Month: March 2025

Breaking News Movies Slider Top News Of Today

పుష్ప-3 పై బిగ్ అప్డేట్..!

‘పుష్ప-3’ సినిమాను 2028లో రిలీజ్ చేస్తామని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ వెల్లడించారు. విజయవాడ లో జరిగిన ‘రాబిన్ హుడ్’ మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ డైరెక్షన్లో సినిమా చేస్తున్నారని తెలిపారు. సుకుమార్ దర్శకత్వంలో 2021లో వచ్చిన పుష్ప, 2024లో రిలీజైన ‘పుష్ప-2’ సూపర్ హిట్లుగా నిలిచాయి. తాజాగా విడుదలైన ‘పుష్ప-2’ రూ. 1800 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ హీరో గా నటించాడు.. […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..!

గత ప్రభుత్వం ఉద్యోగుల బకాయిలను చెల్లించే పనిలో ఉంది. ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగుల మొత్తం బకాయిలు రూ.25 వేల కోట్లు అని కూటమి ప్రభుత్వం చెబుతోంది. అయితే, ఈ ఏడాది జనవరిలో కొంత మంది ఉద్యోగుల బకాయిలు చెల్లించినట్లు తెలిసింది. ఈ బకాయిలలో, ఈ నెలాఖరు నాటికి రూ.4 వేల కోట్ల నుండి రూ.5 వేల కోట్ల వరకు జీపీఎఫ్ మరియు పదవీ విరమణ ప్రయోజనాల రూపంలో చెల్లించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.ఈ నెలాఖరు నాటికి కేంద్రం నుండి […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

భూమా విఖ్యాత్ రెడ్డిపై సీఎంఓకు ఫిర్యాదు!

ఏపీ అధికార పార్టీ టీడీపీకి చెందిన ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ సోదరుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డిపై సీఎంఓలో ఫిర్యాదు నమోదైంది. అధికార హోదా లేకున్నా.. కలెక్టరేట్లో జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నందుకు మంత్రులు బీసీ జనార్ధన్ రెడ్డి, మహమ్మద్ ఫరూఖ్ సీఎంఓకు ఫిర్యాదు చేశారు. మంత్రుల ఫిర్యాదు మేరకు ఇంటలిజెన్స్ అధికారులు సమాచారాన్ని సేకరిస్తున్నారు.Read More

Breaking News Slider

కుక్క తోక వంకరే అంటున్న రేవంత్ రెడ్డి…!

కుక్క తోక వంకరే అని తెలుగులో ఓ సామెత ఉంటుంది. ఈ సామేతను నిజం చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిన్న శనివారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం పై జరిగిన చర్చలో దాదాపు రెండున్నర గంటలు మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ” రాజకీయాల్లో ఉన్నప్పుడు వ్యక్తిగత అంశాల గురించి కాకుండా సిద్ధాంతఫరంగా విమర్శలు చేయాలి.. రాజకీయ విమర్శలు చేయాలి. అంతేకాని వ్యక్తిగత అంశాల గురించి మాట్లాడోద్దు అని గౌతమ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

మన తెలంగాణ భాష మనకు గర్వకారణం

మన తెలంగాణ భాష మనకు గర్వకారణమని, తెలంగాణ భాషను ముందు తరాలకు అందించడం మన ధ్యేయం కావాలని గౌరవ శాసనమండలి సభ్యురాలు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.హైదరాబాదులోని తన నివాసంలో హరిదా రచయితల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ భాషలో కవితలు మరియు కథల పోటీలకు సంబంధించిన పోస్టర్ ను ఎమ్మెల్సీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ … తెలంగాణ భాషలో రాసే కవితలు, కథల తో మనుగడలో లేని తెలంగాణ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

గ్రూప్ 1 అభ్యర్థుల అనుమానాలను నివృత్తి చేయాలి.

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల విడుదలైన గ్రూప్ 1 పరీక్షలు, ఫలితాలపై అభ్యర్థులు లేవనెత్తుతున్న అనుమానాలను ప్రభుత్వంతో పాటు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నివృత్తి చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల్లో జరిగిన అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో 11 విశ్వవిద్యాలయాల విద్యార్థులు ప్రతినిధులు ఆదివారం నాడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిసి చర్చించారు. తమ వ్యక్తపరుస్తున్న అనుమానాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని, శాసనమండలిలో […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

టూరిజం స్పాట్ గా వరంగల్..!

వ‌రంగ‌ల్ లో  టూరిజం డెవ‌ల‌ప్ మెంట్ కి మంచి అవ‌కాశాలున్నాయ‌ని మంత్రి సురేఖ అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ ప్రాంతాన్ని ఒక మంచి టూరిజం స్పాట్ లాగా డెవ‌ల‌ప్ చేయాలని సీఎంను కోరారు.ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి వ‌రంగ‌ల్ జిల్లాలోని స్టేష‌న్ ఘ‌న‌పూర్ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించి, ప‌లు శంకుస్థాప‌న‌లు, అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ రాణి రుద్ర‌మ దేవి, స‌మ్మ‌క్క‌-సారక్క లాంటి గొప్ప‌గొప్ప మ‌హిళా మ‌ణులు ఏలిన గ‌డ్డ ఈ వ‌రంగ‌ల్ అని ఆమె […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ప్ర‌తి క్ష‌ణం… వ‌రంగ‌ల్ ప్ర‌గ‌తి కోసం తపన..

తెలంగాణ  రాష్ట్రంలో గ‌త పాల‌కులు సృష్టించిన విధ్వంసానికి… ప్ర‌స్తుతం మ‌నం ఎన్నో ఆర్థిక అవ‌స్థ‌లు ఎదుర్కొంటున్నామ‌ని… అయినా తాము రాష్ట్ర అభివృద్ధిలో ఎక్క‌డా త‌గ్గ‌డం లేద‌ని తెలంగాణ అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి వ‌రంగ‌ల్ జిల్లాలోని స్టేష‌న్ ఘ‌న‌పూర్ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించి, ప‌లు శంకుస్థాప‌న‌లు, అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయన రూ.800 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఆడబిడ్డ‌ల‌ స్వయం సహాయక […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

హ్యాట్సఫ్ సల్మా నేహా..!!

బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసిఆర్ నగర్ లో నాకు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు గారు ఇచ్చిన డబుల్ బెడ్ రూం ఇల్లే నాకు స్ఫూర్తి అని నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన సల్మా నేహా అన్నారు. నాలుగు ఉద్యోగాలు సంపాదించి ఆ ఆనందం పంచుకోవాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారిని సిద్దిపేట క్యాంప్ కార్యాలయంలో కలిశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతు.. గతంలో మేము కిరాయి ఇంట్లో ఉండే వాళ్ళం. అందుకు నాకు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

స్టేషన్ ఘన్ పూర్ పై రేవంత్ రెడ్డి వరాల జల్లు..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టేషన్ ఘన్ పూర్ పర్యటనలో భాగంగా నియోజకవర్గ ప్రజలకు వరాల జల్లు కురిపించారు. ఇందులో భాగంగా స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో రూ. 630.27 కోట్లతో పలు అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు .రూ..200 కోట్లతో జాఫర్‌గఢ్ మండలంలోని కోనాయాచలం గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణపనులకు శంకుస్థాపన చేశారు .. అంతేకాకుండా రూ..5.5 కోట్లతో ఘన్‌పూర్‌లో డిగ్రీ కాలేజీ.రూ.45. 5 కోట్లతో 100 పడకల […]Read More