Month: February 2025

Breaking News Slider Telangana Top News Of Today

నర్సంపేట నియోజకవర్గంలో మూకుమ్మడిగా మెరుపు నిరసనలు..

నర్సంపేట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆయన ఉద్యమం చేసిన, ఆందోళన, నిరసనలు ఏది చేసినా సంచలనమే..నాటి ఉద్యమ కాలం నుంచి నేటి వరకు ఆయన రాజకీయ చతురత, వ్యూహం ఎవరికి అంతు చిక్కదు. ఏక కాలంలో నియోజకవర్గ పరిధిలోని 179 గ్రామాల్లో మెరుపు నిరసనలు చేపట్టారు..వివరాల్లోకి వెళితే.. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తన క్యాడర్ కు ఒక్క పిలుపు తో నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ఉద్యమాల గడ్డ ఉస్మానీయాలో ఉద్యమ కారులతో ఉద్యమ నేత ఎర్రోళ్ల..!

తెలంగాణ మలిదశ ఉద్యమ నాయకుడు.. తెలంగాణ రాష్ట్ర తొలి ఎస్సీ ఎస్టీ కమీషన్ & మెడికల్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ .. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్ ఈరోజు మంగళవారం ఉద్యమాల గడ్డ ఉస్మానీయాలో ఉద్యమ కారులతో కాసేపు గడిపారు. ఈసందర్భంగా ఎర్రోళ్ల శ్రీనివాస్ నాటి ఉద్యమ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉద్యమ నాయకులు. ఉస్మానీయ విద్యార్థి నాయకులతో గడిపారు. ఈక్రమంలో ఉద్యమ పాఠాలు, జీవిత పాఠాలు, రాజకీయ పాఠాలు.. కలగలిపి నేర్పిన […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ అందుకే దూరం..!

తెలంగాణలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పోటి చేయడంలేదన్న సంగతి మనకు తెల్సిందే. ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ తరపున అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీఆర్ఎస్ పోటి చేయకపోవడంపై బీజేపీ నేతలు మాట్లాడుతూ ” కాంగ్రెస్ కు సపోర్టుగా ఉండటం కోసమే చేయడం లేదని ఆరోపిస్తున్నారు. మరోవైపు బీజేపీకి మద్ధతుగా బీఆర్ఎస్ అభ్యర్థులను నిలబెట్టడం లేదని ఆరోపిస్తుంది కాంగ్రెస్. తాజాగా బీఆర్ఎస్ కు చెందిన సీనియర్ నాయకులు.. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రైతులతో హారీష్ రావు సెల్ఫీ…!

తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం సలేంద్రి గ్రామంలో రంగనాయక సాగర్ కాలువను పరిశీలించారు మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు. కాలువలో ప్రవహిస్తున్న గోదావరి జలాలను చూస్తూ కాలువ పక్కన రైతులతో మాజీ మంత్రి హారీష్ రావు సెల్ఫీ దిగారు. అనంతరం స్థానిక రైతులతో ముచ్చటించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మెట్టుపల్లి గ్రామంలోని పొద్దుతిరుగుడు (సన్‌ఫ్లవర్) తోటలను సందర్శించి, అక్కడి రైతులతో మాట్లాడాను. రైతులు మార్కెటింగ్ సమస్యలను, పంటకు సరైన ధర […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

హెల్త్ సైరాన్ మ్రోగించిన తెలంగాణ సర్కారు..!

తెలంగాణ రాష్ట్రంలో హెల్త్ సైరాన్ ను మ్రోగించింది ప్రభుత్వం. దేశ వ్యాప్తంగా బర్డ్ ఫ్లూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు కోళ్ల వ్యాపారులకు పశు సంవర్ధక శాఖ కీలక సూచనలు చేసింది. గ్రామ స్థాయి ఆశా వర్కర్ నుండి జిల్లా స్థాయి వైద్యాధికారి వరకూ అందరూ ప్రజలకు ఈ వ్యాధి పట్ల అవగాహన కల్పించాలని సూచించింది. ఎక్కువ మొత్తంలో కోళ్ళు చనిపోతే సంబంధితాధికారులకు సమాచారం చేరవేయాల్సిందిగా […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

కేసీఆర్ జన్మదిన సందర్భంగా వృక్షార్చన..!

తన మేధో పుత్రిక ‘హరితహారం’ ద్వారా తెలంగాణ భూతల్లికి ఆకుపచ్చని చీర చుట్టారు తొలి ముఖ్యమంత్రి, రైతుబంధు మాన్యశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు.ఆయన జన్మ దిన శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నెల 17న ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. హరిత తెలంగాణ స్వాప్నికుడు కేసీఆర్ గారి సంకల్పానికి మద్దతుగా చంద్రునికో నూలు పోగు లాగా వృక్షార్చన కార్యక్రమాన్ని తీసుకున్నారు మాజీ ఎం.పీ జోగినపల్లి సంతోష్ కుమార్. […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

గుంటూరు మిర్చి యార్డులో రైతుల ధర్నా..!

ఏపీలోని గుంటూరు మిర్చి యార్డులో రైతులు ఆందోళనకు దిగారు. మిర్చికి సరైన మద్దతు ధర లేకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ధర్నా చేస్తున్నారు. గత ప్రభుత్వంలో క్వింటా మిర్చికి ₹22,000 వరకు ధర దొరికేది. కానీ ప్రస్తుత ప్రభుత్వం లో కేవలం ₹13,000 మాత్రమే లభిస్తోంది. రైతులు ఎకరం ఖర్చు పెరిగిపోతున్నా, లాభాలు లేకుండా పోతున్నాయనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే మద్దతు ధర పెంచాలని, కూలీల ఖర్చు, ఎరువులు, రవాణా ఖర్చులను దృష్టిలో పెట్టుకుని రైతులను […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

మరో వివాదంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి..!

బీఆర్ఎస్ నుండి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన పఠాన్ చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో అసలు సిసలైన కాంగ్రెస్ నేతలు.. కార్యకర్తలను తొక్కేస్తున్నారు అని విమర్శలు ఉన్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మరోకసారి వివాదంలో చిక్కుకున్నారు. కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అనుచరుడు యాదగిరి నామినేషన్ దాఖలు చేశారు.ఈ నామినేషన్ కార్యక్రమంలో సాక్షాత్తు ఎమ్మెల్యే సోదరుడు మధుసూదన్ రెడ్డి పాల్గోనడం […]Read More

Bhakti Breaking News Slider Top News Of Today

మహాశివ రాత్రి ఏర్పాట్లపై మంత్రి సురేఖ సమీక్ష.!

తెలంగాణ రాష్ట్రంలోని శివాలయాల్లో మహాశివరాత్రి ఏర్పాట్లపై దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, ఈవోలతో మంత్రి కొండా సురేఖ సమీక్షా సమావేశo నిర్వహించారు. ఈనెలలో జరగనున్న మహాశివ రాత్రి పర్వదిన పండుగ సందర్భంగా ఎదురయ్యే భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే వేములవాడ, కాళేశ్వరం, భద్రకాళి తదితర దేవస్థానాల్లో అవసరమైన ఏర్పాట్లపై ఆరా తీశారు.. గత ఏడాది అనుభవాల ఆధారంగా ఈ ఏడాది చర్యలు చేపట్టాలని మంత్రి కొండా సురేఖ సంబంధితాధికారులకు సూచించారు.Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

కూటమి పాలనలో సెలబ్రేటీలకు ఓ న్యాయం- సామాన్యులకు ఓ న్యాయం..!

ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనలో సెలబ్రేటీలకు ఓ న్యాయం.. సామాన్యులకు ఓ న్యాయం జరుగుతుంది. గతంలో ప్రముఖ బాలీవుడ్ నటి కాదంబరి జైత్వానీ విషయంలో చాలా వేగవంతంగా స్పందించింది కూటమి ప్రభుత్వం. ఏకంగా ముగ్గురు ఐపీఎస్ అధికారులను విధులనుండే సస్పెండ్ చేసింది. ఆ తర్వాత ఆ అధికారులు న్యాయస్థానాలను ఆశ్రయించి ఉపశమనం పొందారు అది వేరే విషయం అనుకోండీ. కానీ తాజాగా ఏపీ పాలిటిక్స్ ను హీటేక్కిస్తున్న అంశం తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ జనసేన ఇంఛార్జ్ కిరణ్ […]Read More