Month: March 2025

Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణలో భారీ స్కామ్..!

తెలంగాణ రాష్ట్రంలో భారీ స్కామ్ కు తెరలేసింది.. టీడీఆర్ బాండ్ల పేరుతో రూ.వేల కోట్లు కొల్లగొట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఓ టీమ్ సిద్ధమవుతోందని మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెందిన నలుగురు వ్యక్తులు రాజధాని మహానగరం హైదరాబాద్ లో విచ్చలవిడిగా టీడీఆర్లు కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. మేము ప్రజలకు తెలంగాణకు లబ్ధి చేకూరే ‘ఫార్ములా ఈ- రేసుకు రూ.45కోట్లు ఖర్చు చేస్తే తప్పు అన్నారు. ఇప్పుడు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా..?

ఈనెల 12 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. మరి ఈ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు అవుతారా.. ?. లేదా అని మిలియన్ డాలర్ల ప్రశ్న.. అయితే కేసీఆర్ అసెంబ్లీకి రాకపై మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల పన్నెండో తారీఖున జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారని ఆయన స్పష్టం చేశారు. ‘బడ్జెట్ ప్రసంగంలో మాజీ సీఎం […]Read More

Breaking News Movies Slider Top News Of Today

ఎన్టీఆర్ కొత్త మూవీ టైటిల్ ఇదేనా.?

తమిళ డైరెక్టర్ నెల్సన్ తో పాన్ ఇండియా స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ R ఓ సినిమా చేయబోతున్నట్లు చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. వీరి కాంబోలో మూవీ తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు నిర్మాత నాగవంశీ కూడా చాలా ఇంటర్వ్యూల్లో వెల్లడించారు. ప్రస్తుతం ఈ సినిమా కోసం చర్చలు జరుగుతున్నాయని, దీనికి ‘ROCK’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ‘డ్రాగన్’తో ఎన్టీఆర్, ‘జైలర్-2’తో నెల్సన్ బిజీగా ఉన్నారు.Read More

Breaking News Slider Sports Top News Of Today

రిటైర్మెంట్ పై రోహిత్ శర్మ క్లారిటీ..!

తన గురించి వన్డేలపై రిటైర్మెంట్ గురించి వస్తున్నవార్తలపై కెప్టెన్ .. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కీలక ప్రకటన చేశారు. తాను వన్డే క్రికెట్ కు వీడ్కోలు పలకడం లేదని రోహిత్ శర్మ స్పష్టం చేశారు. తన కెరీర్ పై ఎవరూ ఎలాంటి రూమర్స్ ప్రచారం చేయొద్దని ఆయన కోరారు. కాగా ఛాంపియన్ ట్రోపీ తర్వాత రోహిత్ శర్మ వన్డేలకు వీడ్కోలు చెబుతారని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. మరోవైపు హిట్ మ్యాన్ 2027 వన్డే వరల్డ్ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

సినిమాల్లోకి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే..!

తాను త్వరలో సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ప్రకటించారు. ఓ ప్రేమ కథా చిత్రంలో కీలక పాత్ర పోషించనున్నట్లు తెలిపారు. ‘మాఫియాను ఎదిరించి ఓ ఆడపిల్లకు పెళ్లి చేసే క్యారెక్టర్లో కనిపిస్తా. ఈ ఉగాదికి మూవీ స్క్రిప్ట్ వింటా. వచ్చే ఉగాదికి సినిమాను పూర్తి చేస్తాము. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిల అనుమతి తీసుకొని నటిస్తాను. ‘జగ్గారెడ్డి.. వార్ ఆఫ్ లవ్’ అనే టైటిల్ను ఖరారు […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

ఆడుదాం.. ఆంధ్రాలో అవినీతి..!

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ హాయాంలో గత ప్రభుత్వంలో ఆడుదాం ఆంధ్రాపై అసెంబ్లీ క్వశ్చన్‌ అవర్‌లో చర్చ జరిగింది.. ఈ చర్చలో ఆడుదాం .. ఆంధ్రా కార్యక్రమంలో ఎంత అవినీతి జరిగింది.. అసలు ఈ కార్యక్రమానికి వచ్చిన బ్రాండ్‌ అంబాసిడర్లు ఎవరు? రూ.119 కోట్లు ఎలా ఖర్చు పెట్టారు.. 45 రోజుల్లో ఆడుదాం ఆంధ్రాపై నివేదిక ఇస్తాం, విజిలెన్స్‌ విచారణ జరుగుతోంది మంత్రి రాంప్రసాద్‌ రెడ్డి అని అన్నారు. […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ ది అంతా 20:20 కమీషన్ల పాలన..?

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పరిపాలనా దక్షత లేదు.తెలంగాణకు రేవంత్ గ్రహణంలా పట్టారు అని మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు అన్నరు. వరంగల్ జిల్లా పర్యటనలో ఉన్న మాజీ మంత్రి హారీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పాలన అంతా 20:20 కమీషన్ పాలనలాగ నడుస్తుంది. తమకు పాలన చేతకాక ప్రతిపక్షాలపై నిందలు వేస్తున్నారు. ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదు ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు. పదేండ్లు సీఎంగా ఉన్న కేసీఆర్‌ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

మేం ఉద్యమకారులం..!

తెలంగాణలో మేం ఉద్యమకారులం.తెలంగాణ రాష్ట్ర సాధనకై కొట్లాడినం..ఎన్నో సార్లు జైళ్లకెళ్లినం అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి విజయశాంతి అన్నారు.. టీవీ9 న్యూస్ ఛానెల్ తో మాట్లాడితూ పదవులను అడుక్కోవడానికి మేము ఏమి బిచ్చగాళ్లం కాదు. ఉద్యమకారిణిగా నాకు కాంగ్రెస్‌ ప్రాధాన్యం ఇచ్చింది. అప్పట్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఓడించేందుకు బీజేపీ నన్ను ఆహ్వానించింది.కానీ ఆ రెండు పార్టీల మధ్యలో ఓ లోపాయికారి ఒప్పందం జరిగింది. అది తెల్సి నేనుఅందుకే బీజేపీ నుంచి బయటకు వచ్చాను..ఓ బీసీ మహిళా నేతగా […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

కలెక్టర్ కు కాంగ్రెస్ ఎమ్మెల్యేపై పిర్యాదు..!

తెలంగాణ రాష్ట్ర అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పై జనగామ జిల్లా కలెక్టర్ కు పిర్యాదు అందింది. గత సార్వత్రిక ఎన్నికల్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై గెలుపొందిన యశస్విని రెడ్డి అధికారక నివాసమైన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాజకీయ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రజలకు ఎలాంటి మౌలిక వసతులు కానీ అధికారక కార్యక్రమాలు కానీ జరగడం లేదని స్థానికులు.. ప్రజలు జిల్లా కలెక్టర్ కు పిర్యాదు చేశారు. ప్రజలకు అందుబాటులో […]Read More

Breaking News Slider Sports Top News Of Today

భారత్ ఘనవిజయం..!

భారత్ మరో ఐసీసీ ట్రోఫీ సాధించింది. దుబాయిలోన్యూజీలాండ్ జట్టుతో జరిగిన ఫైనల్లో నాలుగు వికెట్ల తేడాతో గెలిచి ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజేతగా నిలిచింది. 252 పరుగుల లక్ష్య ఛేదనలో కెప్టెన్ రోహిత్ శర్మ 76 పరుగులతో రాణించారు. శ్రేయస్ అయ్యర్ 48, అక్షర్ పటేల్ 29 రన్స్ చేశారు. ఆఖర్లో కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య, జడేజా టీమ్ ఇండియాను గెలిపించారు. మరో ఓవర్ మిగిలి ఉండగానే  చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది.Read More