Month: January 2025

Sticky
Breaking News Hyderabad Slider Top News Of Today

బీఆర్ఎస్ ఎమ్మెల్యే హౌజ్ అరెస్ట్..!

సామాన్య ప్రజల సొంతింటి కలను నిజం చేయడం కోసం ఏర్పడ్డ హౌసింగ్ బోర్డు ఫక్తు రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థగా మారి మోసపూరితంగా భూములును అమ్మడం పట్ల ఏమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ మండలి (TSHB) మోసపూరిత వైఖరిని ఎండగడుతూ రోడ్డులో పోతున్న ప్లాట్ల వేలం ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ వేలం పాట ను అడ్డుకుంటామని ప్రకటించిన కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తో పాటు […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

ఖమ్మంలో మంత్రి తుమ్మల పర్యటన..!

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఖమ్మం అర్భన్ మండలంలోని బల్లేపల్లి- బాలపేట గ్రామాల మధ్య రోడ్ల నిర్మాణ పనులను మంత్రి తుమ్మల శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ ఖమ్మం జిల్లా ప్రజల రుణం తీర్చుకునే అవకాశం మళ్లీ ఒకసారి వచ్చింది. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఒకేసారి ఇరవై రెండు వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేశాము. ప్రతి […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

శ్రీనగర్ కాలనీ లోని తన కార్యాలయానికి దిల్ రాజును తీసుకెళ్లిన ఐటీ అధికారులు..!

గత నాలుగు రోజులుగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు, అతని సోదరుడు శిరిష్, తనయ హన్సిత రెడ్డి ఇండ్లపై ఐటీ దాడులు జరుగుతున్న సంగతి తెల్సిందే. ఈరోజు ఉదయం ఐటీ దాడులు ముగిసాయి. దీనికి సంబంధించిన లీగల్ ఫార్మాలిటీస్ ను అధికారులు పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలో నిర్మాత దిల్ రాజును అధికారులు శ్రీనగర్ కాలనీలోని దిల్ రాజు ప్రోడక్షన్స్ కార్యాలయానికి తరలించారు. ఐటీ సోదాల్లో దిల్ రాజు ,ఆయన కుటుంబ సభ్యుల ఇండ్లల్లో పలు కీలక […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పై టమాటాలతో దాడి.!

బీఆర్ఎస్ పార్టీకి చెందిన హుజుర్ బాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డిపై అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్రేణులు టమాటాలతో దాడికి దిగిన సంఘటన చోటు చేస్కుంది. నియోజకవర్గంలోని కమలాపూర్ గ్రామంలో జరుగుతున్న ప్రజాపాలన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పాల్గోన్నారు. ఈ సందర్భంగా గత ఏడాదిగా ప్రజలకిచ్చిన హామీలు ఏమయ్యాయి..?. గతంలో ఆరు గ్యారంటీలతో పేరుతో దరఖాస్తులు తీస్సుకున్నారు. అవి ఏమయ్యాయి..?. అని అక్కడకోచ్చిన అధికారులను ఎమ్మెల్యే.. బీఆర్ఎస్ శ్రేణులు ప్రశ్నించారు. దీంతో కోపద్రిక్తులైన […]Read More

Sticky
Breaking News Editorial Slider Top News Of Today

కాంగ్రెస్ పార్టీ లో కారు చిచ్చు…?

తెలంగాణ అధికార పార్టీ అయిన కాంగ్రెస్ లో కారు చిచ్చు రాజుకుందా..? ఏడాదిలోనే కాంగ్రెస్ క్యాడర్ లో ముసలం మొదలైందా..? జంపింగ్ జపాంగ్ తో కాంగ్రెస్ పార్టీకి తలనొప్పులు మొదలయ్యాయా..? అంటే అవుననే సమాదానం గట్టిగా వినిపిస్తుంది.బీఆర్ఎస్ నుండి కాంగ్రేస్ లో చేరిన పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నియోజకవర్గంలో జరిగిన సంఘటనలు దీనికి బలాన్ని చేకూరుస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత బీఆర్ఎస్ నుండి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు.బీఆర్ఎస్ […]Read More

Sticky
Breaking News Crime News Slider Top News Of Today

ఆస్తి కోసం స్నేహితుడి భార్యని కిడ్నాప్ చేసిన కాంగ్రెస్ నేత

తెలంగాణ రాష్ట్రంలోని షాద్ నగర్ నియోజకవర్గం కొత్తూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మహేందర్, తిమ్మాపూర్‌కు చెందిన ఎడ్ల శ్రీకాంత్ ఇద్దరు స్నేహితులు.ఇద్దరు కలిసి గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు.. అయితే గత సంవత్సరం శ్రీకాంత్ అనారోగ్యంతో మృతి చెందాడు. శ్రీకాంత్ భార్య రాధికకు తన తల్లిదండ్రులు ఒక ఎకరం భూమి ఇచ్చారు.. ఈ భూమి మీద కాంగ్రెస్ నేత మహేందర్ కన్నుపడింది.రాధికకు తరచూ ఫోన్ చేసి శ్రీకాంత్ రియల్ ఎస్టేట్లో పెట్టిన పెట్టుబడుల వివరాలు చెబుతానని […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

మంత్రి లోకేశ్ బర్త్ డే వేడుకలు- మంత్రి శ్రీనివాస్ రికార్డ్…!

ఏపీ అధికార పార్టీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలను పండుగ మాదిరి జరిపారు టీడీపీ నేతలు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ వేడుకలను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నేతలు అత్యంత ఘనంగా నిర్వహించారు. గతంలో ఎన్నడు లేని విధంగా సేవా కార్యక్రమాలను భారీగా జరిపారు. విజయనగరం జిల్లాలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈ వేడుకలను స్వయంగా పర్యవేక్షిస్తూ, పాల్గొన్నారు. ముఖ్యంగా భారీ ఎత్తున రక్తదాన శిభిరాలను నిర్వహించారు. తన […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

డైవర్స్ బాటలో డాషింగ్ ఓపెనర్..

భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.క్రికెట్ లో తను ఒక సంచలనం.సెహ్వాగ్ క్రీజ్ లో ఉన్నాడంటే ప్రత్యర్థులకు చుక్కలే..అతని బ్యాటింగ్ కి ఇప్పటికి సెఫరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.అయితే తన ఫ్యామిలి లైఫ్ లో వీరూ ఇబ్బందులుపడుతున్నట్టు తెలుస్తుంది..తన భార్యతో వీరూ విడాకులు తీసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆర్తి అహ్లావత్‌తో 20 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలికేందుకు సెహ్వాగ్ సిద్దమైనట్లు ఓ జాతీయ ఛానెల్ పేర్కొంది.ఈ ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్ ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో పాటు […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

మరో తెలుగు హీరోయిన్ విడాకులు..!

టాలీవుడ్ అయిన బాలీవుడ్ అయిన ఇండస్ట్రీ ఏదైన సోషల్ మీడియాలో భాగస్వామి ఫొటోలను డిలీట్ చేయడం సెలబ్రిటీల విడాకులకు సాంకేతంగా నెటిజన్లు భావిస్తున్నారు. తాజాగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన వర్ధమాన నటి.. ప్రముఖ హీరోయిన్ ‘కలర్స్’ స్వాతి ఆ విధంగానే వార్తల్లో నిలిచారు. ఆమె తన భర్త వికాస్ వాసుతో దిగిన ఫొటోలను సోషల్ మీడియా ఖాతాల నుంచి తొలగించారు. దీంతో భర్తతో స్వాతి విడాకులు తీసుకోనున్నారని ప్రచారం జరుగుతోంది. గతంలో ఆమె నటించిన ‘మంత్ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

మంత్రి ఉత్తమ్ కాన్వాయ్ కు ప్రమాదం..!

తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. ఉమ్మడి నల్గోండ జిల్లాలో పర్యటిస్తున్న ఆయన కాన్వాయ్ హుజూర్ నగర్ నుంచి జాన్ పడ్ ఉర్సు ఉత్సవాలకు వెళ్తున్నారు.. ఈ క్రమంలో మంత్రి ఉత్తమ్ ఉన్న కారు డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశారు. దీంతో వెనకాలే వస్తున్న 8 కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఘటనతో కార్ల బానెట్లు దెబ్బతిన్నాయి. ప్రమాదం నుంచి మంత్రి ఉత్తమ్ సురక్షితంగా బయటపడటంతో అందరూ […]Read More