Month: March 2025

Breaking News Slider Telangana Top News Of Today

పంట ఎండింది.. పరిహారం ఇవ్వండి- కాంగ్రెస్ నేత!

ఆయన అధికార కాంగ్రెస్ పార్టీ నేత.. ఒక్క నేతనే కాదు ఆ పార్టీ గ్రామ శాఖ ఉపాధ్యక్షుడు. అయితేనేమి పార్టీ నేత కంటే ముందు ఓ రైతు. అందుకే తనకున్న రెండున్నర ఎకరాల సాగుభూమిలో పంట వేశాడు. దానికి నీళ్లకోసం బోర్లు వేశారు. రెండు నెలలైన కానీ చుక్క నీళ్లు రాలేదు.. పదిహేను రోజులు ఎదురుచూసిన కానీ ఆ బోరు నుండి నీళ్లు రాలేదు. దీంతో తన పంట ఎండింది. పంట నష్టం తో తనకు అరవై […]Read More