Month: February 2025

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఉంటది..!

ఎంతో మందికి వైద్య సేవలు అందిస్తున్న బసవ రామ తారకం ఆస్పత్రి, ఎన్టీఆర్ ట్రస్ట్ తెలుగు జాతి ఉన్నంత వరకు ఉంటాయి అని ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఇంకా నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే.. ప్రముఖ సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ బసవతారకం ఆస్పత్రిని, నా సతీమణి భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్ట్‌ని నిర్వహిస్తున్నారు.. వారి తల్లిదండ్రుల పేరుతో వీరిద్దరూ ప్రజలకు సేవ చేస్తున్నారు.. జనసేన […]Read More

Breaking News International Slider Top News Of Today

న్యూజిలాండ్, ఆక్లాండ్‌లో ఘనంగా కేసీఆర్ బర్త్ డే వేడుకలు…!

తెలంగాణ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి మరియు భారత్ రాష్ట్రీయ సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 71వ జన్మదినోత్సవం ఫిబ్రవరి 16, 2025న జరుపుకోబడుతోంది.న్యూజిలాండ్, ఆక్లాండ్‌లో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) జన్మదిన వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. ఈ కార్యక్రమం న్యూజిలాండ్ బీఆర్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో, ఉపాధ్యక్షులు రామా రావు, కిరణ్ పొకల, ప్రధాన కార్యదర్శి అరుణ్ ప్రకాశ్, మరియు న్యూజిలాండ్ తెలంగాణ సెంట్రల్ అసోసియేషన్ అధ్యక్షుడు మరియు బీఆర్ఎస్ న్యూజిలాండ్ సీనియర్ నాయకుడు కళ్యాణ్ […]Read More

Breaking News International Slider Top News Of Today

లండన్ : వృక్షార్చనలో FDC మాజీ చైర్మన్ అనిల్ కుర్మాచలం ..!

తెలంగాణ తొలి ముఖ్యమంత్రివర్యులు కేసీఆర్ జన్మదిన (17, (ఫిబ్రవరి, 2025) శుభసందర్భాన్ని పురస్కరించుకుని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు పార్టీ జనరల్ సెక్రటరీ, మాజీ ఎంపీ సంతోష్ కుమార్‌ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టిన వృక్షార్చనలో కుటుంబసమేతంగా పాల్గొని లండన్ లో మొక్కని నాటిన ఎఫ్దీసి మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలం. తెలంగాణ ప్రదాత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి శ్రీ. కెసిఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి భగవంతుని ఆశీస్సులతో […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రేపు ఘనంగా కేసీఆర్ బర్త్ డే వేడుకలు..!

తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్నట్లు మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిర్వహించేందుకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆదివారం వేడుకల వేదిక తెలంగాణ భవన్ లో జరుగుతున్న ఏర్పాట్లను మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

మరోసారి మానవత్వం చాటుకున్న మాజీ మంత్రి హరీష్ రావు

ఆధార్ కార్డు లేదని చికిత్సకు నిరాకరించిన ఆడబిడ్డకు అండగా నిలిచిన తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. బీఆర్ఎస్ సీనియర్ నాయలులు ఎమ్మెల్యే తన్నీరు హారీశ్ రావు.అసలు విషయానికి వస్తే మహబూబ్ నగర్ జిల్లా మారేడుపల్లికి చెందిన ప్రమీల భర్త సురేష్ ఆరు నెలల క్రితం అనారోగ్యంతో మరణించగా, భర్త మృతి చెందిన నెల రోజులకే కొడుకు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. తన ఆరేళ్ల కూతురితో హైదరాబాద్ వచ్చిన ప్రమీలకు అనారోగ్యంతో కదలలేని స్థితికి రావడంతో ఉస్మానియా ఆసుపత్రికి […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్  పోస్టుకి ఆ4గురు మంత్రులు ఎసరు.!

ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన మీడియా చిట్ చాట్ లో మాట్లాడుతూ నాపక్కనున్నవాళ్లే నా పని నన్ను చేసుకోనీవ్వడం లేదు. ఎంతసేపు వాళ్లకు నాకుర్చీపైనే ఆశ. నేను ఎవర్ని పట్టించుకోను. రాహుల్ గాంధీ అప్పజెప్పిన బాధ్యతను ఎంత కష్టమైన నెరవేరుస్తాను . కులగణన అనేది రాహుల్ గాంధీ డ్రీమ్ ప్రాజెక్టు. ఎవరెన్ని కుట్రలు చేసిన. కుతంత్రాలు పన్నిన దాన్ని వందకు వందశాతం పూర్తి చేస్తాను. బీసీలకు న్యాయం చేస్తానని అన్నారు. అయితే మరి సీఎం […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

మోదీ అనుమతి తీసుకోని రేవంత్ రెడ్డి …!

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఎవర్ని అడిగి బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు.. బీజేపీ మద్ధతు తీసుకోని బీసీ కులగణన చేశారా అని కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన మంత్రి నరేందర్ మోదీ కులం గురించి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందిస్తూ మోదీ పుట్టుకతోనే బీసీ. రాహుల్ గాంధీది ఏ కులం .. […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

కేసీఆర్ వ్యూహాం..హారీష్ రావు అమలు..దిగోచ్చిన కాంగ్రెస్.

తెలంగాణ తొలి సీఎం ..బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవల నిర్వహించిన సంగారెడ్డి జిల్లా పార్టీ నేతలతో సమావేశంలో మాట్లాడుతూ గతంలో మన ప్రభుత్వం మంజూరు చేసిన సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్టు లను  కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ  పనులు ఆపేసింది. ప్రాజెక్టులపై నిర్లక్ష్యం వహిస్తూ  రైతులను ఎందుకు గోస పెడుతున్నది? ప్రాజెక్టుల కోసం రెండు నియోజకవర్గాల ప్రజలను సమీకరించి మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు నేతృత్వంలో జిల్లాలో  పెద్ద ఎత్తున దండయాత్ర చేయాలి.. ప్రత్యక్ష ప్రజాపోరాటాలు […]Read More

Breaking News Editorial Slider Telangana Top News Of Today

పొన్నం,మధు యాష్కీకి క్రెడిటీవ్వాలి ..కానీ ఈ దేవెందర్ గౌడ్ కి ఎందుకు-ఎడిటోరియల్ కాలమ్..!

ఎవరూ అవునన్నా.. కాదన్నా తెలంగాణ ఉద్యమంలో అప్పటి రాష్ట్ర కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తరపున పాల్గోన్నవారిలో అగ్రగణ్యులు అప్పటి ఎంపీలు పొన్నం ప్రభాకర్ గౌడ్, మధుయాష్కీ. అప్పుడు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న దివంగత మాజీ సీఎం.. తెలంగాణ భద్ధవ్యతిరేకిగా ముద్రపడిన వైఎస్ రాజశేఖర్ రెడ్డిని సైతం ఎదిరించి మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు మద్ధతుగా నిలిచారు. అయితే వీళ్లకు క్రెడిట్ ఇవ్వకుండా ప్రస్తుత ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి టీడీపీకి చెందిన సీనియర్ […]Read More

Breaking News Slider Sports Top News Of Today

రోహిత్ శర్మకు బిగ్ షాక్..!

టీమిండియా కెప్టెన్ .. డేరింగ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మను ఇక నుండి టెస్టులకు బీసీసీఐ పరిగణనలోకి తీసుకోకపోవచ్చని పీటీఐ వర్గాలు తెలిపాయి. త్వరలో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ప్రారంభమయ్యే కొత్త వరల్డ్ టెస్ట్ క్రికెట్ లో భారత్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రానే కెప్టెన్ గా ఎంపిక చేసేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. జూన్-జులైలో ఇంగ్లండ్ జట్టుతో జరగబోతే టెస్టు సిరీస్ కు ఆయనే సారథ్యం వహిస్తారని తెలుస్తోంది. బుమ్రా స్కాన్ రిపోర్టుల్లో […]Read More