Month: March 2025

Breaking News Slider Sports Top News Of Today

సన్ రైజర్స్ అభిమానులకు గుడ్ న్యూస్..!

టీమిండియా ఆల్‌రౌండ‌ర్ నితీశ్ కుమార్ రెడ్డి తనకు నిర్వహించిన ఫిట్‌నెస్ ప‌రీక్ష‌లో గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తుంది. గత కొంతకాలంగా వెన్ను నొప్పితో బాధ‌ప‌డుతున్న నితీశ్‌ కుమార్ రెడ్డి తాజాగా నిర్వహించిన పిట్ నెస్ పరీక్షలో ఫుల్ ఫిట్ అయిన‌ట్లు నివేదిక ద్వారా ఖరారైంది. మరోవైపు నితీశ్ కుమార్ త్వ‌ర‌లోనే హైద‌రాబాద్ స‌న్‌రైజ‌ర్స్ జ‌ట్టుతో క‌ల‌వ‌నున్న‌ట్లు కూడా క్రీడా వర్గాల నుండి వార్తలు అందుతున్నాయి. యువ ఆటగాడు నితీష్ కుమార్ ఇటీవ‌ల జ‌రిగిన ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లో […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

జగదీశ్ రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేయండి!

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నుండి మాజీ మంత్రి..సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డిని స్పీకర్ గడ్డం ప్రసాద్ సస్పెండ్ చేసిన సంగతి మనకు తెల్సిందే. ఇవాళ శనివారం ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలకు ముందు మాజీ మంత్రి తన్నీరు హారీశ్ రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం స్పీకర్ ను కలిశారు..సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి గారిపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని స్పీకర్‌ను  బీఆర్ఎస్ శాసనసభా పక్షం కోరింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

నాగబాబు వ్యాఖ్యలపై తెలుగు తమ్ముళ్ల అగ్రహాం..!

చిత్రాడలో జరిగిన జనసేన జయకేతనం భారీ బహిరంగ సభలో ఆ పార్టీ ఎమ్మెల్సీనాగబాబు చేసిన కామెంట్స్పై దుమారం రేగింది. ‘పిఠాపురంలో పవన్ విజయానికి 2 ఫ్యాక్టర్స్ పనిచేశాయి. అవి పవన్, పిఠాపురం ప్రజలు. పవన్ విజయానికి తామే దోహదపడ్డామని ఎవరైనా అనుకుంటే అది వారి కర్మ. అంతకంటే ఏమీ చేయలేం’ అని వ్యాఖ్యానించారు. దీంతో ఈ కామెంట్స్ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే.. టీడీపీ నేత వర్మను ఉద్దేశించే అన్నవని సోషల్ మీడియాలో ఆ పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి.Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై టీడీపీ ఫైర్..!

ఏపీ లో పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడలో జరిగిన జనసేన జయకేతనం సభలో జనసేన అధినేత..డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆయన మాట్లాడుతూ మనం నిలబడటమే కాదు 4 దశాబ్దాల టీడీపీని నిలబెట్టామని ఆయన వ్యాఖ్యానించారు.. పవన్ చేసిన ఈ వ్యాఖ్యలను టీడీపీ శ్రేణులు. ఆ పార్టీ  మద్దతుదారులు తప్పుబడుతున్నారు. మీరు ఏది చెప్తే అది నమ్మడానికి జనాలు పిచ్చోళ్లు కాదని విమర్శలు చేస్తున్నారు. అయితే తమ నేత కూటమి ఏర్పాటు ప్రతిపాదనతోనే […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

తెలంగాణ నాకు పునర్జన్మ ఇచ్చింది

తెలంగాణ నాకు పునర్జన్మ ఇచ్చింది. హోలీరోజున జయకేతనం ఎగరవేయడం ఆ దేవుడి దీవెన. దేశ ఐక్యతకు బహుభాషలు కావాలి. 2003లో నేను రాజకీయాల్లోకి వెళ్తానని మా అమ్మకు చెప్పాను అని జనసేన అధినేత… డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్ అన్నారు. చిత్రాడలో జరిగిన జనసేన పదోకోండో వార్శికోత్సవ వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తాను నటించిన ఖుషీ సినిమా నుంచి గద్దరన్నతో నాకు స్నేహం ఉంది. మన 11వ సంవత్సరం వాళ్ల 11కు అంకితం […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

మనం నిలబడ్డాం.. టీడీపీని నిలబెట్టాం..!

ఏపీ అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వం అంటూ అవమానించారు.. అలాంటిది అసెంబ్లీ గేటు బద్దలు కొట్టుకుంటూ వందశాతం స్ట్రైక్ రేట్ సాధించామని జనసేన అధినేత.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. చిత్రాడలో జరిగిన జనసేన పదకోండో వార్శికోత్సవ వేడుకల్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ” గత ఐదేండ్లు ఏపీలో హింసను సాగించారు.. ప్రతిపక్షాలను వేధించారు. నన్ను వైసీపీ నేతలు తిట్టని తిట్టు లేదు.భావ తీవ్రత ఉంది కనుకే పోరాట యాత్ర చేశాం. ఓటమి భయంలేదు […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

జగన్ కు పవన్ కళ్యాణ్ కౌంటర్..!

పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలోని చిత్రాడలో జరిగిన జనసేన జయకేతనం పదో కోండో వార్శికోత్సవ వేడుకల్లో జనసేనాని.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ ” ఓ రాజకీయ పార్టీ పెట్టాలంటే తండ్రి సీఎం కావాల్నా..?. మావయ్య కేంద్ర మంత్రి అవ్వాల్నా..?. బాబాయిని మర్డర్ చేయించాల్నా అని ప్రశ్నించారు. నేను రాజకీయాల్లోకి పదవుల కోసమో. ఓట్ల కోసమో రాలేదు. ప్రజలకోసం వచ్చాను. అందుకే 2018లో పెద్ద పోరాట యాత్రనే చేశాను. ఓటమి అంటే […]Read More

Breaking News Movies Slider Top News Of Today

అఖండ -2 పై బిగ్ అప్ డేట్..!

బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో సీనియర్ స్టార్ హీరో.. యువరత్న నందమూరి బాలకృష్ణ డ్యూయల్ రోల్ గా తెరకెక్కి భారీ విజయాన్ని సాధించిన మూవీ అఖండ . ఈ సినిమాకు సంబంధించి సీక్వెల్ ఎప్పుడు విడుదలవుతుందా అని ఇటు ఆయన అభిమానులు.. అటు తెలుగు సినిమా ప్రేక్షకులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. తాజాగా అఖండ సీక్వెల్ పై క్లారిటీ వచ్చింది. హీరోయిన్ సంయుక్త మీనన్ తిరుమల తిరుపతి వెంకన్న స్వామిని దర్శించుకున్నారు. క్యూట్ భామ సంయుక్త మీనన్ బాలయ్య […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

మాజీ మంత్రి హారీష్ రావుతో కల్సి హైడ్రా బాధితులు హోలీ పండుగ

హోలీ పండుగ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావుకు హైదర్షాకోట్ డ్రీమ్ హోమ్ కాలనీవాసులు ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల హైడ్రా కూల్చివేతలతో తీవ్ర ఆందోళనకు గురై కన్నీరు మున్నీరైన తమకు హరీష్ రావు ధైర్యం చెప్పి అండగా నిలిచారని కాలనీ ప్రజలు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. హైడ్రా కూల్చివేతలతో తమ స్వంత ఇళ్లను కోల్పోయే పరిస్థితి ఏర్పడడంతో తీవ్ర మనోవేదనకు గురైన వారు ఐదు నెలల క్రితం తెలంగాణ భవానికి వచ్చి తమ గోడును […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

గ్రూప్ -3 పరీక్ష ఫలితాలు విడుదల..!

తెలంగాణలో ఇటీవల పరీక్ష నిర్వహించిన గ్రూప్‌ -3 ఫలితాలను  తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈరోజు శుక్రవారం విడుదల చేసింది. గతంలో మొత్తం 1,388 పోస్టుల భర్తీకి గ్రూప్ 3 నోటిఫికేషన్ విడుదల చేసింది టీఎస్పీఎస్సీ.. గ్రూప్ -3పరీక్షలకు 5 లక్షల 36 వేల 400 మంది దరఖాస్తు చేసుకున్నారు.. గతేడాది నవంబర్ 17, 18 తేదీల్లో  పరీక్షలు జరిగాయి.. మొత్తం  2 లక్షల 69 వేల 483 మంది (50.24 శాతం) అభ్యర్థులు హజరయ్యారు.. ఈరోజు […]Read More