ఐటీ, పరిశ్రమల శాఖ సంవత్సర కాలంగా రకరకాల సమ్మిట్స్ నిర్వహించి భారీగా పెట్టుబడులు సాధించి తెలంగాణ రాష్ట్ర ఇమేజ్ ను పెంచిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. బుధవారం ప్రజాభవన్లో ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్, పట్టణాభివృద్ధి, ఇంధన శాఖల ఫ్రీ బడ్జెట్ సమావేశాలు జరిగాయి. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి డిప్యూటీ సీఎం ఐటీ, పరిశ్రమల శాఖ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల […]Read More
“అబద్దాల ప్రాతిపదికన రాష్ట్రాన్ని నడపదలచుకోలేదు. కష్టమైనా, నష్టమైనా ప్రజలకు వివరించి, ప్రజల అనుమతి తీసుకుని రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేస్తాను” అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడంలో అందరం కలిసికట్టుగా ముందుకు నడుద్దామని పిలుపునిచ్చారు. ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్లు, ఫ్యాకల్టీ ఉద్యోగాలకు ఎంపికైన 1532 మంది అభ్యర్థులకు రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన “ప్రజా ప్రభుత్వంలో కొలువుల పండుగ” కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు నియామక పత్రాలు అందజేశారు. ఉద్యోగ పత్రాలు అందుకున్న అభ్యర్థులందరికీ […]Read More
కాంగ్రెస్ లో చేరిన పదిమంది ఫిరాయింపు ఎంఎల్ఏల అనర్హతవేటు విషయంలో బుధవారం కీలకపరిణామం చోటుచేసుకున్నది. అదేమిటంటే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాదరావుకు సుప్రింకోర్టు నోటీసులు జారీచేసింది. ఎన్నిరోజుల్లో ఫిరాయింపు ఎంఎల్ఏల అనర్హతపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటారో చెప్పాలని సుప్రింకోర్టు నోటీసుల్లో స్పష్టంగా కోరింది. నోటీసులకు ఈనెల 25వ తేదీలోగా సమాధానం చెప్పాలని కూడా సుప్రింకోర్టు ఆదేశించింది. తాజాగా సుప్రింకోర్టు జారీచేసిన నోటీసులకు స్పీకర్ గడ్డం ఏమని సమాధానం చెబుతారనే విషయం ఇపుడు ఆసక్తిగా మారింది. […]Read More
అన్ని రంగాల్లో సమృద్ధిని సాధిస్తూ, పురోగతిలో దేశానికి దిక్సూచిగా తెలంగాణను నిలబెట్టే నిర్మాణానికి అందరం సంఘటితంగా, విశ్వాసంతో, నిబద్ధతతో కలిసి ముందుకు సాగుదామని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ గారు పిలుపునిచ్చారు. అవకాశాలకు నెలవుగా, అభివృద్ధి మార్గంలో సాధికారత కలిగిన రాష్ట్రంగా ఉన్న తెలంగాణ భవిష్యత్తు మరింత ఉజ్వలమైంది. ఆర్థికాభివృద్ధి, వ్యవసాయ పరిపుష్టి, సాంకేతిక విజ్ఞానంలో ఆధునికత, సామాజిక న్యాయం వంటి అంశాల్లో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలవబోతోందని గవర్నర్ ఉద్ఘాటించారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల […]Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సీఎల్పీ భేటీలోనాగార్జున సాగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది.సీఎల్పీ మీటింగ్లో రేవంత్ రెడ్డి మాట్లాడుతుండగా జయవీర్ లేచి బయటకు వెళ్లడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు .ఓ వైపు నేను ఇంత సీరియస్గా మాట్లాడుతుంటే జయవీర్ అలా వెళ్ళిపోతున్నాడు.. ఇలా నాన్ సీరియస్గా ఉంటారా.. బయటకు వెళ్లడం డిసిప్లిన్ కాదని ఫైర్ అయ్యారు..నాకు తెలియకుండా జయవీర్ […]Read More
మాజీ ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు ఎక్స్ వేదికగా స్పందించారు.. ఆయన ఎక్స్ లో “పొలిటికల్ మెచూరిటీ లేకనే సీఎం రేవంత్ రెడ్డి మార్చురీ వ్యాఖ్యలు చేస్తున్నారు.ప్రతిపక్ష నేతల మరణాన్ని కోరుకుంటున్న నీచ బుద్ది రేవంత్ రెడ్డిది. గత పదేండ్ల పాలనలో బీఆర్ఎస్ లక్షా 62 వేల ఉద్యోగాలు ఇస్తే, కాంగ్రెస్ 5 వేల ఉద్యోగాలు ఇవ్వలేదు..ప్రభుత్వ కార్యక్రమాలను సీఎం రేవంత్ […]Read More
తెలుగుదేశం పార్టీ తెలుగింటి ఆడపడుచుల పార్టీ. మహిళా సాధికారతతోనే స్థిరమైన అభివృద్ధి. మహిళలను దృష్టిలో పెట్టుకునే సంక్షేమ పథకాలు. తల్లికి, చెల్లికి వాటా ఇవ్వని వ్యక్తి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సీఎంగా పనిచేశారు. ఇచ్చిన వాటాపై కోర్టుకు కూడా వెళ్లారు.తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్, ఎన్టీఆర్ బేబీ కిట్స్. స్త్రీశక్తి రుణాలు వంటివి అమలు చేస్తున్నాము. కోటీ 16 లక్షల మంది మహిళలు డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నారు. వచ్చే ఏడాది డ్వాక్రా సంఘాలకు 65వేల కోట్ల రుణాలు ఇస్తాం. ఏడాదిలో […]Read More
గతేడాది గవర్నర్ ప్రసంగానికి, ఈసారి గవర్నర్ ప్రసంగానికి తేడా ఏం లేదు.•గవర్నర్లు మారారు తప్ప, ప్రసంగాలు మారలేదు.చేయనివి చేసినట్లు, ఇవ్వని ఇచ్చినట్లు..ఇట్ల అబద్దాలు, అవాస్తవాలతో కూడిన ప్రసంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ గారితో చెప్పించింది. ఏడాదిన్నర ప్రభుత్వ పాలనా వైఫల్యానికి గవర్నర్ ప్రసంగం నిదర్శనం అని మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు అన్నారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగంపై మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు ఎక్స్ వేదికగా స్పందిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ […]Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కార్ ఘోర వైఫల్యం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 480 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.. ఎక్కడికక్కడ పంటలు ఎండిపోయి రైతులు ఆందోళనలో ఉన్నారు. పంటలు ఎండకుండా నీళ్లు వదులుతారని గవర్నర్ నోటి వెంట మాట వస్తాడని ఆశతో ఉన్న రైతులకు నిరాశే మిగిలింది అని అసెంబ్లీ సమావేశాల వాయిదా అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఆయన ఇంకా మాట్లాడుతూ రేవంత్ రెడ్డి […]Read More
తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి నో విజన్.. ఓన్లీ కమిషన్ ఉందంటూ మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడిననంతరం మాజీ మంత్రి కేటీఆర్ మీడియా పాయింట్ దగ్గర మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేనట్లు.. జరగంది మన తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జరిగింది. తమ బిల్లులను విడుదల చేయడానికి ఇరవై శాతం పదిహేను శాతం కమీషన్లు అడుగుతున్నారు […]Read More