Month: February 2025

Breaking News Movies Slider Top News Of Today

తండేల్ మరో రికార్డు..!

యువసామ్రాట్ నాగచైతన్య హీరోగా…. నేచూరల్ బ్యూటీ సాయిపల్లవి జంటగా నటించిన మూవీ ‘తండేల్’ . ఇటీవల విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కొల్లగొడుతోంది. చందూ మొండేటి డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఈ నెల 7న విడుదలైంది. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. విడుదలైన 8 రోజుల్లోనే రూ. 95.20 కోట్లు రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. త్వరలో రూ.100 కోట్ల మార్కును అందుకుంటుందని ఆశాభావం వ్యక్తం […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుండి బహిష్కరణ – మాజీ మంత్రి జోస్యం.!

తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీలో ముసలం ముదురుతోంది.. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆ పార్టీ నుంచి బహిష్కరించబోతున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత… మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై దాదాపు 25 మంది ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ గా ఉన్న దీపా దాస్ మున్షీని రేవంత్ రెడ్డి మేనేజ్ చేస్తున్నారనే అధిష్ఠానం ఆమెను మార్చిందని మాజీ మంత్రి […]Read More

Breaking News International Slider Top News Of Today

లండన్ లో “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”

తెలంగాణ తొలి ముఖ్యమంత్రివర్యులు మాన్య శ్రీ. కేసీఆర్ గారి జన్మదిన (17, (ఫిబ్రవరి, 2025) శుభ సందర్భాన్ని పురస్కరించుకుని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మరియు పార్టీ జనరల్ సెక్రటరీ, మాజీ ఎంపీ సంతోష్ కుమార్‌ గారి పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టిన వృక్షార్చనలో అందరూ పాల్గొని “ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి” విజయవంతం చేయాలి. లండన్ లో “గ్రీన్ ఇండియా ఛాలెంజ్ – వృక్షార్చన” పోస్టర్‌ని ఎన్నారై బీ.ఆర్.యస్ […]Read More

Breaking News Business Crime News Slider Top News Of Today

మేఘా కంపెనీకి బిగ్ షాక్..!

ప్రముఖ మేఘా కంపెనీకి బిగ్ షాక్ తగిలింది. ఇందులో భాగంగా మేఘా కంపెనీ పై సైబర్ ఎటాక్ జరిగింది.ఇందులో భాగంగా నకిలీ ఈమెయిల్ ద్వారా 5 కోట్ల 47 లక్షల రూపాయలను సైబర్ నేరగాళ్ళు కొట్టేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ సంస్థ అకౌంట్ మేనేజర్ శ్రీహరి సైబర్ సెక్యూరిటీ బ్యూరోకి ఫిర్యాదు చేశారు.మేఘా కంపెనీకి అవసరమైన ఎక్విప్మెంట్ నెదర్లాండ్స్ కి చెందిన ఓ కంపెనీకి ఆర్డర్స్ ఇచ్చారు.ఆ కంపెనీకి ఆన్లైన్ ద్వారా డబ్బులు చెల్లింపులు […]Read More

Breaking News National Slider Top News Of Today

జయలలిత ఆస్తులు ఎంతో తెలుసా..!

తమిళనాడు దివంగత సీఎం.. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆస్తులు ఎంతో తెలుసా..?. అక్షరాల ఒకటి కాదు రెండు కాదు నాలుగు వేల కోట్లకుపైగా ఉంటాయి. అసలు విషయానికి వస్తే ఆదాయానికి మించిన ఆస్తుల కేసుకు సంబంధించి తమిళనాడు దివంగత సీఎం జయలలితకు చెందిన ఆస్తులు, పత్రాలను ఆ రాష్ట్ర ప్రభుత్వానికి బెంగళూరులోని కోర్టు అధికారులు అప్పగించారు. వీటిలో మొత్తం 10,000 చీరలు, 750 జతల పాదరక్షలు, 27 కిలోల బంగారం, వజ్రాభరణాలు, రత్నాలు, 601 కిలోల వెండి […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డికి సీఎం పదవీ గండం..!

ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి గత పద్నాలుగు నెలలుగా ఇటు ఓట్లేసిన తెలంగాణ ప్రజల మన్నలను.. అటు ఢిల్లీ పార్టీ అధినాయకత్వాన్ని సంతృప్తి పరచలేదా..?. అందుకే సీఎంగా ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ నిరాకరిస్తున్నారా..?. ముఖ్యమంత్రిగా పదవీ కాలం పూర్తవుతుంది. అందుకే మంత్రి వర్గ విస్తరణ వాయిదా. కులాల కుంపటి. ఎమ్మెల్యేల నిరసనల జ్వాల లాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయా..?. అంటే అవుననే అంటున్నారు పొలిటీకల్ క్రిటిక్స్ . ప్రస్తుతం […]Read More

Breaking News National Slider Top News Of Today

ప్రధాని మోదీ బీసీ కాదా..?

సీఎం రేవంత్ రెడ్డి ప్రధానమమ్త్రి నరేందర్ మోదీ అసలైన బీసీ కులానికి చెందినవాడు కాదని ఆరోపించారు. గాంధీభవన్ లో జరిగిన యూత్ కమిటీ ప్రమాణ స్వీకారమహోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మా పార్టీ నాయకులు రాహుల్ గాంధీ.. ప్రధాని మోడీ మెడలు వంచుతారనే కుల గణనపై బీజేపీ కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు. “అసలు ప్రధాని నరేంద్ర మోడీ బీసీ కానేకాదు.. ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ ఆయన పుట్టుకతోనే ఉన్నత కులం. 2001లో ముఖ్యమంత్రి అయ్యాక […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ఎమ్మెల్సీ కవితకు వింత జబ్బు..!

బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ.. ఆ పార్టీ సీనియర్ మహిళా నాయకురాలు.. జాగృతి అధ్యక్షురాలు అయిన కల్వకుంట్ల కవితపై మాజీ డిప్యూటీ సీఎం.. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహారి సంచలన వ్యాఖ్యలు చేశారు . స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కార్యాలయంలో మీడియాతో కడియం శ్రీహారి మాట్లాడుతూ ” మాజీ మంత్రి కేటీఆర్. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఓ వింత జబ్బు ఉంది.. మీడియాలో కన్పించకపోతే వాళ్లకు బీపీ పెరుగుతుంది. అందుకే తమ ప్రభుత్వంపై ఎలాంటి […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డి ఆటలో అరటిపండు తీన్మార్ మల్లన్న!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాంధీ భవన్ లో జరిగిన యూత్ కాంగ్రెస్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గోన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నేనే అఖరీ రెడ్డి ముఖ్యమంత్రి కావోచ్చు.. రాహుల్ గాంధీ ఇచ్చిన ఆదేశాల మేరకు ఏ మాత్రం వెనకంజ వేయకుండా రాష్ట్రంలో కులగణన ప్రక్రియ పూర్తి చేశాము.. రాబోయే రోజుల్లో బీసీలకు అన్ని రంగాలతో పాటు రాజకీయాల్లో సైతం అవకాశాలు పెరగనున్నాయి. బీసీలకు న్యాయం చేయాలనే ఉద్ధేశ్యంతోనే […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

కులగణన తప్పుల తడక..!

తప్పులతడక సర్వేను బుట్టదాఖలు చేసి కులగణనలో ప్రజలందరిని భాగస్వాములను చేసి తాజాగా, శాస్త్రీయంగా రీసర్వే చేపట్టాలని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ప్రభుత్వం ఇటీవల జరిపించిన సర్వే,నిండు శాసనసభ సాక్షిగా వెల్లడించిన నివేదిక చిత్తు కాగితంతో సమానమన్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో శుక్రవారం మధ్యాహ్నం ఎంపీ రవిచంద్ర విలేకరుల సమావేశంలో మాట్లాడారు.ప్రభుత్వం ఆషామాషీగా, తూతూమంత్రంగా సర్వే జరిపించిందని, చిత్తశుద్ధి లోపించిందన్న నిర్ణయానికి వచ్చిన బీసీలతో పాటు అన్ని వర్గాల ప్రజలు దానిని […]Read More