ఆలేరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య బూదందాల ఐలయ్యగా అవతరించారని మాజీ ఎమ్మెల్యే.. బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు గొంగిడి సునీత ఆరోపించారు. గురువారం తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సునీత మాట్లాడుతూ గతంలో కొలనుపాకలో బీర్ల ఐలయ్య భూబాగోతం బట్టబయలైంది. తాజాగా ఆలేరు రెవిన్యూ తండాలో భూకబ్జాకు తెరలేపారు అని ఆమె ఆరోపించారు. అమాయక గిరిజన భూములపై కన్ను వేసి తన అనుచరులకు ఆ భూములను కట్టబెడుతున్నాడు.1996లో పదహారు ఎకరాలను […]Read More
తెలంగాణలో నిర్మితమవుతున్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా గురించి లోక్ సభలో మహబూబాబాద్ కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్ అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం లేదని తేల్చి చెప్పింది. దీంతో గత సార్వత్రిక ఎన్నికల ముందు మేము అధికారంలోకి రాగానే పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్ కు జాతీయ హోదా సాధిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీకి […]Read More
తొలిసారి పోలీస్ స్టేషన్ లో అడుగుపెట్టనున్న రామ్ గోపాల్ వర్మ…
తాను దర్శకత్వం వహించిన వ్యూహం సినిమా ప్రమోషన్ కోసం నేటి ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి.. మంత్రి నారా లోకేష్ నాయుడు, జనసేన అధినేత.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అప్పట్లో పోస్టు చేశారు.. దీంతో తమ అభిమాన నాయకుల పరువుకు భంగం కలిగించారంటూ నవంబర్ 2024 లో ఆర్జీవీ పై టీడీపీ నేత ఒంగోలు రూరల్ పీఎస్ లో పిర్యాదు […]Read More
సీఎల్పీ భేటీలో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ రెవిన్యూ కార్యాలయాల్లో ఓ ఎమ్మెల్యే చెప్పిన పని కావడం లేదు. అటెండర్ నుండి ఐఏఎస్ వరకూ ఎవరూ మాట వినడం లేదు. చెప్పిన పని చేయడం లేదు. గతంలో పదేండ్లలో బీఆర్ఎస్ పాలనలో సీలింగ్ భూములను పట్టా చేసుకున్నారు. కొన్ని వేల ఎకరాలను కబ్జా చేశారు. ఇది ఒక్క నా ఒక్క నియోజకవర్గంలోనే కాదు చాలా నియోజకవర్గాల్లోఇదే జరిగింది.వాటిపై ఎంక్వయిరీ జరిపించాలి.ఎంక్వయిరీ చేస్తే […]Read More
నిజామాబాద్ ఎమ్మెల్సీ వర్క్షాప్ లో పాల్గొన్న కరీంనగర్ అసెంబ్లీ ఇంచార్జ్ చల్లా గీతా
తెలంగాణాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఇందూరులో కరీంనగర్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ వర్క్ షాప్ కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గంలోని పట్టభద్రులను సంప్రదించు వివిధ సాధనాల గురించి, వారికి బిజెపి కలిగిస్తున్న భరోసాను గురించి వివరించి, ఉమ్మడి కరీంనగర్ – నిజామాబాద్ – అదిలాబాద్ – మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలో, బిజెపి బలపరచిన టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ సి.అంజిరెడ్డి గారిని గెలిపించేందుకు చేపట్టవలసిన కార్యక్రమాలను గురించి దిశా […]Read More
శభాష్ హైడ్రా..సైనికుడి భూమిని కబ్జా నుండి కాపాడిన హైడ్రా…
కూకట్ పల్లి హైదర్ నగర్ నిజాంపేట్ రోడ్ లోని హోలిస్టిక్ ఆసుపత్రి వెనుక , ఆర్మీ ఉద్యోగికి గతంలో 300 గజాల స్థలాన్ని కేటాయించిన ప్రభుత్వం.. ఆ స్థలాన్ని కబ్జా చేసి కాంపౌడ్ వాల్ నిర్మించిన భూ కబ్జాదారులు.భూ కబ్జా విషయమై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ఫిర్యాదు చేసిన ఆర్మీ జవాన్. స్థలం ఆక్రమణకు గురైనట్లుగా నిర్ధారించిన అధికారులు, ప్రహారి గోడను కూల్చివేసి, సైనికుడి స్థలాన్ని కబ్జా నుండి కాపాడారు.Read More
వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని 59 డివిజన్ ఎక్సైజ్ కాలనీలో స్థానిక కాలనీవాసుల ఆహ్వానం మేరకు ఈరోజు సాయంకాల వేళ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారి అల్లుడు యువజన నాయకులు శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి గారు పర్యటించారు. ఇటీవల కాలనీలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన దృశ్య, కాలనీలో పర్యటించి తమ సమస్యలను పరోక్షంగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాలని విష్ణువర్ధన్ రెడ్డి గారిని ఆహ్వానించగా ఈరోజు కాలనీలో విస్తృతంగా […]Read More
తొమ్మిదవ తరగతి విద్యార్థినిపై ఉపాధ్యాయుడు లైంగిక దాడి…
సింగిడి న్యూస్: అనకాపల్లి మండలం వడ్డాది గ్రామంలోని ఎన్. టి. ఎస్ స్కూల్లో విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడ్డ ఉపాధ్యాయుడు. ఆగ్రహంతో ఉపాధ్యాయుడు ప్రసాద్ను స్థంభానికి కట్టేసి కొట్టిన విద్యార్ధిని తల్లితండ్రులు.Read More
బీసీ గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని అనుమానాస్పద మృతి…
సింగిడి న్యూస్: మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రం బీసీ గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని ఆరాధ్య అనుమానాస్పద మృతి. కల్వకుర్తికి చెందిన ఆరాధ్య ఉదయం క్లాస్ రూమ్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని చెప్తున్న ఉపాధ్యాయులు. ఫోన్ చేసి ఫిట్స్ వచ్చాయని చెప్పారు కానీ ఇక్కడికి వచ్చాక మా పాప ఉరివేసుకుందని చెప్తున్నారు అంటూ తల్లిందండ్రుల ఆవేదన. మా పాప ఉరి వేసుకున్న ఆనవాళ్లు లేవు.. ఉపాధ్యాయులు అబద్ధం చెప్తున్నారు అంటూ […]Read More
ఇవాళ 15,752 మెగావాట్ల విద్యుత్ను వినియోగించినట్లు వెల్లడించిన అధికారులు.. 2024 మార్చి 8న 15,623 మెగావాట్లుగా నమోదు.. గతంలో ఇదే అత్యధిక విద్యుత్ వినియోగం.. ఒక నెల ముందుగానే పీక్ డిమాండ్కు చేరడంతో వేసవిలో విద్యుత్ వినియోగం ఎలా ఉండబోతున్నదనే విషయంలో ఉత్కంఠ.. ఈ క్రమంలో 17,000 మెగావాట్ల కంటే ఎక్కువ విద్యుత్ డిమాండ్ ఏర్పడినా.. దానిని తీర్చేందుకు విద్యుత్ పంపిణీ సంస్థలు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్న అధికారులు..Read More