దాదాపు 200 కోట్ల రూపాయల విలువచేసే భూమిని ఆక్రమించి ఏకంగా బోర్డు పెట్టిన రేవంత్ రెడ్డి భార్య పీఏ గజ్జల నర్సింహ రెడ్డి అనే వ్యక్తి. అసలు విషయంలోకి వెళ్తేగచ్చిబౌలి సీఐ హబీబుల్లాఖాన్ తెలిపిన ప్రకారం… కొండాపూర్లో సర్వే నం. 87/2లో 2.08 ఎకరాల భూమి ఉంది. దాన్ని వైవీ సుబ్బారెడ్డి సతీమణి స్వర్ణలతారెడ్డి 2006లో లక్ష్మయ్య, ఆయన కుటుంబ సభ్యుల నుంచి కొనుగోలు చేశారు. తర్వాత L&T కంపెనీకి లీజుకివ్వగా, గడువు ముగి శాక సంస్థ […]Read More
సంక్రాంతి హిట్ సినిమాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఇటీవల సంక్రాంతి కానుకగా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం. విక్టరీ వెంకటేష్ హీరోగా.. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించగా దిల్ రాజు నిర్మాతగా వ్యవహారించాడు..భీమ్స్ సంగీతం అందించాడు. ఇప్పటివరకు ఈ చిత్రం 150+కోట్ల రూపాయలను కలెక్ట్ చేసినట్లు ఈ మూవీ యూనిట్ ప్రకటించింది.. విడుదలైన ఐదు రోజుల్లోనే వంద కోట్లను రాబట్టిన చిత్రంగా రికార్డు సృష్టించింది. నిన్న ఇవాళ వీకెండ్ […]Read More
బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ స్టార్ హీరో..దేవర మూవీతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన నటుడు సైఫ్ అలీఖాన్ పై దాడి చేసిన దుండగుడు బంగ్లాదేశ్ పౌరుడని ముంబై పోలీసులు వెల్లడించారు. అతడి పేరు మహమ్మద్ షరిపుల్ ఇస్లామ్ షెహజాద్ అని, వయసు 30 ఏళ్లు అని తెలిపారు. అక్రమంగా ఇండియాలోకి చొరబడి, ఆర్నెల్ల క్రితం ముంబైకి వచ్చాడన్నారు. ఇండియాకు వచ్చాక విజయ్ దాస్ గా పేరు మార్చుకున్నాడని చెప్పారు. నిందితుడు చోరీ చేసేందుకే సైఫ్ అలీఖాన్ ఇంటికి […]Read More
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు సీతక్క @దనసరి అనసూయ తనొక ఫైర్ బ్రాండ్ నక్సలైట్ గా తన జీవితాన్ని ప్రారంభించి రాజకీయాల్లో ఒక సెన్సెషన్ గా నిలిచింది ఆమె.సమ్మక్క సారలమ్మ పుట్టిన ములుగు జిల్లాలో జన్మించి సామాన్య మహిళ నుండి రాష్ట్ర స్థాయి మంత్రి వరకు ఎదిగింది ఆమె.రాజకీయాల్లో ఆమెకు తిరుగులేదనే చెప్పవచ్చు.కానీ అదికారంలోకి వచ్చాక ఆమె పూర్తిగా నియోజకవర్గాన్ని విస్మరించిందనే విమర్శలు వస్తున్నాయి.. ఇటివల నియోజకవర్గంలో దొడ్ల గ్రామం వద్ద నూతన బ్రిడ్జి కోసం మంత్రి సీతక్క […]Read More
ప్రతి రోజూ లేవగానే నీళ్లు తాగడం చాలా మందికి అలవాటు ఉంటుంది. మరి ముఖ్యంగా ఉదయాన్నే లేవగానే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీళ్లు తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వేడి నీళ్లు తాగడం వల్ల రక్తనాళాలు చురుగ్గా మారి రక్త ప్రసరణ వ్యవస్థ వేగవంతం అవుతుంది. గొంతు నొప్పి, జలుబు, దగ్గు, కఫం సమస్యలు తొలగిపోతాయి. తిన్న ఆహారం తొందరగా జీర్ణం అవుతుంది. మలవిసర్జన సాఫీగా జరుగుతుంది. శరీరం బరువు తగ్గుతారు. శరీరంలోని […]Read More
తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్క మహిళ ఖాతాల్లో ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ కింద ఏడాదికి రూ.12వేల ఆర్థిక చేయూత నేరుగా జమ చేయనున్నట్లు మంత్రి దనసరి అనసూయ ( సీతక్క) తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పథకం అమలు చేయడం లేదని మంత్రి సీతక్క చెప్పారు. ఉపాధి హామీ కూలీల ఆధార్ నంబర్లను సరిగ్గా నమోదు చేయలేదు.. డేటా ఎంట్రీలో జరిగిన పొరపాట్లను సరిదిద్దేలా చర్యలు తీసుకోవాలని సంబంధితాధికారులకు సూచించారు. ఈ నెల 26న […]Read More
నూతన రేషన్ కార్డుల జారీ విషయంలో కాంగ్రేస్ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాలు ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నాయని,మాజీ మంత్రి ,సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వాన్ని నిలదీసారు..కుల గణనను ప్రాతిపదికగా తీసుకుని రేషన్ కార్డులు జారీ చేస్తామన్న ప్రభుత్వ మార్గదర్శకాలను హరీష్ రావు తప్పుబట్టారు. నిబందనలతో రేషన్ కార్డులను ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు..ప్రెస్మీట్ పూర్తైన కొద్దిసేపటికే ప్రభుత్వం స్పందించింది.హరీశ్ రావు చేసిన వాఖ్యలతో సర్కారు దిగొచ్చింది..వెంటనే […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి మాజీ మంత్రి, ఎమ్మెల్యేహరీశ్ రావు బహిరంగ లేఖ రాసారు.రాష్ట్రంలో లక్షలాది మంది పేదలకు రేషన్కార్డులను దూరం చేయాలని కాంగ్రెస్ సర్కార్ కుట్ర చేస్తున్నదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం నాడు కేసీఆర్ సర్కార్ ఆదాయ పరిమితిని, భూపరిమితిని పెంచిందని.. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆర్థిక మార్గదర్శకాల ప్రకారం రేవంత్ సర్కార్ ఆ మార్గాన్నే అనుసరించాలని సూచించారు. ఇటీవల కులగణన సర్వే సందర్భంగా […]Read More
అధికార కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేసిన బీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమకాలం నాటి ఫార్ములాను మళ్లీ ఫాలో అవుతుందా..? ..ఉద్యమంలో ప్రయోగించిన రాజీనామా అస్త్రాన్ని బీఆర్ఎస్ మళ్లీ తెరపైకి తీసుకురానున్నదా..? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా చేసిన వాఖ్యలు ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. ఉద్యమకాలంలో బీఆర్ఎస్ అంటే రాజీనామాలు,ఉప ఎన్నికల పార్టీగా పేరొందింది.తాజాగా ఒక సమావేశంలో కేటీఆర్ వాఖ్యలు మరోమారు బీఆర్ఎస్ రాజీనామాల బాట పట్టనుందా అనే అనుమానాలని రేకిత్తించాయి.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ […]Read More
సాక్షి పేపర్ పై దుమ్మేత్తిపోస్తున్న వైసీపీ క్యాడర్..?
చదవడానికి వింతగా..కొత్తగా ఉన్న కానీ ఇదే నిజం.. సాక్షి పేపర్ అయిన..టీవీ ఛానెల్ అయిన వైసీపీ కి పాజిటీవ్ గా..జగన్ సొంత ఆస్థాన మీడియాగా కీర్తి ఉంది. అలాంటి సాక్షి మీడియా పై వైసీపీ శ్రేణులు దుమ్మేత్తి ఎందుకు పోస్తున్నారు అని మీరు ఆలోచిస్తున్నారా..! ఇవాళ అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత మాజీ సీఎం..టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులైన ఎన్టీఆర్ వర్ధంతి. ఈ వర్ధంతి సందర్భంగా అధికార టీడీపీకి చెందిన నేత ఒకరూ మీడియాకు ప్రకటనలు ఇచ్చారు. అందులో […]Read More