హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి ని ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన ఎమ్మెల్యేలు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సన్మానం చేశారు. విదేశీ పర్యటనలు ముగించుకొని భారీగా పెట్టుబడులతో హైదరాబాద్ విచ్చేసిన శుభ సందర్భంగా ఎమ్మెల్యేలు సీఎం ను కలిశారు. సీఎంను కలిసిన ఎమ్మెల్యేలలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తో పాటు స్టేషన్ ఘనపూర్, పరకాల, డోర్నకల్, వర్ధన్నపేట, […]Read More
డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో మార్క్ ఫెడ్ అధికారులు, HACA అధికారులతో వ్యవసాయశాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మార్క్ ఫెడ్ ఎండీ శ్రీనివాస రెడ్డిగారు ప్రస్తుతం రాష్ట్రంలో 83075 మెట్రిక్ టన్నుల సోయాబీన్ ను 42 కేంద్రాల ద్వారా 48133 మంది రైతుల నుండి సేకరించడం జరిగిందని, 990 మెట్రిక్ టన్నలు పెసళ్లను 14 కేంద్రాల ద్వారా 1607 మంది రైతుల నుండి సేకరించడం జరిగిందని తెలిపారు. అలాగే […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నిర్వహించిన మీడియా సమావేశంపై మాజీ మంత్రి.. బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ “ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ ఎలా ఉందంటే.. పెట్టుబడుల కట్టు కథను నమ్మించేందుకు శత విధాలా ప్రయత్నించి అట్టర్ ఫ్లాప్ అయినట్లు ఉంది.మీ ప్రెస్ రిలీజులు, మీ మీడియా కవరేజులు, మీ ఈనో స్టోరీలు ఎవరూ నమ్మడం లేదని, ప్రెస్ మీట్ పెట్టావు.ఎప్పుడో అయిపోయిన దావోస్ కు […]Read More
ప్రముఖ భారతీయ బ్యాంకు తమ వినియోగదారుల కోసం సరికొత్త ప్రమాద బీమా పాలసీని తీసుకోచ్చింది. అందులో భాగంగా రూ.2 వేలతో రూ.40 లక్షల ప్రమాద బీమా కల్పిస్తున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.. భారతీయ స్టేట్బ్యాంకు వ్యక్తిగత ప్రమాద బీమా పథకాన్ని (పీఏఐ) మరింత విస్తరించింది.ఈ క్రమంలోనే ఏడాదికి రూ.2000 ప్రీమియంతో రూ.40 లక్షల ప్రమాద బీమా కల్పిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.ఈ పథకాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్లు స్టేట్ బ్యాంకు ఆఫ్ […]Read More
నల్లగొండ పట్టణంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు మహాధర్నాకు ముఖ్య అతిధిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ పాల్గోన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ కి ఘన స్వాగతం పలికి ర్యాలీగా క్లాక్ టవర్ వరకు రైతులు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కేటీఆర్ […]Read More
తెలంగాణకు భారీ పెట్టుబడులు వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు..మీడియాతో ఆయన మాట్లాడుతూ “తెలంగాణ ప్రభుత్వంపై నమ్మకంతో పెట్టుబడులు పెట్టారు. హైదరాబాద్ మహానగరంలో పెట్టుబడులు రాకుండా చేయాలని అనేకమంది చాలా కుట్రలు చేశారు.ఎన్నో అపోహలు, అనుమానాలు సృష్టించారు.కానీ ఇన్వెస్టర్లు విశ్వాసాన్ని చాటుకున్నారు. పక్కా ప్రణాళికతో వెళ్లాం కనుకే అన్ని పెట్టుబడులు మనకు వచ్చాయి..కేవలం13 నెలల్లో రూ.లక్షా 80వేల కోట్ల పెట్టుబడులొచ్చాయి.సింగపూర్ ప్రభుత్వంతో కీలక ఒప్పందం చేసుకున్నాము..స్కిల్ డెవలప్మెంట్లో ఇదో అద్భుత పరిణామం అని” అన్నారు..Read More
తెలంగాణలో 6 గ్యారెంటీలు, 420 హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎన్నికల సమయంలో ప్రతి వేదికపై రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ,రేవంత్ రెడ్డి ఈ హామీలపై ప్రకటనలు చేశారు.అదికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలను అమలు చేసి చూపిస్తామని మాట ఇచ్చారు.. ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ప్రీ బస్ ,200 యూనిట్ల వరకు ఉచిత కరెంటును మాత్రమే ప్రారంభించారు.. రుణమాఫీ చేసిన అది అరకొరగానే మిగిలిపోయింది.రైతు బంధు కార్యక్రమాన్ని రైతు భరోసాగా పేరు […]Read More
క్రికెట్ లో తెలంగాణ బిడ్డ సంచలనం సృష్టించింది..మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్లో సరికొత్త రికార్డ్ సృష్టించింది తెలంగాణ బిడ్డ గొంగడి త్రిష.. మహిళల అండర్-19 టీ20 చరిత్రలోనే తొలి సెంచరీ నమోదు చేసిన తెలంగాణ ఆడబిడ్డ త్రిష.స్కాట్లాండ్ పై 53 బంతుల్లోనే ఆమె సెంచరీ చేసింది.. 59 బంతుల్లో 110 పరుగులతో త్రిష నాటౌట్ గా నిలిచింపి.త్రిష స్వస్థలం భద్రాచలం కాగా ఆల్ రౌండర్ గా తిష రాణిస్తుంది.తెలంగాణ భిడ్డ సెంచరీ చేయటం పట్ల అభిమానులు తెలంగాణ […]Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే ఫార్ములా ఈ కేసులో ముందుగా విచారించాలని బీఆర్ఎస్ నేత,మాజీ ఐపీఎస్ అదికారి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.తెలంగాణ రాష్ట్రానికి వచ్చే కోట్ల పెట్టుబడులకు ఆటంకం కలిగించిన రేవంత్ రెడ్డిపై, తెలంగాణ బిడ్డగా ఈ రోజు నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు..అనాలోచిత విధానాల వల్ల ఫార్ములా ఈ రేస్ ఒప్పందాన్ని రద్దు చేయడం వల్ల వేల కోట్ల పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయనే ఆవేదనతో భారత న్యాయ సంహిత 316, […]Read More
తమిళనాడులోని కోయంబత్తూర్ లో “అవిలా కాన్వెంట్ స్కూల్” లో చదివింది. ఆ స్కూల్ కే మళ్ళీ సాయి పల్లవి గెస్ట్ గా వెళ్ళింది. “ఈ స్కూల్ లో నాకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. వాటన్నింటిని ఎప్పటికీ మర్చిపోలేను. నాకు ఈ స్కూల్లో ఎక్కువగా నచ్చింది ఆడిటోరియం మాత్రమే.. ఎందుకంటే చాలాసార్లు క్లాసులు ఎగ్గొట్టి మరీ ఈ ఆడిటోరియంలో గడిపిన సందర్భాలు ఉన్నాయి. అలాగే నాకు డాన్స్ చేయడం అంటే ఎక్కువ ఇష్టం. కాబట్టి ఆడిటోరియంలో ఎక్కువగా గడిపేదాన్ని. […]Read More