Month: February 2025

Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ కు హారీష్ బహిరంగ లేఖ..!

సన్న వడ్లకు బోనస్ పేరుతో రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేస్తూ ఉంది.. ఉత్తమ్ మాటలు గొప్పగా ఉన్నాయి చేతలు మాత్రం చేదుగా ఉన్నాయని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.48 గంటలు కాదు 48 రోజులైనా బోనస్ డబ్బులు రాలేదు.. సన్నవడ్లకు 8 లక్షల 64 వేల మెట్రిక్ టన్నులకు 432 కోట్ల రూపాయలు ప్రభుత్వం బకాయి ఉంది.. సన్న వడ్లకు బోనస్ విడుదల చేయాలని ముఖ్యమంత్రి కి బహిరంగ లేఖ వ్రాసి విడుదల చేసిన […]Read More

Breaking News Crime News Slider Telangana Top News Of Today

తల్లితో సహా జీవనం.!.ఆపై కూతుళ్లపై అత్యాచారం..!!

సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన జాటోత్ సునీల్ కుమార్ స్థానిక హైస్కూల్‌‌‌‌‌‌‌‌లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు.. అయితే భార్య చనిపోవడంతో మరో మహిళతో 2018 నుండి సహజీవనం చేస్తున్నాడు.సదరు మహిళకు 19, 15 ఏళ్ల వయసున్న ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వారు కూడా తల్లితో పాటే ఉంటున్నారు. ఈ క్రమంలో తల్లితో సహజీవనం చేస్తూ తండ్రి స్థానంలో ఉన్న ఆ ఉపాధ్యాయుడు తల్లి లేని సమయంలో మైనర్ బాలికలపై అత్యాచారం చేశాడు.తల్లితో చెబితే చంపేస్తానని బెదిరించి, బాలికలపై పదేపదే […]Read More

Breaking News National Slider Top News Of Today

మోదీ నెక్ట్స్ టార్గెట్ చెన్నై.. హైదరాబాద్..?

దేశమంతా మోడీ కనుసన్నల్లో నలుగుతోంది. మెలుగుతోంది. యాభై లక్షల కోట్ల బడ్జెట్‌ ప్రవేశపెట్టి తాను ఎవరికి ఎంత సాయం చేయాలనుకుంటారో అంతా సాయం అందిస్తారు. దాని కోసం ఎవరి అనుమతీ తీసుకోనక్కర్లేదు. ఇదేమిటి అని నిలదీసేవారు కూడా లేరు. అటువంటి సర్వశక్తివంతుడైన ప్రధాని మోడీ పొద్దున్నే లేచి ఢీల్లీలో తన కోట పక్కనే తనను సవాలు చేస్తున్న ఆమ్‌ ఆద్మీ పార్టీని ఎలా ఓడించాలా అని తల పట్టుకుంటారు. 2001 నాటికి ఢిల్లీ రాజకీయాల్లో మోడీ అనామకుడు. […]Read More

Breaking News National Slider Top News Of Today

ఢిల్లీ తీర్పు ఆ సెంట్మెంట్ కు బ్రేక్..?

సహాజంగా రాజకీయ నేతలు ఎవరైన జైలుకెళ్తే సీఎం అవుతారని రాజకీయాల్లో ఇటీవలి కాలంలో ఓ సెటైర్ వైరల్ అవుతూ వస్తోంది. దీనికి ఉదాహరణగా.. జగన్, రేవంత్ రెడ్డి, హేమంత్ సోరెన్,చంద్రబాబు వంటి వారిని చూపిస్తూ వస్తున్నారు. అయితే ఢిల్లీ ఎన్నికలు ఇలాంటి సెంటిమెంట్‌కు చెక్ పట్టారు. అరవింద్ కేజ్రీవాల్ ..తాను అవినీతి చేయలేదని నమ్మితే గెలిపించండి అని ఎంత వేడుకున్నా పట్టించుకోలేదు. చాలా కాలం జైల్లోఉన్న ఆయనను మళ్లీ సీఎం చేయలేదు కదా కనీసం అసెంబ్లీకి కూడా […]Read More

Sticky
Breaking News National Slider Top News Of Today

ఆప్ ఓటమిపై అన్నా హజారే షాకింగ్ కామెంట్స్.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తాజాగా ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే స్పందించారు. ‘నేను ఎప్పుడూ చెప్పేది ఒక్కటే. అభ్యర్థి ప్రవర్తన, ఆలోచనలు బాగుండాలి. జీవితంలో తప్పులు లేకుండా చూసుకోవాలి. ఈ గుణాలు ఓటర్లలో నమ్మకం కలిగేలా చేస్తాయి. నేను ఈ విషయాన్ని కేజ్రీవాల్‌కు చెప్పాను. కానీ, ఆయన దానిని పట్టించుకోలేదు. చివరకు మద్యంపై దృష్టి సారించాడు. డబ్బుపై వ్యామోహంతో ఉన్నాడు. అందుకే నేడు ఓటమి ఎదుర్కొన్నాడు.’ అని అన్నా హజారే విరమ్శించారు.Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

పుష్ప అనేది ఓ ఎమోషన్‌.!

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, జీనియస్‌ దర్శకుడు సుకుమార్‌ కలయికలో అత్యంత ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌తో కలిసి నిర్మించిన ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌ ‘పుష్ప-2’ ది రూల్‌. ఈ చిత్రాన్ని అత్యంత భారీ వ్యయంతో అన్‌ కాంప్రమైజ్‌డ్‌గా నిర్మించారు నిర్మాతలు నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌. డిసెంబరు 5న విడుదలైన ఈ చిత్రం ప్రపంచస్థాయిలో ఎంతటి గొప్ప విజయం సాధించింతో అందరికి తెలిసిందే. ఇండియన్‌ సినిమాలో అత్యధిక వసూళ్లు సాధించిన […]Read More

Sticky
Breaking News National Slider Top News Of Today

ఢిల్లీలో బీజేపీ గెలుపుకి కాంగ్రెస్సే కారణం..!

నిన్న శనివారం విడుదలైన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం ఇరవై రెండు స్థానాలకే పరిమితమైంది. మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, సీనియర్ నాయకులు.. మాజీ మంత్రులైన సత్యేంద్ర జైన్, మనీశ్ సిసోడియా లాంటి ఆప్ అగ్రనేతలందరూ ఓటమి పాలయ్యారు. ముఖ్యమంత్రి అయిన అతిశీ తప్పా ఎవరూ గెలవలేకపోయారు. మరోవైపు దాదాపు రెండున్నర దశాబ్ధాలుగా ఢిల్లీ పీఠానికి దూరమైన బీజేపీ నలబై ఎనిమిది స్థానాలతో అధికారాన్ని దక్కించుకుంది. ఈ […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

టీడీపీ,వైసీపీల మధ్య చిచ్చు పెట్టిన తండేల్ ..!

అదేంటీ ఓ మూవీకోసం టీడీపీ.. వైసీపీ పార్టీలు పోటీ పడటం ఏంటని ఆలోచిస్తున్నారా..?. ఏదో వ్యూస్ కోసమో..? పబ్లిసిటీ కోసమో..? ఇలా టైటిల్ పెట్టాము అని అనుకుంటున్నారా..?. పబ్లిసిటీ కోసమో.. వ్యూస్ కోసమో కాదు అండి .. మేము పెట్టిన టైటిల్ అక్షరాల నిజం. ప్రముఖ తెలుగు దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వంలో బన్నీ వాస్ నిర్మాతగా.. అల్లు అరవింద్ సమర్పణలో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ తండేల్.. యువసామ్రాట్. అక్కినేని వారసుడు అక్కినేని నాగచైతన్య […]Read More

Sticky
Breaking News National Slider Top News Of Today

అవినీతి అంతమంటూ వచ్చి..లిక్కర్ స్కాంతో ఓడారు.!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమిపై సామాజిక కార్యకర్త అన్నా హజారే స్పందించారు. ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తికి మంచి క్యారెక్టర్ ఉండాలని, మంచి ఆలోచనపరులనే ప్రజలు ఎన్నుకుంటారంటూ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పార్టీ ఓటమిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పటినుంచో ఎన్నికల విషయంపై కేజ్రీవాల్ ను హెచ్చరించినా, వాటిని పెడచెవిన పెట్టారని.. దాని ఫలితమే ఇదన్నారు అన్నా హజారే.అన్నా హజారే మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో పోటీ చేయడంపై పలుమార్లు […]Read More

Sticky
Breaking News Editorial National Slider Top News Of Today

తాను గెలవక..ఆప్ ను ఓడించి-ఎడిటోరియల్..!

దిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఆప్ ఇరవై రెండు స్థానాల్లో గెలిచి మ్యాజిక్ ఫిగర్ కు పద్నాలుగు స్థానాలు వెనకబడి నాలుగో సారి అధికారంలోకి రావాలన్న కలలను దూరం చేసుకుంది. మరోవైపు బీజేపీ నలబై ఎనిమిది స్థానాల్లో గెలిచి ఇరవై ఏడు ఏండ్ల తర్వాత సీఎం కుర్చిని దక్కించుకుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత నాలుగు సార్లు వరుసగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ గత మూడు సార్వత్రిక ఎన్నికల్లో జీరో స్థానానికే పరిమితమైంది. ఈసారి ఎన్నికల్లో […]Read More