈ కేసులో […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణలో కాంగ్రెస్ మార్కు పాలన

హైదరాబాద్ మార్చి7 (సింగిడి) తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పాలనపై మాజీ మంత్రి తన్నీరు హారీశ్ రావు ఎక్స్ వేదికగా విమర్శలు కురిపించారు. తన అధికార ట్విట్టర్ అకౌంటులో కాంగ్రెస్ పాలనపై స్పందిస్తూ ” ఉమ్మడి రాష్ట్రంలోని గత పాలకుల పాలనలోని నాటి నీటి గోస దృశ్యాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వల్ల మళ్ళీ చూస్తున్నాము.. రాష్ట్రంలోని అదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం చింతకర్ర గ్రామ గిరిజనులు తాగు నీటి కోసం […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

బీఆర్ఎస్ పోరాటానికి దిగోచ్చిన ప్రభుత్వం

హైదరాబాద్ మార్చి 7 (సింగిడి) తెలంగాణలో ఉన్న బీసీలకు విద్య, ఉద్యోగ,రాజకీయ రంగాలలో రిజర్వేషన్స్ కల్పిస్తూ శాసనసభలో మూడు వేర్వేరు బిల్లులు ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం బీఆర్ఎస్ పోరాటాల ఫలితమేనని ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అన్నారు.బీసీల న్యాయమైన హక్కులు, జనాభా దామాషా ప్రకారం రాజ్యాధికారంలో వాటా సాధనకు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పోరాటానికి ప్రభుత్వం దిగి వచ్చిందన్నారు. మీడియాకు విడుదల చేసిన ఓ ప్రకటనలో ” కులగణన సర్వే అశాస్త్రీయంగా జరిగిందని, […]Read More

Andhra Pradesh Bhakti Breaking News Slider Top News Of Today

టిటిడి చైర్మన్ ఫోటో ను వాట్సప్ డీపీగా పెట్టుకుని..?

టీటీడీ మార్చి 7 (సింగిడి) టీటీడీ చైర్మన్  పిఆర్వో అని చెప్పుకుంటూ శ్రీవారి సేవా టికెట్లు, దర్శన టికెట్స్ తీసిస్తానని భక్తులను  ఫరూక్ అనే వ్యక్తి మోసం చేస్తున్న సంఘటన వెలుగులోకి వచ్చింది.. తాను మోసపోయానని తెలుసుకున్న సదరు బాధితుడు చైర్మన్ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లాడు.. చైర్మన్ అదేశంతో ప్రాధమిక విచారణ జరిపి పోలీసులకు  టీటీడీ విజిలెన్స్ వింగ్ అధికారులు పిర్యాదు చేశారు.. దీంతోఫిర్యాదు ఆధారంగా 318(4),319(2),66D సెక్షన్‌ ల క్రింద నిందితుడిపై కేసు నమోదు చేశారు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ఏపీకి తెలంగాణ ప్రాజెక్టు..!

హైదరాబాద్ మార్చి 7 (సింగిడి) తెలంగాణకు సంబంధించిన ఓ ప్రాజెక్టు పక్కనున్న ఏపీకి తరలడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ .. మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎక్స్ వేదికగా మాజీ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో తెలంగాణకు తీసుకోచ్చిన పెట్టుబడులను కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుకోలేకపోతుంది అని విమర్శించారు. ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్ కంపెనీకి చెందిన రూ.1700కోట్ల సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్టు గతంలో తెలంగాణలో […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కీలక ప్రకటన..!

మంగళగిరి మార్చి 7 (సింగిడి) మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఏపీ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కీలక ప్రకటన చేశారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన సభ్యులు పీవీ సూర్యనారాయణ రాజు ఉచిత బస్సు ప్రయాణం గురించి రాష్ట్రంలోని మహిళలు ఎదురు చూస్తున్నారు అని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా మంత్రి సంధ్యారాణి స్పందిస్తూ ఉచిత బస్సు ప్రయాణం కేవలం జిల్లాల వరకే పరిమితమని […]Read More