బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వాఖ్యలు చేసారు..వరంగల్ వచ్చే ధైర్యం లేక రాహుల్ గాంధీ పారిపోయారని అన్నారు.హామీలపై ప్రజలు నిలదీస్తారనే రాహుల్ గాంధీ వరంగల్ పర్యటనను రద్దు చేసుకున్నారు. అదే వరంగల్ లో రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ అమలే కాలేదన్నారు..వరంగల్ డిక్లరేషన్ పై రైతులు ప్రశ్నిస్తారని రాహుల్ గాంధీ భయపడ్డారు.ఇచ్చిన మాట తప్పితే ప్రజలు ఊరుకోబోరన్నారు.మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు ఎక్కడా తిరగలేని పరిస్థితి ఏర్పడుతుంది.ఇక్కడి కాంగ్రెస్ నాయకులను […]Read More
తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీలో మాజీ మంత్రి,బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే హరీశ్రావు ది లక్కీ హ్యాండ్ గా పోరుంది.పార్టీ ట్రబుల్స్ లో ఉన్నప్పుడు ఎంట్రీ ఇస్తూ పార్టీకి విజయాలనందిస్తాడని,బీఆర్ఎస్ క్యాడర్ అతన్ని ట్రబుల్ షూటర్ అని పిలుస్తుంటారు,అయితే హరీశ్ రావు త్వరలో పాదయాత్ర చేపట్టనున్నారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టుల పనులను పూర్తి చేయాలనే డిమాండ్తో, ఆ ప్రాజెక్టుల నిర్దేశిత ఆయకట్టు ప్రాంతాల్లో ఆయన ఈ యాత్ర చేపడుతున్నారు. రెండేళ్ల క్రితం 2022 […]Read More
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా.. ఉప్పన మూవీతో సంచలనం సృష్టించిన దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా షూటింగ్ శరవే గంగా జరుగుతున్న సంగతి మనకు తెల్సిందే.. ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ స్పోర్ట్స్ డ్రామాకు ‘పెద్ది’ అనే టైటిల్ ఖరారైనట్టు ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కెర్లు కొట్టాయి నిన్న మొన్నటివరకూ. ఇప్పుడు తాజాగా ‘పవర్ క్రికెట్’ అనే వర్కింగ్ టైటిల్తో ఈ సినిమా షూటింగ్ జరుగుతు న్నట్టు తెలుస్తున్నది. కథ […]Read More
పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావుకు కాంగ్రెస్ పార్టీ ప్రమోషన్ ను ఇవ్వనున్నదా…?. అందులో భాగంగా వీహెచ్ ను శాసన మండలి చైర్మన్ గా నియమించాలన్న ప్రతిపాదన కాంగ్రెస్ హైకమాండ్ పరిశీలనలో ఉన్నాదా ..?. అంటే అవుననే వార్తలు గాంధీ భవన్ నుండి విన్పిస్తున్నాయి. రానున్న రెండు నెలల్లో మండలిలో ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీల్లో పార్టీకి విధేయుడు.. బీసీ సామాజిక వర్గ నేత అయిన హనుమంతరావును ఎంపిక చేయాలని పార్టీ అధి […]Read More
‘దేవర’ సినిమాతో గత ఏడాది తన అభిమానులను అలరించారు పాన్ ఇండియా స్టార్ హీరో జూ.ఎన్టీఆర్. పాన్ ఇండియా మూవీగా విడుదలై సంచలనం సృష్టించిన ఆర్ఆర్ఆర్ మూవీ అనంతరం సూపర్ సక్సెస్ అందుకున్న ఘనత ఎన్టీఆర్ కే చెందుతుంది. ఎన్టీఆర్ నుండి మరో సినిమా ఈ ఏడాది రానుంది. ఈ సారి ఆయన బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘వార్ 2′ చిత్రం భారీ ఎత్తున రిలీజ్ కానుంది. బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్తో ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ […]Read More
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర” చిత్రాన్ని పూర్తిచేసి కొత్త సినిమా చిత్రీకరణలో పాల్గొనేందుకు సిద్దమవుతున్నారు. ఇప్పటికే శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నటించేందుకు అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమా అనంతరం అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించనున్నారు. ఇప్పటికే అధికారికంగా ప్రకటించి ఈ సినిమాను సాహు గారపాటి, కొణిదెల సుష్మిత సంయుక్తంగా నిర్మించనున్నారు. శ్రీకాంత్ ఓదెల ప్రస్తుతం ‘ది పారడైజ్ ‘ అనే సినిమా చేస్తున్నారు. ఇందులో నాని కథానాయకుడు. ఈ చిత్రం పూర్తిచేసిన అనంతరం చిరంజీవి సినిమాను […]Read More
తెలంగాణ రాష్ట్రంలోని హోం గార్డులకు చెల్లించాల్సిన సుమారు నలబై ఏడు కోట్ల రూపాయల వేతనాలను రైతు భరోసా కి తరలించారా..?. ఇప్పటికే నిధుల్లేవని సాకులు చెబుతూ రైతు భరోసాపై రోజుకో మాట మారుస్తున్న మంత్రులు..అధికార పార్టీ నేతలు ఇలా ఆలోచిస్తున్నారా..?. అంటే అవుననే టాక్ విన్పిస్తుంది. మాములుగా హోం గార్డులకు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి మొత్తం వేతనాలను ఆర్ధిక శాఖ విడుదల చేస్తుంది. ఇప్పటికే విడుదలైన నిధుల్లో ఫిబ్రవరి నెలకు అందాల్సిన నలబై ఏడు కోట్ల […]Read More
మీకు రైతు భరోసా డబ్బులు పడలేదా..?. అయితే ఇది మీకోసమే..!
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నాటి కేసీఆర్ పాలనలో తీసుకోచ్చిన రైతు బంధు పథకం స్థానంలో పేరు మార్చి తీసుకోచ్చిన కొత్త పథకం రైతు భరోసా . ఈ పథకం కింద ఎకరానికి పదిహేను వేలు ఇస్తామని ఎన్నికల ప్రచారంలో ఉకదంపుడు మాటలు చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అప్పులపాలైంది. అందుకే ఇవ్వడం లేదని.. కేవలం ఆరు వేలు మాత్రమే ఇస్తున్నాము అని చెప్పేశారు. ఆ తర్వాత ఎకరాకు ఆరు వేలు […]Read More
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో spdcl పరిధిలోని విద్యుత్ అధికారులతో వేసవిలో విద్యుత్ సరఫరా ప్రణాళికపై సమీక్షా సమావేశం నిర్వహించారు.గత వేసవిలో వచ్చిన విద్యుత్ డిమాండ్, రానున్న వేసవిలో ఏ మేరకు విద్యుత్తు డిమాండ్ ఉంటుంది.. అందుకు తగిన విధంగా అధికారులు చేసుకున్న ప్రణాళికల వివరాలను డిప్యూటీ సీఎం సమీక్షించారు.క్షేత్రస్థాయిలో అవసరాల మేరకు అధికారులు కోరిన అన్ని వసతులు కల్పించిన నేపథ్యంలో రానున్న వేసవిలో క్షణం కూడా విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని డిప్యూటీ సీఎం అధికారులకు […]Read More
కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజాక్షేత్రంలో పోరాటాలు చేస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. మహిళా దినోత్సవంలోపు హామీల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించాలని చేయాలని అల్టిమేటం జారీ చేశారు.మంగళవారం నాడు తెలంగాణ జాగృతి మహిళా విభాగం కార్యకర్తలతో తన నివాసంలో ఎమ్మెల్సీ కవిత సమావేశమయ్యారు. మహిళలకు ఇచ్చిన హామీల పై ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం విషయంలో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ […]Read More