తెలుగు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శకుడు బాబీ నేతృత్వంలో సీనియర్ స్టార్ హీరో.. నందమూరి బాలకృష్ణ హీరోగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు సంక్రాంతి కానుకగా విడుదలైన మూవీ డాకు మహారాజ్. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన ‘డాకు మహారాజ్’ చిత్రం తాజాగా సరికొత్త చరిత్ర సృష్టించింది. హీరో బాలయ్య కెరీర్లోనే అత్యధిక గ్రాస్ వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచినట్లు ఈ మూవీ నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది. అన్ని ప్రాంతాల్లోనూ బ్రేక్ ఈవెన్ సాధించినట్లు పేర్కొంది. బాలయ్య వేటకు […]Read More
గత రెండు టీ20లకు గాయం కారణంగా దూరమైన భారత ప్లేయర్ రింకూ సింగ్ నాలుగో T20కి అందుబాటులో ఉండనున్నట్లు క్రీడావర్గాలు పేర్కొన్నాయి. తొలి మ్యాచులో ఆడిన రింకూకు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. కాగా మూడో టీ20లో భారత జట్టు బ్యాటర్ల వైఫల్యంతో ఓడిన సంగతి తెలిసిందే. దీంతో రింకూ చేరితే జట్టుకు బలం చేకూరే అవకాశముంది. ఇంగ్లండ్ జట్టుతో నాలుగో టీ20 ఇవాళ పూణే వేదికగా జరగనున్నది.Read More
దేశంలో వన్ నేషన్.. వన్ ఎలక్షన్ నిర్వహించాలని ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటున్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ దేశ అభివృద్ధి కోసం వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నాము. వన్ నేషన్. వన్ ఎలక్షన్ దిశగా కీలక అడుగులు పడుతున్నాయి అని పార్లమెంట్ ప్రసంగంలో ఆమె తెలిపారు. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా ఇరవై ఐదు కోట్ల మందిని పేదరికం నుండి బయటకు తీసుకోచ్చినట్లు వెల్లడించారు. త్వరలోనే […]Read More
బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రేస్ ప్రభుత్వం,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మరో మారు ఫైర్ అయ్యారు.. హుజూరాబాద్ నియోజకవర్గంలో కేసీఆర్ పాలనలో 1,18,216 ఎకరాలకు రైతు బంధు ఇస్తే.. రేవంత్ రెడ్డి 1,17,630 ఎకరాలకు ఇస్తున్నారు అంటే వీళ్లు అంత కష్టపడి తీసింది 586 ఎకరాలు మాత్రమే అన్నారు.. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే కేసీఆర్ పాలనలో కోటి 52 లక్షల ఎకరాలకు రైతు బంధు ఇస్తే రేవంత్ రెడ్డి కోటి 50 లక్షల […]Read More
నాయనమ్మ చేయించిన పరువు హత్య ఇది..ఇవాళో రేపూ..కాటికి చేరే వయసులో ఉన్న ఆ పెద్దావిడ పచ్చని జంటను విడగొట్టింది..వేరే కులానికి చెందిన వాడిని తన మనవరాలి .. పెళ్లి చేసుకోవడాన్ని.. పైగా తమ కళ్లెదుట ఊర్లోనే కాపురం పెట్టడాన్ని ఆ పెద్దావిడ తట్టుకోలేకపోయింది.కృష్ణా-రామా అనాల్సిన వయసులో పరువు..పరువు అంటూ రాత్రి పగలు కలవరించిన ఆ ముసలావిడ…తన మనవరాలిని పెళ్లి చేసుకున్న ఆ కుర్రాడ్ని హత్య చేయాలని మనవళ్లని ఆదేశించింది…అతన్ని చంపడానికి నాలుగు సార్లు ఆమెనే మనవళ్ల సాయంతో […]Read More
ఆయన మంత్రి కాదు.. ఎమ్మెల్యే కాదు..జెడ్పీ చైర్మన్ కాదు. జెడ్పీటీసీ ఎంపీటీసీ అఖరికి వార్డు మెంబర్ కూడా కాదు. కానీ ఆ నియోజకవర్గంలో జరిగే ప్రతి అధికార అనాధికార కార్యక్రమాల్లో పాల్గోంటారు. ప్రతిపక్షం నుండి ప్రజల నుండి వ్యతిరేకత వస్తున్నా.. విమర్శలు విన్పిస్తున్నా కానీ నేనే రాజు.. నేనే మంత్రి.. నన్ను ఎవడ్రా ఆపేదంటూ దూసుకెళ్తున్నారు. ఇంతకూ ఈ ఉపోద్ఘాతం ఎవరి గురించి అనుకుంటున్నారా.?. ఇంకా ఎవరి గురించి స్వయనా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సోదరుడు […]Read More
తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీ ఇజ్జత్ ఎవరో తీయాల్సిన అవసరం లేదనుకుంటా.?.వాళ్లకు వాళ్ళే తీసేసుకున్నారు.కాలర్ ఎగరేద్దామనుకున్నారో ఏమో గాని…. చేసిన అతికి ఉన్న గాలి మొత్తం పోయింది.వాళ్లకు వాళ్లే సెల్ఫ్ గోల్ చేసుకోబోయి బొక్క బోర్లా పడ్డ పరిస్థితి.కాంగ్రెస్ సోషల్ మీడియా నిర్వాకం వల్ల…కారు పార్టీకి మైలేజ్ వచ్చినట్టయ్యింది.ఇప్పుడు గులాభి సైన్యం ఫీలింగ్ ఎలా ఉందంటే… విదేశీ గడ్డపై వరల్డ్ కప్ సాధించిన ఆనందంతో ఉంది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే… ఈరోజు ఉదయం తెలంగాణా కాంగ్రెస్’ […]Read More
దున్నపోతు ఈనింది అంటే దూడను కట్టెయ్యమన్నాడట నీలాంటోడే అని పెద్దలు సహాజంగా చెప్పే మాట. అంటే ఏదో చెప్పబోయి ఏదో చెప్పడం లేదా ఒకదాన్ని కవర్ చేయబోయి సెల్ఫ్ గోల్ వేసుకోవడం అన్నమాట. ఇదే మాట అక్షరాల తెలంగాణ రాష్ట్ర అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత సతీష్ మన్నెకు సూటవుతుంది. ఈరోజు ఉదయం ఆ పార్టీ అధికారక ట్విట్టర్ హ్యాండిల్ లో ఓ పోల్ పెట్టిన సంగతి తెల్సిందే. ఆ పోల్ లో తెలంగాణ ప్రజలు […]Read More
మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడి విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 420 రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నాడు ఎన్నికలలో అలవికాని 420 హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని పూర్తిచేయని నేపథ్యంలో ముషీరాబాద్ లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద మాజీ కార్పొరేషన్ చైర్మన్ గేల్లు శ్రీనివాస్ యాదవ్ తో కలిసి నిరసన కార్యక్రమంలో భాగస్వామ్యమై కాంగ్రెస్ చేసిన మోసాన్ని, ఎన్నికల్లో పంచిన గ్యారెంటీ కార్డులకు, […]Read More
తెలంగాణలో 420 హామీలను విస్మరించిన కాంగ్రెస్ పార్టీ చార్ సౌ బీస్ పార్టీగా మారిందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత తీవ్ర విమర్శలు చేశారు.దొంగ గాంధీలు తెలంగాణకు వచ్చి తప్పుడు డిక్లరేషన్లు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని మండిపడ్డారు.ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి 420 రోజులు నిండాయి.హామీలు అమలు చేయలేకపోతున్న కాంగ్రెస్ పార్టీకి సద్బుద్ధిని ప్రసాదించాలని మహాత్మాగాంధీ విగ్రహాలకు వినతి పత్రాలు సమర్పించాము. గాంధీ విలువలు కేసీఆర్ పాటిస్తే కాంగ్రెస్ వాటిని […]Read More