Month: January 2025

Sticky
Breaking News Slider Sports Top News Of Today

రోహిత్‌ కోసం యువ క్రికెటర్ త్యాగం..?

సహాజంగా క్రికెట్ లో అంతకుముందు మ్యాచ్‌లో సెంచరీ సాధించిన క్రికెటర్‌కు తప్పకుండా అవకాశం దక్కుతుంది. కానీ, సీనియర్‌ కోసం తన ప్లేస్‌ను త్యాగం చేయాల్సిన పరిస్థితి దేశవాళీ క్రికెటర్ 17 ఏళ్ల ఆయుష్ మాత్రేకు మాత్రమే వచ్చింది. అదీనూ.. టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్‌ శర్మ కోసమైతే అదెంతో ప్రత్యేకంగా నిలవడం ఖాయం. రంజీ ట్రోఫీలో భాగంగా జమ్మూకశ్మీర్‌తో మ్యాచ్‌లో రోహిత్ శర్మ బరిలోకి దిగాడు.. అతడితోపాటు భారత యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ కూడా ఆడాడు. వీరిద్దరూ […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

గౌతం గంభీర్ ఓ శాడిస్ట్..!

ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో సెంచరీ చేస్తే. తర్వాతి సీజన్‌లో కారణం లేకుండా గౌతం గంభీర్, నన్ను తిట్టడం మొదలెట్టాడు. ఎందుకు టార్గెట్ చేస్తున్నాడో నాకు అర్థం అయ్యేది కాదు. 2010లో నేను, కేకేఆర్ టీమ్‌లోకి వచ్చాను. నాకు, గంభీర్‌కి మంచి స్నేహం ఉండేది. అయితే నేను, టీమిండియాలోకి వచ్చిన తర్వాత అతనికి నేనంటే పడేది కాదు. కావాలని నన్ను టార్గెట్ చేస్తూ బూతులు తిట్టేవాడు. కాన్ఫిడెన్స్ దెబ్బతినేలా అరచేవాడు. మీడియా కూడా నా గురించి అటెన్షన్ ఇవ్వడం మొదలెట్టింది.దాంతో […]Read More

Sticky
Breaking News Hyderabad Slider Top News Of Today

ఉస్మానియా ఆసుప‌త్రి నిర్మాణానికి ఈ నెల 31న శంకుస్థాపన..!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించబోయే ఉస్మానియా ఆసుప‌త్రి నిర్మాణం రానున్న వందేళ్ల అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు పూర్తి ఆధునిక‌ వ‌స‌తుల‌తో ఉండాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఆసుప‌త్రి కొత్త భవనాల నిర్మాణానికి సంబంధించి ఏ విష‌యంలోనూ రాజీప‌డొద్ద‌ని అధికారుల‌కు సూచించారు. గోషామహల్‌లో ఉస్మానియా ఆసుప‌త్రి నిర్మాణానికి ఈ నెల 31న ముఖ్య‌మంత్రి గారు శంకుస్థాప‌న చేయ‌నున్నారు. ఉస్మానియా ఆసుప‌త్రి భ‌వ‌న నిర్మాణాల‌తో పాటు బోధ‌న సిబ్బంది, విద్యార్థి, విద్యార్థినుల‌కు వేర్వురుగా నిర్మించే హాస్ట‌ల్ భ‌వ‌నాల విష‌యంలోనూ పూర్తి […]Read More

Sticky
Breaking News Slider Top News Of Today

మందకృష్ణ మాదిగకు పద్మ శ్రీ అవార్డు..!

శనివారం కేంద్ర ప్రభుత్వం మొత్తం 136 పద్మ అవార్డులను ప్రకటించిన సంగతి తెల్సిందే. ఇందులో 2025 ఏడాదికి గానూ మొత్తం 139మందిని ఈ అవార్డులకు ఎంపిక చేసింది. ఏడుగురికి పద్మ విభూషణ్, పంతొమ్మిది మందికి పద్మభూషణ్,113మందికి పద్మ శ్రీ అవార్డులను ఇచ్చింది. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు .. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కోట్లాడుతున్న మందకృష్ణ మాదిగకు పద్మ శ్రీ పురస్కారం లభించింది. ప్రజా వ్యవహారాలకు సంబంధించి మందకృష్ణ చేసిన కృషికి గానూ ఆయనను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ […]Read More

Sticky
Andhra Pradesh Editorial Slider Top News Of Today

పవన్ కు ఢిల్లీ పిలుపు- బీజేపీ మార్క్ గేమ్..!!

ఏపీరాజకీయాల్లో కొత్త గేమ్ మొదలైంది. ఢిల్లీ కేంద్రంగా వేగంగా సమీకరణాలు మారుతున్నాయి. వైసీపీ లో నెంబర్ టూ గా ఉన్న విజయ సాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పారు.ఈ నిర్ణయం వెనుక ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకున్నాయి. సాయిరెడ్డి రాజీనామాతో బీజేపీ ఆపరేషన్ ఏపీ మొదలు పెట్టింది. కూటమిలో ఉంటూనే బలం పెంచుకోవటం కోసం మెగా వ్యూహం అమలు చేస్తోంది. అందులో భాగంగా పవన్ కు ఢిల్లీ పిలుపు వచ్చినట్లు సమాచారం. కీలక ప్రతిపాదనకు సిద్దమైంది. […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

సోషల్ మీడియాను ఊపేస్తున్న రాజమౌళి..!

పాన్ ఇండియా స్టార్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఓ పోస్టుతో మొత్తం సోషల్ మీడియానే షేక్ చేస్తుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు తో జక్కన్న ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్న సంగతి తెల్సిందే. ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైందనే సందేశాన్ని ఇస్తూ దర్శకుడు రాజమౌళి ఓ వీడియోను పోస్టు చేశారు. ఆ వీడియోలో హీరో మహేష్ బాబు కు సంబంధించిన పాస్ పోర్టును లాగేసుకున్నట్లుగా […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

టీడీపీ-జనసేన కూటమికి బీజేపీ షాక్..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చాలా వేగంగా మారుతూ ఉన్నాయి. అధికార కూటమి ప్రభుత్వంలో ఒక పార్టీ అయిన బీజేపీ ఎదిగే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ప్రధానప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలో ఉన్న మరో ఇద్దరు రాజ్యసభ సభ్యులు రాజీనామాలు కూడా చేసే అవకాశం ఉంది.ఇక్కడ బీజేపీ ఎదగడానికి జనసేన అధినేత.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తన అన్నయ్య చిరంజీవిలే ప్రధాన అస్త్రంగా కమలం ఉపయోగించుకునే అవకాశం ఉంది..ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడి విషయంలోనూ బీజేపీ కొత్త […]Read More