సంచలన దర్శకుడు పూరి జగన్నాధ్ సొదరుడు సాయిరామ్ శంకర్ నటించిన సీట్ ఎడ్జ్ సస్పెన్స్ థ్రిల్లర్ “ఒక పథకం ప్రకారం”. వినోద్ విహాన్ ఫిల్మ్స్ – విహారి సినిమా హౌస్ ప్రై. లిమిటెడ్ బ్యానర్స్ పై… గార్లపాటి రమేష్ తో కలిసి నిర్మిస్తూ వినోద్ కుమార్ విజయన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చిత్ర విశేషాలు వెల్లడించేందుకు మీడియా సమావేశాన్ని […]Read More
తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్.. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇండ్లపై ఈరోజు మంగళవారం ఉదయం ఆరు గంటల నుండి పలు చోట్ల ఐటీ దాడులు నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లో భాగంగా దిల్ రాజు కూతురు, బంధువుల ఇండ్లపై దాదాపు ఎనిమిది గంటల నుండి దాడులు నిర్వహిస్తున్నారు. దిల్ రాజు ఇటీవల నిర్మించిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ రెండు వందల కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన సంగతి తెల్సిందే. మరోవైపు పుష్ప మూవీ చిత్ర […]Read More
అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించగా ఈ సంక్రాంతి పండక్కి వచ్చిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఈ చిత్రంలో ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా… హీరోకి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా నటించింది అందాల రాక్షసి మీనాక్షి చౌదరి. ఈ చిత్రం హిట్ టాక్ తో బాక్సాఫీస్ దగ్గర కోట్లను కొల్లగొడుతుంది. ఈ చిత్రం విజయోత్సవంలో ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి పలు […]Read More
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన సంగతి తెల్సిందే. మేయర్ విజయలక్ష్మీ తండ్రి మాజీ ఎంపీ .. సీనియర్ రాజకీయ నాయకులైన కేకే కూడా హస్తం గూటికి చేరారు. దీంతో మేయర్ పై అవిశ్వాస తీర్మానం గురించి గ్రేటర్ కు చెందిన ఎమ్మెల్యేలు.. కార్పోరేటర్లతో మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు మంగళవారం మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ […]Read More
అదేంటీ తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ ముప్పై తొమ్మిది స్థానాల్లో .. కాంగ్రెస్ అరవై నాలుగు స్థానాల్లో గెలుపొందింది. ప్రస్తుతం అధికార పార్టీగా కాంగ్రెస్ అవతరించింది. ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డిగా ఉన్నారు. ఏడాది పాలనను పూర్తి చేసుకుంది. మరి ఎనిమిది స్థానాల్లో గెలుపొందిన బీజేపీ నలబై ఐదు రోజుల్లో ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తుంది అని ఆలోచిస్తున్నారా.?. ఇదే అంశం గురించి బీజేపీకి చెందిన కామారెడ్డి అసెంబ్లీనియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి ఆంధ్రాలో జరిగిన […]Read More
సహాజంగా ఏ పార్టీ అధికారంలో ఉన్న ముందుగా ప్రభుత్వ పథకాలన్నీ తమ పార్టీకి చెందిన కార్యకర్తలకు. నేతలకే ఇస్తారు. ఇది మన స్వతంత్ర భారతంలో ఎప్పటి నుండో ఉన్నదే. అయితే ఎవరూ కూడా బహిరంగంగా ఈ విషయం చెప్పరు. కానీ తాజాగా నాగర్ కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కూచుకుంట్ల రాజేశ్ రెడ్డి మాత్రం తమ పార్టీకి చెందిన నేతలు.. కార్యకర్తలు చెప్పినవాళ్లకే ప్రభుత్వ పథకాలు అని తేల్చి చెప్పారు. ఆయన మాట్లాడుతూ “కాంగ్రెస్ […]Read More
తెలంగాణ రాష్ట్రంలోని బీజేపీకి చెందిన మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ విక్షచణను కోల్పోయారు. మేడ్చల్ జిల్లాలో ఆయన పోచారం అనే గ్రామంలో పర్యటించారు. గ్రామంలోని పేద ప్రజలకు చెందిన భూములను కొంతమంది రియల్ ఎస్టేటర్లు.. బ్రోకర్లు ఆక్రమించుకున్నారు. మాపేరు మీద ఉన్న భూములను లాక్కున్నారు. కబ్జా చేశారు అని ఎంపీ ఈటల రాజేందర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో భూములను పరిశీలించాడానికెళ్ళిన ఎంపీ ఈటల అక్కడే ఉన్న బ్రోకర్లను చూసి ఒక్కసారికి ఆవేశం కట్టలు […]Read More
నల్గోండ బీఆర్ఎస్ కు చెందిన సీనియర్ నేత.. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డిపై దాడి జరిగిన సంఘటన వెలుగులోకి వచ్చింది. అసలు విషయానికెళ్తే తాజాగా నల్లగొండలో ఈరోజు మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని నిర్వహించదలచిన రైతు మహాధర్నాకు ప్రభుత్వం అనుమతి నిరాకరించిన సంగతి తెల్సిందే. అయితే ముందుగానే నగరంలో మాజీ మంత్రి కేటీఆర్ రైతు మహాధర్నాఫ్లెక్సీలను బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాటు చేశారు. వీటిని స్థానిక అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన కొంతమంది […]Read More
అల్లు అర్జున్ రికార్డును బద్దలుకొట్టిన సంక్రాంతికి వస్తున్నాం ..?
అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా.. అందాల రాక్షసి మీనాక్షి చౌదరి, ఫ్యామిలీ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా సంక్రాంతి కానుకగా విడుదలైన మూవీ సంక్రాంతికి వస్తున్నాం.. విడుదలైన మొదటి రోజే ఫస్ట్ షో నుండే హిట్ టాక్ తో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తుంది. గత ఆరు రోజుల్లో ఈ చిత్రం 180కోట్ల రూపాయలను కలెక్ట్ చేసినట్లు సినిమా యూనిట్ తెలిపింది.. దీంతో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన అల వైకుంఠపురములో సినిమా క్రియేట్ చేసిన […]Read More
జ్యూరిచ్ పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి టీజీ భరత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ ఎవరికి నచ్చిన నచ్చకపోయిన మంత్రి నారా లోకేష్ నాయుడు ముఖ్యమంత్రి కావడం ఖాయం. భవిష్యత్తు సీఎం అతనే. రాబోవు కొన్ని దశాబ్ధాల పాటు ముఖ్యమంత్రిగా లోకేష్ ఉంటారు. లోకేశ్ అందరికంటే బాగా చదువుకున్నాడు. యంగ్ అండ్ డైనమిక్ లీడర్.. స్టాన్ పర్డ్ యూనివర్సిటీ నుండి చదువుకున్నారు.175ఎమ్మెల్యేలల్లో.. 25మంది ఎంపీలల్లో ఈ యూనివర్సిటీలో చదువుకున్నవారు ఎవరూ లేరు. ఏమి చేయాలో.. ఏమి […]Read More