తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తనను అందరూ తిడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఫరెడ్ గ్రౌండ్ లో జరిగిన మహిళా శక్తి భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ” కరెంటు కట్ అయిన నన్నే తిడుతున్నారు. రోడ్డు ప్రమాదం జరిగిన నన్నే తిడుతున్నారు. కాళేశ్వరం కూలిన నన్నే తిడుతున్నారు.ఎండకు పంటలు ఎండిన నన్నే తిడుతున్నారు. అఖరికీ ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిన నన్నే తిడుతున్నారంటూ తన ఆవేదనను […]Read More
తెలంగాణ సార్వత్రిక ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా గత పది హేను నెలలుగా మహిళలను మోసం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు రేవతి రెడ్డిగా మార్చుకోవాలని బీజేపీ మహిళా నేత మేకల శిల్పారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో శిల్పా రెడ్డి మాట్లాడుతూ ” మహిళలకు నెలకు రెండున్నర వేలు ఇస్తామని చెప్పారు. పెండ్లికి కళ్యాణ లక్ష్మీతో పాటు తులం బంగారం ఇస్తామన్నారు. పదో తరగతి పాసైన విద్యార్థినీలకు స్కూటీలు ఇస్తామని అన్నారు. […]Read More
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ భూమి కబ్జా చేసిన కాంగ్రెస్ నేత..!
తెలంగాణ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. ఎమ్మెల్సీ నవీన్ రావుకు చెందిన భూములను అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత ఒకరూ కబ్జా చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. రాజధాని మహానగరం హైదరాబాద్ లోని మాదాపూర్ లో తనకు చెందిన భూమిలోని ప్రహారీ గోడలను కూల్చివేసి కాంగ్రెస్ నేతలు కబ్జా చేశారని ఎమ్మెల్సీ నవీన్ రావు ఆరోపణలు చేశారు. ఈ సంఘటనపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ ఎమ్మెల్సీ […]Read More
తెలంగాణలో ఈనెలలో జరగనున్న ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనకు అవకాశం రాకపోవడంతో బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీ మారుతారని వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలపై ఆర్ఎస్పీ తన సోషల్ మీడియా ఆకౌంటులో క్లారిటీచ్చారు. తన ఎఫ్బీ అకౌంటులో పోస్టు చేస్తూ ” నా రాజకీయ భవిష్యత్తు పై గత రెండు రోజులుగా కాంగ్రెస్ సోషల్ మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నాను . ఈ చిల్లర వేషాలు మానుకోకపోతే చట్టపరమైన […]Read More
ఉద్యమకారులకు బీఆర్ఎస్ తో న్యాయం జరుగుతుందా ..?- ఎడిటోరియల్ కాలమ్..!
బీఆర్ఎస్ (టీఆర్ఎస్) అంటే ఉద్యమ పార్టీ.. తెలంగాణ రాష్ట్ర సాధనకై ఆవిర్భావించిన పార్టీ . దాదాపు పద్నాలుగేండ్ల పాటు అనేక ఉద్యమ పోరాటాలు చేసి అరవై ఏండ్ల నాలుగున్నర కోట్ల ప్రజల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చింది. నెరవేర్చడమే కాకుండా రాష్ట్రమేర్పడిన తర్వాత జరిగిన రెండు సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి పదేండ్లలోనే యావత్ దేశమంతా తెలంగాణవైపు చూసేలా తీర్చిదిద్దిన పార్టీ. ఇంతవరకూ బాగానే ఉంది. అయితే తాజాగా ఎమ్మెల్యే కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ […]Read More
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘ది రాజాసాబ్’.. ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉందని సినీవర్గాలు పేర్కొన్నాయి. ప్రభాస్ ఇతర సినిమాల షూటింగ్ కార్యక్రమాలతో ఫుల్ బిజీగా ఉండటంతో ఈ చిత్ర క్లెమాక్స్ ఇంకా పూర్తికాలేదని వెల్లడించాయి. ముందుగా ప్రకటించినట్లు ఏప్రిల్ 10న విడుదల కావట్లేదని తెలిపాయి. దీనిపై చిత్రం నిర్మాణ యూనిట్ ఇంకా ప్రకటన చేయాల్సి ఉంది. దీంతో అభిమానులకు నిరాశే ఎదురైంది.Read More
తెలంగాణ రాష్ట్రంలో భారీ స్కామ్ కు తెరలేసింది.. టీడీఆర్ బాండ్ల పేరుతో రూ.వేల కోట్లు కొల్లగొట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఓ టీమ్ సిద్ధమవుతోందని మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెందిన నలుగురు వ్యక్తులు రాజధాని మహానగరం హైదరాబాద్ లో విచ్చలవిడిగా టీడీఆర్లు కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. మేము ప్రజలకు తెలంగాణకు లబ్ధి చేకూరే ‘ఫార్ములా ఈ- రేసుకు రూ.45కోట్లు ఖర్చు చేస్తే తప్పు అన్నారు. ఇప్పుడు […]Read More
ఈనెల 12 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. మరి ఈ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు అవుతారా.. ?. లేదా అని మిలియన్ డాలర్ల ప్రశ్న.. అయితే కేసీఆర్ అసెంబ్లీకి రాకపై మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల పన్నెండో తారీఖున జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారని ఆయన స్పష్టం చేశారు. ‘బడ్జెట్ ప్రసంగంలో మాజీ సీఎం […]Read More
తమిళ డైరెక్టర్ నెల్సన్ తో పాన్ ఇండియా స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ R ఓ సినిమా చేయబోతున్నట్లు చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. వీరి కాంబోలో మూవీ తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు నిర్మాత నాగవంశీ కూడా చాలా ఇంటర్వ్యూల్లో వెల్లడించారు. ప్రస్తుతం ఈ సినిమా కోసం చర్చలు జరుగుతున్నాయని, దీనికి ‘ROCK’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ‘డ్రాగన్’తో ఎన్టీఆర్, ‘జైలర్-2’తో నెల్సన్ బిజీగా ఉన్నారు.Read More
తన గురించి వన్డేలపై రిటైర్మెంట్ గురించి వస్తున్నవార్తలపై కెప్టెన్ .. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కీలక ప్రకటన చేశారు. తాను వన్డే క్రికెట్ కు వీడ్కోలు పలకడం లేదని రోహిత్ శర్మ స్పష్టం చేశారు. తన కెరీర్ పై ఎవరూ ఎలాంటి రూమర్స్ ప్రచారం చేయొద్దని ఆయన కోరారు. కాగా ఛాంపియన్ ట్రోపీ తర్వాత రోహిత్ శర్మ వన్డేలకు వీడ్కోలు చెబుతారని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. మరోవైపు హిట్ మ్యాన్ 2027 వన్డే వరల్డ్ […]Read More