ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి ఇటీవల గుడ్ బై చెప్పిన.. రాజకీయాల నుండి తప్పుకున్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి మరోసారి సీఐడీ నోటీసులు జారీ చేసింది.. ఈ నోటీసుల్లో ఈ నెల 25న విచారణకు హాజరుకావాలని సీఐడీ పేర్కోన్నది.. ఇప్పటికే ఈ నెల 12న సీఐడీ విచారణకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి హజరయ్యారు. కాకినాడ సీ పోర్ట్ షేర్ల వ్యవహారంలో సాయిరెడ్డిని సీఐడీ ప్రశ్నించనున్నట్లు సమాచారం..Read More
తెలంగాణలో కాంగ్రెస్ గత పది హేను నెలల పాలనలో ఆటో డ్రైవర్లు, అన్నదాతల ఆత్మహత్యలతో రాష్ట్రం అల్లాడుతుంటే 250 కోట్లతో అందాల పోటీలా? కాంగ్రెస్ పాలనలో రైజింగ్ కాదు.. తెలంగాణ డౌన్ ఫాలింగ్! బంగారం లాంటి రాష్ర్టాన్ని రేవంత్ కుప్పకూల్చిండు. క్యాన్సర్తో పోల్చి తెలంగాణను నాశనం చేసిండు. రాష్ట్ర ఆదాయం రూ.71 వేల కోట్లు తగ్గిందని ఒప్పుకొని ముఖ్యమంత్రే అప్రూవర్గా మారిండు. డబ్బుల్లేవంటూనే అందాల పోటీలకు 250 కోట్లా? రేవంత్ దాటిన రేఖలపై మేమూ మాట్లాడగలం. మేం […]Read More
తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందినహుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అసెంబ్లీలో గళమెత్తిన అంశాలు హుజురాబాద్ నియోజకవర్గంలోని చివరి ఆయకట్టు గ్రామాలకు సాగునీరు అందాలని తాను దండం పెట్టి అడుగుతున్నానని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ, కమలాపూర్ మండలంలోని శ్రీరాములపల్లి, అంబాల, శనిగరం, గూనిపర్తి, మాదన్నపేట్, లక్ష్మీపూర్, గోపాల్పూర్, బద్వాన్పల్లి గ్రామాల్లో నీటి సమస్య కారణంగా వేలాది ఎకరాలు ఎండిపోతున్నాయని పేర్కొన్నారు. ఇరిగేషన్ అధికారులతో […]Read More
చర్లపల్లి రైల్వే టెర్మినల్ స్టేషన్కు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టాలని విజ్ఞప్తి చేస్తూ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కి లేఖ రాశారు. దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు పునాది వేసిన పొట్టి శ్రీరాములు గారి త్యాగాలను స్మరిస్తూ చర్లపల్లి రైల్వే టెర్మినల్ స్టేషన్కు వారి పేరును పెట్టాలని తెలంగాణ ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నామని ముఖ్యమంత్రి ఆ లేఖలో పేర్కొన్నారు. తెలుగు వారికి ప్రత్యేక గుర్తింపు, […]Read More
హైడ్రా ముసుగులో దందా – కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాజధాని మహానగరం హైదరాబాద్ లో తీసుకోచ్చిన సరికొత్త వ్యవస్థ హైడ్రా. రాజధాని నగర పరిధిలోని అక్రమణలకు గురైన ప్రభుత్వభూములను.. చెరువులను పరిరక్షించడమే హైడ్రా యొక్క ముఖ్య లక్ష్యం. అయితే ఈ వ్యవస్థపై కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. జడ్చర్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ ” హైడ్రా పని తీరుపై మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ వ్యవస్థతో ప్రభుత్వానికి […]Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ సానుభూతిపరుడి భూమికే రక్షణ కరువు అయిన సంఘటన ఇది. నాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని, గద్దర్తో కలిసి ఇంకెన్నాళ్ళు అనే సినిమాను తీశారు దర్శకుడు సయ్యద్ రఫీ. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ మున్సిపల్ పరిధిలోని ఎల్లమ్మ గుడికి సోదరభావంతో 4 ఎకరాల 4 గుంటల భూమిని దానం రఫీ అనే దర్శకుడు, తన నలుగురు సోదరులు చేశారు. అయితే దర్శకుడు రఫీ ఇచ్చిన భూమి ప్రస్తుత […]Read More
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని మెట్రో ప్రయాణికులకు ఆ సంస్థకు చెందిన అధికారులు శుభవార్తను చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా తో పాటు హైదరాబాద్ లో సైతం ఎండలు పెరిగిపోతుండటంతో బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. దీంతో ఇక మెట్రోలో వెళ్లాలంటే రద్దీ ఎక్కువగా ఉంటుంది. కావున ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ట్రిప్పుల సంఖ్య పెంచాలని భావిస్తున్నట్లు మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం రోజుకు 1,065 ట్రిప్పులు తిరుగుతున్నాయి. అతి త్వరలోనే […]Read More
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న శాంతికుమారి పదవీకాలం వచ్చే ఏఫ్రిల్ నెలతో ముగియనుంది. ఈ నేపథ్యంలో తదుపరి సీఎస్ గా ప్రస్తుతం ఫైనాన్స్ సీఎస్ గా ఉన్న కె.రామకృష్ణారావు పేరును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. 1980 బ్యాచ్ కు చెందిన ఈయన గత కొన్నాళ్లుగా ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. రామకృష్ణారావు పదవీకాలం ఈ ఆగస్టుతో ముగియనుంది. ఈయన తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి […]Read More
‘ఛావా’ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద సరికొత్త రికార్డు సృష్టించింది. విడుదలైన ఐదో వారం హిందీలో అత్యధిక వసూళ్లు రూ.22కోట్లను సాధించిన సినిమాగా నిలిచింది. స్త్రీ-2 (రూ.16కోట్లు), పుష్ప–2 (రూ.14కోట్లు) సినిమాల్ని అధిగమించింది. ఇప్పటి వరకు ఈ సినిమాకు ఇండియాలో నెట్ కలెక్షన్స్ ₹562.65కోట్లకు పైగా వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా ₹750.5 కోట్లకు పైగా వచ్చాయి. ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిన విషయం మనకు తెలిసిందే.Read More
త్వరగా నిద్రపోయేందుకు ఇటీవల చాలామంది మిలిటరీ మెథడ్ ఫాలో అవుతున్నారు. తక్కువ సమయంలో నిద్రకు సైనికులు పాటించే ఈ విధానంతో 10 సెకన్లలోనే నిద్ర వస్తుందట. పడుకుని ముఖంలోని కండరాలతో పాటు భుజాలు, చేతులు, కాళ్లు సహా శరీరాన్నంతా వదులుగా ఉంచాలి. దీర్ఘ శ్వాసలతో పది సెకన్ల పాటు ప్రశాంత ఘటనను ఆలోచిస్తూ కళ్లు మూసుకోవాలి. ఒకవేళ నిద్ర రాలేదంటే మనసులోకి వచ్చే ఆలోచనలను ‘ ఆలోచించకు’ అని ఆపేస్తూ తిరిగి ప్రయత్నించాలి. ఒక్కసారి ఈ టెక్నిక్ […]Read More