Month: January 2025

Sticky
Breaking News Editorial Slider Top News Of Today

ఫలించిన బీఆర్ఎస్ వ్యూహం-కౌశిక్ రెడ్డి సక్సెస్..!

పాడి కౌశిక్ రెడ్డి..ఈ పేరు ఇప్పుడు తెలంగాణలో తెగ చర్చానీయ అంశమైంది.తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారాడు ఈ యువ ఎమ్మెల్యే..వరుస అరెస్ట్ లు,వివాదాల్లో చిక్కుకుంటున్నారు. రాజకీయ అపర అనుభజ్ఞుడు.. సీనియర్ మాజీ మంత్రి.. ప్రస్తుత మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరి ఉప ఎన్నిక వచ్చిన తరుణంలో బీఆర్ఎస్ లో చేరిన కౌశిక్ రెడ్డి ముందు నుండి దూకుడుగా పనిచేస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో హుజూరాబాద్ లో […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

బుమ్రా కు మరో ఘనత..!

ఇటీవల ఆసీస్ జట్టుతో ముగిసిన బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ లో అద్భుతంగా అదరగొట్టి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా ఎంపికైన స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. డిసెంబర్ నెలకు గాను ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డును బుమ్రా సొంతం చేసుకున్నారు. గత నెలలో 3 మ్యాచ్ లలోనే బుమ్రా 22 వికెట్లు పడగొట్టిన విషయం తెలిసిందే.. ఈ సీరిస్ ను టీమిండియా ఘోరంగా ఫెయిలైందని […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

లండన్ కు మాజీ సీఎం జగన్..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీ అధినేత.. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహాన్ రెడ్డి నిన్న మంగళవారం లండన్ పర్యటనకు బయలుదేరారు. బెంగళూరు విమానాశ్రయం నుంచి ఆయన లండన్ పర్యటనకు వెళ్లినట్టు తెలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెండో కుమార్తె వర్షారెడ్డి King’s College Londonలో ఎంఎస్, ఫైనాన్స్ కోర్సులో డిస్టింక్షన్లో ఉత్తీర్ణులయ్యారు. ఆమె డిగ్రీ ప్రదానోత్సవ కార్యక్రమానికి జగన్ దంపతులు హాజరుకానున్నారు. 16న డిగ్రీ ప్రదానోత్సవం జరగనుంది. అనంతరం నెలాఖరున జగన్ లండన్ నుంచి […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..!

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క మల్లు, మంత్రి దామోదర రాజనరసింహా, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిన్న సాయంత్రం రాజధాని మహానగరం ఢిల్లీకి బయలు దేరి వెళ్లారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఈరోజు బుధవారం జరగనున్న ఏఐసీసీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గోనున్నారు. పార్టీ ఆధిష్టానంతో త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణ తదితర అంశాల గురించి చర్చించే అవకాశం ఉన్నట్లు గాంధీ భవన్ వర్గాలు కోడై కూస్తున్నయి. మరోవైపు […]Read More

Sticky
Bhakti Breaking News Slider Top News Of Today

నేడే కనుమ.. ప్రత్యేకతలివే..!

మూడు రోజుల సంక్రాంతి వేడుకల్లో ఈరోజు బుధవారం కీలకమైనది కనుమ. వ్యవసాయంలో చేదోడువాదోడుగా ఉండే పశువులను కనుమ రోజున ఆలకంరించి ప్రత్యేకంగా పూజలు చేయడం అనవాయితీ. ఏడాదంతా శ్రమించే వాటికి రైతులు ఇచ్చే గౌరవం ఇది. అలాగే కనుమ నాడు మినపవడలు, నాటుకోడి పులుసుతో భోజనం తప్పనిసరిగా తయారు చేసుకుంటారు. కనుమ రోజు కాకులు కూడా కదలవని నానుడి ఉంది. అందుకే పండక్కి వచ్చిన వారు కనుమ రోజు తిరుగు ప్రయాణం చేయకూడదని అంటుంటారు. మూడు రోజుల […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

4గురు పిల్లలుంటే 400ఎకరాలు ఉన్నట్లే..!

ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఏమి మాట్లాడిన కానీ బలే గమ్మత్తుగా ఉంటుందని అంటారు రాజకీయ విశ్లేషకులు. ఒకసారేమో వ్యవసాయం దండగ అంటారు. మరోకసారేమో వ్యవసాయం పండగ అంటారు. ఒకసారేమో ఇద్దరు పిల్లలు ముద్దు. అంతకంటే వద్దు అని పిలుపునిస్తారు. ఇలాంటి మాటలను గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నారా వారి పలుకులు అని రాజకీయ విశ్లేషకులు.. ప్రతిపక్ష పార్టీ నేతలు గుర్తు చేస్తుంటారు. తాజాగా సంక్రాంతి పండుగ వేడుకలు నారావారి పల్లెలో […]Read More

Sticky
Bhakti Lifestyle Slider Top News Of Today

కనుమ రోజునే రథం ముగ్గు ఎందుకేస్తారు..?

కనుమ రోజున తెలుగు వారింట రథం ముగ్గు వేయడం ఎప్పటినుండో ఆచారంగా ఉంది. దీని వెనక పురాణగాథలు ఉన్నాయి. మనిషి శరీరం ఒక రథం లాంటిది. ఈ దేహామనే రథాన్ని నడిపేది దైవమని అందరూ భావిస్తుంటారు. సరైన దారిలో నడిపించమని కోరుతూ ఈ విధంఫా కనుమ రోజు రథం ముగ్గు వేసి ప్రార్థిస్తారు. పాతాళం నుండి వచ్చిన బలిచక్రవర్తిని సాగనంపేందుకు రథం ముగ్గు వేస్తారని కూడా ఓ కథ ఉంది. అయితే ఈ ముగ్గిలు వీధిలోని ఇళ్ళను […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

సంక్రాంతి హిట్ దర్శకుడు అనిల్ రావిపూడి..!

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతి పండక్కి వచ్చిన ప్రతి మూవీ సూప డూపర్ హిట్ సాధించాయి. తాజాగా సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా.. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ నిన్న సంక్రాంతి పండుగ కానుకగా తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి హిట్ టాక్ తో థియోటర్లనందు సందడి చేస్తుంది. వరుసగా ప్రతి […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

రాజకీయాల్లోకి నటి..!

ఇటీవల సీనియర్ స్టార్ హీరోయిన్.. చెన్నై భామ త్రిష కూడా పొలిటికల్ ఎంట్రీకి ఆసక్తిగా ఉన్నట్లు తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా తెలుగు, తమిళ భాషల్లో విలక్షణ నటిగా పేరొందిన వరలక్ష్మీ శరత్ కుమార్ తన పొలిటికల్ ఎంట్రీపై కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు దివంగత తమిళనాడు సీఎం జయలలితే స్ఫూర్తి .. తప్పకుండా తాను కూడా జయలలిత గారి మార్గంలో నడుస్తూ త్వరలోనే రాజకీయాల్లోకి వస్తానని తెలిపారు. అయితే అందుకు ఇంకా సమయం ఉందని వరలక్ష్మీ […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

లోకేశ్ గిఫ్ట్ – బ్రాహ్మాణి రిప్లయ్..!

ఏపీ మంత్రి.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నాయుడు తన సతీమణి బ్రాహ్మాణి కి సంక్రాంతి పండుగ వేళ మంగళగిరి నేతన్నలు తయారు చేసిన చేనేత చీరను బాహుమతిగా ఇచ్చారు. మంగళగిరి నేతన్నల నైపుణ్యం అద్భుతం. వారికి అండగా నిలుద్దాము అని మంత్రి లోకేశ్ నాయుడు తన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశాడు. దీనికి ఆయన సతీమణి నారా బ్రాహ్మాణి సమాధానమిస్తూ ” లోకేశ్ మనసంతా మంగళగిరిలోనే ఉంటుంది. అవకాశం ఉన్న ప్రతి చోటా […]Read More