Month: March 2025

Breaking News International National Slider Top News Of Today

భారత్ కు ట్రంప్ షాక్..?

భారత్, చైనాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షాకిచ్చారు. ఏప్రిల్ 2 నుంచి ఈ దేశాలపై ప్రతీకార పన్నులు విధిస్తామని ప్రకటించారు. తమపై సుంకాలు విధించే దేశాలపై తామూ అదే రీతిన వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. అధ్యక్షునిగా ఎన్నికయ్యాక తొలిసారి నిర్వహించిన కాంగ్రెస్ మీటింగ్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.Read More

Breaking News Slider Sports Top News Of Today

రోహిత్ శర్మ అరుదైన రికార్డు..?

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు సృష్టించారు. ఐసీసీ నాలుగు ఫార్మాట్లలోనూ జట్టును ఫైనల్ కు చేర్చిన తొలి సారథిగా రోహిత్ శర్మ నిలిచారు. 2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్, 2023 వరల్డ్ కప్, 2024 టీ20 వరల్డ్ కప్, ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ జట్టును రోహిత్ శర్మ ఫైనల్ కు చేర్చారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ కప్ .. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఆసీస్ చేతిలో ఓడిపోయింది. […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

నేటి నుండే ఇంటర్మీడియట్ పరీక్షలు..!

తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 5 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఈ నేపథ్యంలో స్టూడెంట్స్కు 5 నిమిషాల గ్రేస్ టైమ్ ఇస్తున్నామని, పరీక్షల నిర్ణీత సమయానికి 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా సెంటర్లోకి అనుమతిస్తామని ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య ప్రకటించారు. అయితే, 15 నిమిషాల ముందే ఎగ్జామ్ సెంటర్కు చేరుకునేలా ప్లాన్ చేసుకోవాలని స్టూడెంట్లకు సూచించారు. సోమవారం […]Read More

Breaking News Movies Slider Top News Of Today

సింగర్ కల్పన ఆత్మహత్యయత్నం

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సీనియర్ సింగర్ కల్పన ఆత్మహత్యయత్నాకి పాల్పడ్డారు.. హైదరాబాద్ లోని నిజాంపేటలో తన నివాసంలోనే నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య యత్నాకి వడిగట్టారు. కల్పన. గత రెండు రోజులుగా ఇంట్లో నుండి బయటకు రాకపోవడం.. డోరు తెరవకపోవడంతో అనుమానం వచ్చిన చుట్టూ ప్రక్కల వాళ్లు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.. దీంతో అక్కడకి చేరుకున్న పోలీసులు తలుపులు తెరిచి లోపలకెళ్లి చూడటంతో కల్పన స్పృహాతప్పి పడిపోయి ఉన్నారు.. దీంతో ఆమెను ఓ […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

నవ్యాంధ్ర పునర్నిర్మాణమే లక్ష్యం

గత వైసీపీ పాలనలో ఆగమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే తనతో కలిసినట్లు ఉప ముఖ్యమంత్రి..జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చెప్పారు అని టీడీపీ అధినేత..ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.. గత సార్వత్రిక ఎన్నికల్లో కూటమి పార్టీ గెలుపుకోసం ఇటు జనసైనికులు పనిచేశారు.. అటు బీజేపీ కార్యకర్తలు సైతం చాలా క్రమశిక్షణతో గెలుపే లక్ష్యంగా పనిచేశారు.. మన గెలుపు రాష్ట్ర పునర్నిర్మాణానికి సంజీవని.. ప్రధానమంత్రి నరేందర్  మోడీ రాష్ట్రాభివృద్ధికి ఎంతో సహకరిస్తున్నారు.. ప్రపంచబ్యాంక్‌ ద్వారా 15 […]Read More

Andhra Pradesh Breaking News Slider Telangana Top News Of Today

పోసానికి 14రోజులు రిమాండ్..!

ప్రముఖ దర్శక నిర్మాత నటుడైన పోసాని కృష్ణమురళి ను కర్నూల్ లోని న్యాయమూర్తి ముందు నిన్న మంగళవారం అర్ధరాత్రి  పోలీసులు హజరుపరిచారు.  వాదనలు విన్న న్యాయమూర్తి నటుడుపోసానికి 14 రోజులు రిమాండ్ విధించారు.. గతంలో ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పోసాని కృష్ణ మురళి  అసభ్యకరంగా మాట్లాడాలని ఆదోని మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ లో జనసేన నాయకులు రేణు వర్మ పెట్టిన కేసులో ఆదోని పోలీసులు పీటీ వారెంట్ పై […]Read More

Breaking News Slider Sports Top News Of Today

ఆసీస్ ఆలౌట్..!

దుబాయి ఇంటర్నేషనల్ గ్రౌండ్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో టీమిండియా మ్యాచ్ లో  ఆస్ట్రేలియా 264 పరుగులకు ఆలౌట్ అయింది. ముందుగా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ జట్టులో స్మిత్ 73, అలెక్స్ కేరీ 61 పరుగులతో రాణించారు. ట్రావిస్ హెడ్ 39, లబుషేన్ 29 రన్స్ చేశారు. భారత బౌలర్లలో షమీ 3, వరుణ్, జడేజా చెరో 2 వికెట్లు తీశారు. టీమ్ ఇండియా విజయానికి 265 రన్స్ అవసరం.Read More

Breaking News Movies Slider Telangana Top News Of Today

సంక్రాంతికి వస్తున్నాం మరో సంచలనం

విక్టరీ వెంకటేశ్ హీరోగా.. మీనాక్షి చౌదరి,ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా దిల్ రాజు సమర్పణలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం.. ఇటీవల సంక్రాంతికి కానుకగా సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పలు రికార్డులను సొంతం చేసుకుంది. దాదాపు మూడోందలకు పైగా కోట్ల రూపాయలను కలెక్షన్ చేసింది. తాజాగా ఈ చిత్రం జీ5లో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ క్రమంలో ఏకంగా 92 కేంద్రాలలో ఇప్పటికీ ఆడుతూ యాబై రోజులను పూర్తి చేసుకుంది. […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

డీఎస్సీ పై మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ఉదయం ఐదవ రోజు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రశ్నోత్తరాల సమయంలో డీఎస్సీ‌పై సభ సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానం ఇచ్చారు. ఎట్టిపరిస్థితుల్లో మార్చి నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. గత టీడీపీ ప్రభుత్వంలోనే ఉపాధ్యాయ నియామకాలు చేపట్టామని ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ గుర్తు చేశారు.మళ్లీ తిరిగి ఈ ప్రభుత్వంలో ఉపాధ్యాయ భర్తీ ప్రక్రియ జరుగుతుందని ఉద్ఘాటించారు. రాష్ట్రంలో వర్గీకరణపై […]Read More

Breaking News Movies Slider Top News Of Today

సమంత సినీ ప్రస్థానానికి 15ఏండ్లు

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన అందాల ముద్దుగుమ్మ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా ఎవరికీ ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. స్టార్ హీరోయిన్‌గా ఓ రేంజ్‌లో పాపులారిటీ సంపాదించుకున్న ఈ భామ ఆ త‌ర్వాత అక్కినేని వారసుడు యువహీరో నాగ చైత‌న్య‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. సంసారం స‌జావుగా సాగుతున్న స‌మ‌యంలో ఇద్ద‌రి మ‌ధ్య మ‌నస్ప‌ర్థ‌లు వ‌చ్చి అత‌ని నుండి విడిపోయింది. ఇక ప్ర‌స్తుతం సింగిల్‌గా ఉంటుంది. ఇక చైతూ నుండి విడిపోయిన త‌ర్వాత స‌మంత‌కి మ‌యోసైటిస్ అనే వ్యాధి బ‌య‌ట‌ప‌డింది. […]Read More