నేచూరల్ స్టార్ హీరో నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో రానున్న ‘ది ప్యారడైజ్’కు మ్యూజిక్ డైరెక్టర్ గా యువసంచలనం అనిరుధ్ రవిచందర్ ఖరారయ్యారు. మూవీ టీమ్ ఈ విషయాన్ని అనౌన్స్ చేసింది. ‘ఇప్పుడు అధికారికంగా అనిరుధ్ను సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నాం. ఇక తగలబెట్టేద్దాం’ అని ట్వీట్ చేసింది. నాని, అనిరుధ్ కాంబోలో జెర్సీ, గ్యాంగ్ లీడర్ సినిమాలు రాగా ‘ప్యారడైజ్’ మూడోది కానుంది. అటు నానికి శ్రీకాంత్ ఓదెలతో ‘దసరా’ తర్వాత ఇది రెండో సినిమా.Read More
భారత మాజీ కెప్టెన్.. లెజండ్రీ ఆటగాడు ఎంఎస్ ధోనీ మంచి రాజకీయ నేత కాగలరని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా అభిప్రాయపడ్డారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ‘ఆయన రాజకీయాల్లోకి వస్తారో లేదో తెలియదు. వస్తే మాత్రం గెలుస్తారు. ఎందుకంటే ధోనీకి పాపులారిటీ ఎక్కువ. ఎంపీగా పోటీ చేస్తున్నావని విన్నాను.. నిజమేనా? అని ఒకసారి అడిగితే పోటీ చేయట్లేదని చెప్పారు. ఆయన ఫేమ్కి దూరంగా ఉండాలనుకుంటారు. మొబైల్ ఫోన్ కూడా వాడరు’ అని ఆయన చెప్పారు.Read More
తండేల్’ కథ నిజంగా జరిగిందని హీరో నాగ చైతన్య మూవీ ప్రమోషన్లలో వెల్లడించారు. ‘ఆ సంఘటనల గురించి వినగానే చాలా ఆసక్తిగా అనిపించింది. నా నిజ జీవితం, తండేల్ రాజు పాత్రకు చాలా దూరం. అందుకే శ్రీకాకుళం వెళ్లి అక్కడి జీవన విధానాన్ని పరిశీలించాను. వారిని జీవితాల్ని అర్థం చేసుకున్నాను. పాక్ ఘటనలు సినిమా కోసం క్రియేట్ చేసినవి కాదు. అవి నిజంగా జరిగాయి. అందుకే ఈ కథలో నిజాయితీ ఉంది’ అని పేర్కొన్నారు.Read More
హీట్ పెంచుతున్న ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలు..!
జడ్చర్ల కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు తెలంగాణ పాలిటిక్స్ లో హీట్ ను పెంచుతున్నాయి. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆధ్వర్యంలో దాదాపు పదహేను మంది ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఓ మంత్రి.. ముఖ్యమంత్రిపై తాము తీవ్ర అసంతృప్తిగా ఉన్నాము. అందుకే ఈ భేటీ అని మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఆ వార్తలపై ఇటు మంత్రులు.. అటు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వరకూ అందరూ స్పందించారు. తాజాగా […]Read More
దేశంలో ఉన్న షెడ్యూల్డ్ కులాల మహిళలకు కేంద్ర ప్రభుత్వం రూ.2కోట్ల వరకూ టర్మ్ లోన్ పథకం ద్వారా రుణాలు అందించనుంది. తొలిసారి సొంత వ్యాపారాలను ప్రారంభించే, ఉన్నవాటిని విస్తరించే మహిళలకు ఈ పథకం కింద వచ్చే ఐదేళ్లలో రూ. 2 కోట్ల వరకూ రుణాలు అందించనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ ప్రకటించారు. మొత్తం 5 లక్షల మందికి ఈ పథకం ప్రయోజనం చేకూర్చనున్నట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా మహిళలు, ఎస్పీ, ఎస్టీ వర్గాలకు దీని ద్వారా ఉద్యోగాలను […]Read More
లోక్సభలో కేంద్రమంత్రి ఆర్థిక నిర్మలా సీతారామన్ 2025-26 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టి ప్రసంగిస్తున్నారు. ఇందులో భాగంగా గిగ్వర్కర్లకు కేంద్ర సర్కార్ శుభవార్త చెప్పింది. గిగ్ వర్కర్లకు ఈ-శ్రమ్ పోర్టల్ ద్వారా ఐడీ కార్డులు జారీ చేయనున్నట్లు కేంద్రమంత్రి తన ప్రసంగంలో తెలిపారు. పీఎం జన్ ఆరోగ్య యోజన కింద ఆరోగ్య బీమా కల్పించనున్నట్లు ప్రకటించారు. ఈ బీమా ద్వారా కోటి మంది గిగ్ వర్కర్లకు ప్రయోజనం చేకూరనుందని కేంద్రమంత్రి నిర్మల ప్రకటించారు.దేశవ్యాప్తంగా అనేక డెలివరీ సంస్థల్లో ఎన్నో […]Read More
తెలంగాణ అధికార పార్టీ అయిన కాంగ్రెస్ లో ముసలం రాజుకుందా..? ఓ మంత్రి తీరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య చిచ్చు పెడుతుందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది.. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సంచలన వార్త భయటకు వచ్చింది.. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా రగులుతున్న వివాదం ఒక్కసారిగా భగ్గుమంది. అధికార పార్టీలో కలహాలు ఒక్కసారిగా బయటపడ్డాయి.. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ మంత్రిగా ఉన్న ఓ వ్యక్తి వల్ల సుమారు 10 నుంచి 15 మంది […]Read More
తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసును నిన్న సుప్రీం కోర్టు విచారిస్తూ.. కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.అంటే ఇంకో వారం రోజుల్లో అసెంబ్లీ స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పదు. పైగా ఇటీవల కేరళ హైకోర్టు కూడా పార్టీ ఫిరాయింపులపై స్పందిస్తూ.. పార్టీ మారాలనుకునే ఎమ్మెల్యేలు రాజీనామా చేసి తిరిగి ఎన్నికలకు వెళ్లాలని సూచించింది. ఇవన్నీ […]Read More
బడ్జెట్లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త ఆదాయపు పన్ను శ్లాబులను ప్రకటించారు. *0-4 లక్షల వరకు ఉండదు *4 లక్షల-8 లక్షల వరకు 5% *8 లక్షల-12 లక్షల వరకు 10% *12 లక్షల-16 లక్షల వరకు 15 శాతం *16 లక్షల- 20 లక్షల వరకు 20 % *20 లక్షల-24 లక్షల వరకు 25% *24 లక్షలకు పైగా 30% ట్యాక్స్ ఉండనుంది.Read More
ఉద్యోగ జీవులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ప్రకటన ఎట్టకేలకు ఇప్పుడు వచ్చింది. ఆదాయపన్ను శ్లాబు పరిమితిని పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇకపై రూ.12 లక్షల వరకు పన్ను ఉండదన్నారు. ఇది ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. మరోవైపు సులభంగా అర్థమయ్యేలా వచ్చేవారం కొత్త ఆదాయపన్ను బిల్లును తీసుకొస్తామన్నారు. మధ్యతరగతి ఉద్యోగులకు ఇది బిగ్ రిలీఫ్ ఇచ్చేలా ఉంది. రూ. పన్నెండు లక్షల ఆదాయం ఉన్నవార్కి ఎనబై వేల రూపాయలు […]Read More