Month: February 2025

Sticky
Breaking News National Slider Top News Of Today

మళ్లీ వెనకబడిన కేజ్రీవాల్..!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బరిలోకి దిగిన ఆప్ పార్టీ చీఫ్ .. మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఏడో రౌండ్ తర్వాత మళ్లీ వెనకబడ్డాడు. బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ కేజ్రీవాల్ పై ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. రౌండ్ రౌండ్ కు ఫలితాలు మారిపోతున్నాయి. కేజ్రీవాల్ పై 1170ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నాడు. మరోవైపు బీజేపీ నలబై ఐదు.. ఆప్ ఇరవై ఐదు స్థానాల్లో ఆధిక్యతను కొనసాగిస్తుంది.Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ సెటైర్..!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఇప్పటివరకూ వెలువడిన ఓట్ల లెక్కింపు ప్రక్రియలో బీజేపీ నలబై ఒక్క స్థానాల్లో ఆధిక్యతను కనబరుస్తుంది. అధికార ఆప్ పార్టీ ఇరవై తొమ్మిది స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. రౌండ్ రౌండ్ కు ఆధిక్యత మారుతూ వస్తుంది. ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ట్విట్టర్ లో ఆయన స్పందిస్తూ బీజేపీ తరపున గెలిచిన రాహుల్ గాంధీకి అభినందనలు అని ట్వీట్ చేశారు. గతంలో ఇండీయా […]Read More

Sticky
Breaking News National Slider Top News Of Today

ఢిల్లీలో బీజేపీ, ఆప్ మధ్య హోరాహోరీ

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ, ఆప్ మధ్య హోరాహోరీ నడుస్తుంది. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు బీజేపీ నలబై ఒక్క స్థానాల్లో ఆధిక్యతను కనబరుస్తుంది. ఆప్ పార్టీ ఇరవై తొమ్మిది స్థానాల్లో అధిక్యంలో ఉంది. ఉదయం నుండి కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియలో రౌండ్ రౌండ్ కు మారుతున్న ఫలితాల ట్రెండ్ మారుతూ వస్తుంది.. ఏడు రౌండ్ల తర్వాత మాజీ సీఎం కేజ్రీవాల్ మళ్లీ వెనకంజలో ఉన్నారు.. జంగ్ పూరాలో 2,345 ఓట్ల ఆధిక్యంలో మనీష్ […]Read More

Sticky
Breaking News National Slider Top News Of Today

కొట్లాడుకుందాం..ఫలితాలు ఇంకా దారుణంగా ఉంటాయి ..!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి ఓమర్ అబ్ధుల్లా ట్విట్టర్ వేదికగా స్పందించారు. మనం ఇలాగే నువ్వా..?. నేనా..? కొట్లాడుకుందాం..?. మనం ఇలాగే కొట్లాడుకుంటే ఫలితాలు ఇంకా దారుణంగా ఉంటాయి. రెండు కోతులు కలబడుతుంటే మూడో కోతి ఎత్తుకెళ్లినట్లు మనం మనం తన్నుకుంటుంటే బీజేపీ గెలుచుకుంటూ పోతుందని రామాయణం వీడియోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. మరోవైపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ మొత్తం నలబై స్థానాల్లో ఆధిక్యతను కనబరిచింది. ఆప్ […]Read More

Sticky
Breaking News National Slider Telangana

ఆప్ ను చీపురుతో ఊడ్చేశారు..!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తుంది. ఇప్పటివరకూ అందిన సమాచారం మేరకు మొత్తం డెబ్బై స్థానాల్లో బీజేపీ నలబై స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మరోవైపు ఆప్ ముప్పై స్థానాల్లో ఆధిక్యతను కొనసాగిస్తుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ స్పందిస్తూ “ఢిల్లీ ప్రజలు చీపురుతో ఆప్‌ను ఊడ్చేశారు.. నాలుగు సార్లు అధికారంలోకి వచ్చాక ఆప్ పార్టీ నేతలు పలు కుంభకోణాలకు పాల్పడ్డారు.. జైలు పార్టీలు మాకు వద్దనుకున్నారు.. […]Read More

Sticky
Breaking News National Slider Top News Of Today

ఆధిక్యంలో బీజేపీ..!

ఢిల్లీ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఈరోజు ఉదయం ఎనిమిది గంటల నుండి వెలువడుతున్నాయి. ఎన్నికల ఓట్ల లెక్కింపులో భాగంగా ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను అధికారులు లెక్కించారు. ఉదయం నుండే బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇప్పటివరకూ వెలువడిన ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నలబై రెండు స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తుంది. మరోవైపు అధికార పార్టీ ఆప్ ఇరవై ఎనిమిది స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకూ ఖాతా తెరవలేదు. రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో బీజేపీ ఆప్ […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

ప్రైవేట్ వీడియోల పై హీరో నిఖిల్ స్పందన..!

ప్రైవేట్ వీడియోల వ్యవహారంలో లావణ్య అనే యువతి తన పేరు ప్రస్తావించడాన్ని తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ యువహీరో నిఖిల్ ఖండించారు. ఆయన మాట్లాడుతూ తన గురించి వస్తున్న ఆ వీడియోలు ‘కార్తికేయ 2’ సక్సెస్ మీట్ అనంతరం జరిగిన డిన్నర్ పార్టీలోనివి అని క్లారిటీచ్చారు. తన కుటుంబ సభ్యులతో ఉన్న వీడియోలను తప్పుగా చూపిస్తున్నారు.. నిజానిజాలు పోలీసులకు కూడా తెలుసని నిఖిల్ స్పష్టం చేశారు..మరోవైపు ఈ వ్యవహారంలో పలువురు ప్రముఖుల వీడియోలు సైతం ఉన్నట్లు […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఈసీ కీలక ఆదేశాలు .

తెలంగాణలో స్థానిక ఎన్నికల సమరానికి శంఖారావం పూరించింది ఎన్నికల సంఘం. అందులో భాగంగా ఫిబ్రవరి 15లోగా సంబంధితాధికారులకు ,సిబ్బందికి శిక్షణ పూర్తి చేయాలని ఈసీ ఆదేశించింది. అంతేకాకుండా ఈ నెల 10, 12, 15న పీవో, ఏపీవోలకు శిక్షణ ఇవ్వనున్నది.. ఈ నెల 10వ తేదీలోగా సిబ్బందిని నియమించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ముందుగా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించాలని ఈసీ భావిస్తుంది. ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలను నిర్వహిస్తుంది.Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కొత్త రేషన్ కార్డులపై శుభవార్త..!

జనవరి26న అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రేషన్ కార్డులపై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇకపై కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. అలాగే, ఇప్పటికే ఉన్న వాటిల్లో పేరు, చిరునామా, తదితరాలను సులభంగా అప్డేట్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకుగానూ ‘మీ సేవ’ కేంద్రాల్లో ఆన్లైన్ దరఖాస్తులను అందుబాటులోకి తెచ్చింది. కొత్త రేషన్ కార్డుల జారీకి నిర్దిష్టమైన సమయం లేదని, […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

కాలేజీ క్రష్ నుండి నేషనల్ క్రష్ గా రష్మిక మందన్న.!

ఆమె నేషనల్ క్రష్. ఎంతోమంది యువతకు ఆమె ఆరాధ్య దైవం. సినిమాల్లో కన్పించిన.. బయట ఎక్కడైన ఏదైన కార్యక్రమంలో కన్పించిన యువత ఆనందానికి అవధుల్లేవు. ఇంతకూ ఈ ఉపోద్ఘాతం ఎవరి గురించి అనుకుంటున్నారా..?. నేషనల్ క్రష్ అనగానే మీకు ఠక్కున ఎవరూ గుర్తుకు వస్తారు. ఇంకా ఎవరూ రష్మిక మందన్న. ఆమె గురించే ఇదంతా.. తాజాగా రష్మిక మందన్న ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ తాను చదువుకునే రోజుల్లో కళాశాలలో చాలామందికి తనపై క్రష్ ఉండేదని తెలిపారు. ఆ […]Read More

What do you like about this page?

0 / 400