టాలీవుడ్ బాలీవుడ్ కన్నడ ఇలా ఇండస్ట్రీతో సంబంధం లేకుండా మొత్తం సినీ పరిశ్రమలోనే నేషనల్ క్రష్ .. హాట్ సూపర్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా ప్రస్తుతం చాలా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారారు. తాను హీరోయిన్ గా నటించిన యానిమల్, పుష్ప-2, ఛావా సినిమాలు భారీ కలెక్షన్లు రాబట్టడమే ఇందుకు కారణం అయింది. గత రెండేళ్లలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించిన సినిమాలు వరల్డ్ వైడ్ గా మొత్తం రూ.3,300 కోట్లు వసూలు […]Read More
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రావాలంటే పాత సామాను పార్టీ నుంచి బయటికెళ్లి పోవాలని గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘తెలంగాణలో ఏ ప్రభుత్వం వస్తే వాళ్లతో రహస్యంగా మా పార్టీ నేతలు భేటీ అవుతున్నారు. గొప్పలు చెప్పుకునేవాళ్లకు రిటైర్మెంట్ ఇస్తేనే బీజేపీకి మంచి రోజులు. దీనిపై జాతీయ నాయకత్వం కూడా ఆలోచన చేయాలి. నేనొక్కడినే కాదు.. ప్రతి బీజేపీ కార్యకర్త ఇదే కోరుకుంటున్నాడు’ అని ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించారు.Read More
కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు జగదీశ్ రెడ్డి దిమ్మతిరిగే కౌంటర్..?
గురువారం ప్రారంభమైన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు మాజీ సీఎం .. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హజరైన సంగతి తెల్సిందే. నిన్న హాజరైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రెండో గురువారం సభకు గైర్హాజరయ్యారు. దీనిపై అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన గౌరవ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యులను విమర్శించారు. ‘కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్నారా?’ అని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హేళన చేస్తూ అడిగారు. దీనికి సమాధానంగా మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ […]Read More
రెండో రోజు ప్రారంభమైన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీబడ్జెట్ సమావేశాల్లో మాజీ మంత్రి. బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే గుంట్ల కండ్ల జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలు దుమారానికి దారితీశాయి. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తన ముందు ఎక్కువ మాట్లాడొద్దని ఆయన హెచ్చరించారు. స్పీకర్ కలుగజేసుకుని అసహనానికి గురి కావొద్దని సూచించారు. దీంతో మాజీ మంత్రి జగదీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఈ సభలో మన అందరికీ సమానహక్కులున్నాయి. మా తరఫున పెద్దమనిషిగా అక్కడున్నారు తప్ప ఈ సభ […]Read More
తెలంగాణ అసెంబ్లీ సంచలన నిర్ణయం తీసుకుంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రసాద్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. సభ నుండి ఎమ్మెల్యే జగదీశ్ ను సస్పెండ్ చేయాలని అధికార పార్టీ ఎమ్మెల్యేలు . మంత్రులు పట్టుబట్టారు. సభ వ్యవహరాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిని సభనుంచి సస్పెండ్ చేయాలని స్పీకర్ కు ప్రతిపాదిస్తూ సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో ఎమ్మెల్యే జగదీశ్ […]Read More
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రసాద్ పై వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి.. సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి సభ్యత్వం రద్దు చేయాలని అసెంబ్లీలో మంత్రి సీతక్క ప్రతిపాదన ప్రవేశపెట్టారు. దీనిపై చర్చ జరుగుతోంది. శాసన వ్యవస్థను అవమానించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. స్పీకర్ పై మాజీ మంత్రి జగదీశ్ చేసిన వ్యాఖ్యల విషయాన్ని ఎథిక్స్ కమిటీకి పంపాలన్నారు. లోక్ సభలో ప్రవర్తన […]Read More
రణం చేయలేక మరణాన్ని కోరుకుంటరా రేవంతూ?!- ఎడిటోరియల్ కాలమ్..!
స్వయంగా తాను సమస్యల వలయంలో చిక్కుకుని, యావత్ తెలంగాణను సంక్షోభం ముంగిట నిలిపి, సమాజంలోని సబ్బండ వర్గాలను సతాయిస్తూ, రాష్ట్రాన్ని పరిపాలనపరమైన అగాధంలోకి నెట్టిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, దీన్నుంచి ఎలా బయటపడాలో తెల్వని అయోమయ గందరగోళ పరిస్థితిలో, మరోసారి హద్దు దాటారు. విమర్శలకు జవాబు చెప్పలేక విస్మయకర రీతిలో మాట మీరారు. ఒక ప్రభుత్వ కార్యక్రమంలో, అందునా పిల్లలకు చదువు చెప్పే లెక్చరర్లకు ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చే చోట తెలంగాణ సాధకుడు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల […]Read More
కేసీఆర్ పట్ల రేవంత్ వ్యాఖ్యలపై సీనియర్ మంత్రి అగ్రహాం..!
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రవీంద్రభారతిలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత .. మాజీ సీఎం కేసీఆర్ గురించి మాట్లాడుతూ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే. ఈ వ్యాఖ్యలపై రెండు రాష్ట్రాల్లోనే అత్యంత సీనియర్ మంత్రి.. ఎన్టీఆర్ నుండి ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి వరకూ తెలుగు రాష్ట్రాల అందరూ ముఖ్యమంత్రులను చూసిన సీనియర్ నేత తన అనుచరుల దగ్గర తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. గతంలో బీఆర్ఎస్ లో నుండి […]Read More
కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి బీఆర్ఎస్ లో చేరనున్నారా..?. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇరవై నాలుగంటల కరెంటు ఇస్తే నేను ఆ పార్టీకి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తాను అని ప్రకటించిన మాజీ మంత్రి జానారెడ్డి అది నిజం చేయనున్నారా..?. ఇప్పటికే ఒక కొడుకు ఎంపీ.. ఇంకో కుమారుడు ఎంపీగా ఉన్న తన కుమారుల రాజకీయ భవిష్యత్తు గురించి ఈ నిర్ణయం తీసుకోనున్నారా ..?. అంటే అవుననే అన్పిస్తుంది నిన్న బుధవారం […]Read More
అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ అధినేత… మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో టచ్ లో ఉన్నారా..?. గత పదిహేను నెలలుగా ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా అన్ని వర్గాల నుండి తీవ్ర వ్యతిరేకతను మూటకట్టుకున్న కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రాదని సదరు ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నారా..?. అందుకే గులాబీ దళపతితో టచ్ లోకెళ్లారా..?. నిన్న బుధవారం ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తో సహా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు […]Read More