Month: February 2025

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

మంత్రివర్గ విస్తరణపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..!

తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లేనని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వెల్లడించారు. నిన్న శుక్రవారం ఢిల్లీ పర్యటనలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడూతూ ‘క్యాబినెట్లో ఎవరుండాలనే దానిపై అధిష్ఠానమే ఫైనల్ నిర్ణయం తీసుకుంటుంది. నేను ఎవరి పేరు కూడా ఆధిష్టానానికి ప్రతిపాదించలేదు. ప్రతిపక్ష నేతల కేసుల విషయంలో చట్ట ప్రకారం వెళ్తాము. త్వరగా అరెస్ట్ చేయించి జైలుకు పంపే ఆలోచన నాకు లేదు. పార్టీ ఇచ్చిన పని పూర్తి […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

మోదీతో నాగార్జున భేటీ..!

ప్రధాని మోదీని టాలీవుడ్ హీరో నాగార్జున కుటుంబ సమేతంగా ఢిల్లీలో కలిశారు. పార్లమెంట్లోని ప్రధాని కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో నాగార్జునతో పాటు అమల, నాగ చైతన్య, శోభిత ధూళిపాళ, నాగసుశీల సహా ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. వీరితో పాటు రచయిత, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కూడా ఉన్నారు. దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావుపై యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ రచించిన ‘అక్కినేని కా విరాట్ వ్యక్తిత్వ’ అనే పుస్తకాన్ని ప్రధానమంత్రి నరేందర్ మోదీ ఆవిష్కరించారు.Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

ఓటీటీలోకి సంక్రాంతికి వస్తున్నాం..? ఎప్పుడంటే..?

సీనియర్ స్టార్ హీరో… విక్టరీ వెంకటేష్ హీరోగా… ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరీ హీరోయిన్లుగా.. నరేష్, సాయికుమార్ లాంటి సీనియర్ నటులు ప్రధాన పాత్రలో పోషించగా ఇటీవల సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. సక్సెస్ కు కేరాఫ్ అడ్రస్ గా మారిన అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా దిల్ రాజు నిర్మాతగా వ్యవహారించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ సినిమాలో పాటలన్నీ బ్లాక్ బస్టర్ అయ్యాయి. సంక్రాంతికి వచ్చిన […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

జగన్ పై ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు…!

ఏపీ మాజీ సీఎం.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఇటీవల జరిగిన కార్యకర్తల.. నేతల సమావేశంలో మాట్లాడుతూ ఈసారి జగనన్న 2.0 చూస్తారు. కార్యకర్తలను .. నేతలను ఇబ్బందులకు గురి చేసే అధికార పార్టీ నేతలను ఎవర్ని వదిలిపెట్టను.. కార్యకర్తలను కాపాడుకుంటాను. వారందరికీ అండగా ఉంటాను. ఎవరూ ఎవరికి భయపడాల్సినవసరం లేదు. నేను చూస్కుంటాను. మళ్లీ మనమే అధికారంలోకి వస్తాము అని వ్యాఖ్యానించారు. జగన్ చేసిన వ్యాఖ్యలపై అధికార టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు.. మంత్రులు.. మాజీ […]Read More

Andhra Pradesh Breaking News Slider

పోటీపడి పనిచేస్తారని ర్యాంకులు ఇచ్చాం : చంద్రబాబు

ఫైళ్ల క్లియరెన్స్లో మంత్రుల ర్యాంకులపై ఎక్స్ వేదికగా స్పందించిన సీఎం. అసాధారణ, వేగవంతమైన పనితీరు చూపాలి: సీఎం చంద్రబాబు. టీమ్ వర్క్ పనిచేసినప్పుడే ఉత్తమ ఫలితాలు సాధించగలం. ఎప్పటికప్పుడు సమీక్షించుకుని పనిచేయాలన్నదే మా ఆలోచన. సమీక్షలో భాగంగానే ఫైళ్ల క్లియరెన్స్ మంత్రులకు ర్యాంకులు ఇచ్చాం. పోటీపడి పనిచేస్తారని ర్యాంకులు ఇచ్చాం : చంద్రబాబు.Read More

Andhra Pradesh Bhakti Breaking News

టీటీడీ బోర్డు రద్దు పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీం..

తొక్కిసలాటపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ కోరుతూ రామచంద్ర యాదవ్‌ పిటిషన్‌.హైకోర్టును ఆశ్రయించాలని చెప్పిన సీజేఐ ధర్మాసనం.Read More

Sticky
Bhakti Breaking News Slider Telangana

అయ్యప్ప ఆలయంలోవైభవంగా ప్రాణప్రతిష్ఠ .

సింగిడిన్యూస్ :రాజన్న సిరిసిల్ల జిల్లా మండల కేంద్రంలో అయ్యప్ప స్వామి ఆలయ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ హామీ ఇచ్చారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన శ్రీ హరిహరపుత్ర అయ్యప్పస్వామి ఆలయంలో వైభవంగా నిర్వహించిన ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి మాట్లాడుతూ అయ్యప్ప ఆలయ అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. గురుస్వాములు, వేదమూర్తులైన బ్రాహ్మణోత్తములతో […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

మాజీ ఎమ్మెల్యే తో మాకు ప్రాణహాని ఉంది  -కటకం మృత్యుంజయం బాధితులు…

సింగిడి న్యూస్ :రాజన్న సిరిసిల్ల అంబేద్కర్ విగ్రహం దగ్గర మృత్యుంజయం బాధితులు ఈరోజు నిరసన వారు మాట్లాడుతూ గంభీరావ్ పేట మండలంలో మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం పేదల భూములను భూములను కబ్జా చేస్తున్నాడు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇపిస్తానంటూ లక్షల్లో డబ్బులు వసూళ్లు చేస్తున్నాడు.ఖాళీ భూమి కనిపిస్తే చాలు, లిటికేషన్ సృష్టించి కబ్జాలు పెడుతున్నారు.50 సంవత్సరలా నుండి ఉంటున్న ఇండ్లను కూల్చివేస్తాను అంటూ బెదిరింపులు ఇతని అరాచకాలతో చాలామంది మరణించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి మాకు […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను నిరుపేదలకు అందజేయాలి..!

వేములవాడ జాతీయ బీసీ సంక్షేమ సంఘం వీర్నపల్లి మండల అధ్యక్షులు తీగల శ్రీనివాస్ గౌడ్  ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు మ్యాకల పరుశురాం,చేతుల మీదుగా,తాసిల్దార్ వేములవాడ అర్బన్ కి.ధరణి అమలులోకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు జిల్లాలోని కబ్జాకు గురైన  ప్రభుత్వ భూములను  గుర్తించి, ఒక కమిటీ  వేసి  ప్రజా  అవసరాలకు  ఉపయోగపడేలా, అర్హులైన నిరుపేదలకు ఇవ్వవలసిందిగా మనవి. మా మనవి  ఏమనగా  ధరణి అమలులోకి వచ్చినప్పటి నుండి అనగా 2020 నుండి 2025 వరకు జిల్లాలోని ప్రతి గ్రామాలలో  […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కుల గణనలో ప్రభుత్వ కుట్ర

ఎస్సీ రిజర్వేషన్ సమితి పెద్దపెల్లి జిల్లా ఉపాధ్యక్షులు ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు గొర్రె రాజు గారి ఆధ్వర్యంలో ఎన్టిపిసి కూడలిలో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా గొర్రె రాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులగణనలో SC ల యొక్క కులగణనను సక్రమంగా, పారదర్శకంగా నిర్వహించాలని SC రిజర్వేషన్ పరిరక్షణ సమితి చేసిన విజ్ఞప్తి ని పట్టించుకోకపోగా మేము ఊహించినట్టుగానే SC ల జనాభా యొక్క సంఖ్యను తప్పు గా […]Read More