తెలంగాణలో వరంగల్ జిల్లాలోని మామునూరు ఎయిర్ పోర్టు దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిన్న వరంగల్ ప్రజల ఏళ్లనాటి కల సాకారమవుతోంది. సుమారు 32 ఏళ్ల తర్వాత వరంగల్ జిల్లా మామునూరు ఎయిర్పోర్ట్ అభివృద్ధికి కేంద్రం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర పౌరవిమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు శుక్రవారం ఈ ఉత్తర్వులను జారీ చేశారు.. దీంతో క్రెడిట్ కోసం బీజేపీ, కాంగ్రెస్ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది.. మామునూరు ఎయిర్ పోర్టు క్రెడిట్ మాదంటే […]Read More
తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన మలిదశ కులగణన రీసర్వేకు తక్కువ స్పందన వచ్చింది అని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కులగణనకు తక్కువ స్పందన వచ్చింది.. ఇది మమ్మల్ని తక్కువ చేసి చూపారు.. అనే వాళ్లకు సమాధానం అని ఆయన అన్నారు.. సర్వే రిజెక్ట్ చేసిన వాళ్ల కోసం మరో అవకాశం ఇచ్చాము.. బీసీ మేధావులు, సంఘాల కోరిక మేరకు మళ్లీ అవకాశం ఇచ్చాము.. కులగణన […]Read More
ఏపీ హోం మంత్రి అనిత ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన నేతలకుకౌంటర్ ఇచ్చారు..ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ రాష్ట్రంలో ఎవరైనా సరే నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి.. మా పార్టీలో అంతర్యద్ధం ఏమీ లేదు.. మాధవ్ ముందు అతని పార్టీలో ఉన్న అంతర్యుద్ధం సంగతి చూసుకోవాలి.. చేసిన తప్పుకు శిక్ష నుంచి తప్పించుకోలేరు.. పోసానికి స్ర్కిప్ట్ ఎవరిచ్చినా అనుభవించేది రాజానే.. రెడ్బుక్ ప్రకారం మేము ముందుకెళ్తే వైసీపీ నేతలెవరూ రోడ్డుపై తిరగలేరు అని […]Read More
దేశ వ్యాప్తంగా మార్చి ఒకటో తారీఖు నుంచి కొత్త మోటర్ యాక్ట్ అమలు కానున్నది. నేటి నుండి అమలు కానున్న ఈ నియమ నిబంధనలను అతిక్రమిస్తే భారీగా జరిమానాలు విధించనున్నారు. అందులో భాగంగా హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే రూ. వెయ్యి ఫైన్ విధించనున్నారు.. కారు నడిపే సమయంలో సీట్ బెల్డ్ లేకుండా నడిపితే రూ. వెయ్యి జరిమానా ఉంటుంది.. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినట్లయితే రూ. 10 వేలు ఫైన్ తో పాటు లైసెన్స్ రద్దు […]Read More
తెలంగాణ రాష్ట్ర అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత.. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ అధినాయకత్వం బిగ్ షాకిచ్చింది. పార్టీ నుండి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసినట్లు కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ జి చిన్నారెడ్డి పేరుతో ఓ లేఖను విడుదల చేసింది. ఇటీవల పార్టీ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గోనడమే కాకుండా ఓ వర్గాన్ని కించపరుస్తున్నట్లు మాట్లాడాడు తీన్మార్ మల్లన్న..దీనిపై షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అయిన కానీ ఎలాంటి స్పందన లేకపోవడంతో […]Read More
తొలి స్పీచ్ తోనే టీకాంగ్రెస్ నేతలకు ముచ్చెమటలు పుట్టించిన మీనాక్షి..!
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్గా మీనాక్షి నటరాజన్ నిన్న శుక్రవారం చాలా సాధారణంగా ఈ నేలపైకి అడుగు పెట్టారు. ఇప్పటివరకూ ఎవరూ కూడా రానీ ఎవరూ ఊహించని విధంగా మీనాక్షి నటరాజన్ సింపుల్గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ చాలా స్ట్రిక్ట్గానే కనిపిస్తున్నారు. ఏకంగా వచ్చీరావడంతోనే తన తొలి స్పీచ్ తోనే కాంగ్రెస్ పార్టీకి చెడు చేయాలని చూసే బ్యాచ్కి బ్యాండేనన్న సంకేతాలిచ్చారు. ఇటు సీఎం సారూ కూడా పార్టీ విషయంలో ఇక సీరియస్గానే ఉంటానంటున్నారు. మీనాక్షి నటరాజన్ […]Read More
సీఎం రేవంత్ రెడ్డినే లెక్కచేయని మంత్రులు.. ఎమ్మెల్యే..ఎంపీలు..!
ఇది ఎవరో చెప్పిన మాటలు కాదు .. సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నోటితో చెప్పిన మాటలు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ గా తొలిసారి ఈ రాష్ట్రానికి వచ్చిన మీనాక్షి నటరాజన్ తో జరిగిన తొలి ఏఐసీసీ సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలికిన పలుకులు ఇవి. ఆయన మాట్లాడుతూ పార్టీలో పదవులు ఊరికేనే రావు. కూర్చున్న చోట ఉంటే ఎవరికి దక్కవు. రాహుల్ గాంధీ సైతం పాదయాత్ర పేరుతో […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పై మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. ఒక పక్క ఎస్ఎల్బీసీ టన్నెల్ లో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకుని ప్రాణాలతో పోరాడుతుంటే మరో పక్క మంత్రులు హెలికాప్టర్ లో విహార యాత్రలకు వెళ్లినట్లు అక్కడకి వెళ్తారు. అక్కడ ఉన్న కార్మికుల పరిస్థితులు ఎంటో ఎవరికి కనీసం క్లారిటీ ఉండదు. వాటర్ నీళ్లు కలవడం వల్ల ప్రమాదం […]Read More
ఆయన అధికార కాంగ్రెస్ పార్టీ నేత.. ఒక్క నేతనే కాదు ఆ పార్టీ గ్రామ శాఖ ఉపాధ్యక్షుడు. అయితేనేమి పార్టీ నేత కంటే ముందు ఓ రైతు. అందుకే తనకున్న రెండున్నర ఎకరాల సాగుభూమిలో పంట వేశాడు. దానికి నీళ్లకోసం బోర్లు వేశారు. రెండు నెలలైన కానీ చుక్క నీళ్లు రాలేదు.. పదిహేను రోజులు ఎదురుచూసిన కానీ ఆ బోరు నుండి నీళ్లు రాలేదు. దీంతో తన పంట ఎండింది. పంట నష్టం తో తనకు అరవై […]Read More