జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి చేరుకున్నట్టు జాతీయ మీడియాలోనూ కథనాలు వస్తున్నాయి. వారే.. ఒకరు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అయితే.. మరొకరు పార్టీ అగ్రనేత, పార్లమెంటు లో విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ. ఇద్దరి మధ్య గత రెండు మాసాలుగా పొరపొచ్చాలు చోటు చేసుకున్నాయని వార్తలు వస్తున్న మాట వాస్తవమే. అయితే.. ఇప్పుడు ఈ వివాదాలు తీవ్రస్థాయికి […]Read More
సోషల్ మీడియా క్రేజ్ కేవలం పాల పొంగులాంటిదేనా? ఇంతకుముందు జరిగిన హడావిడి చూస్తే అలాగే అనిపిస్తుంది… ఓవర్ నైట్ లో సెలబ్రిటీలు అవ్వడం, పేరున్న సినిమా వాళ్ళు, సెలబ్రిటీలు ఆ సోషల్ మీడియా స్టార్లకు ఆఫర్స్ ఇస్తున్నామంటూ ఊదరగొట్టడం, cut చేస్తే నెలరోజుల తర్వాత ఎవరూ పట్టించుకోక పోవడం…. ఇప్పుడు మోనాలిసా వంతు వచ్చిందేమో అనిపిస్తుంది… పాపం, అభం శుభం తెలియని 16 ఏళ్ల పేద పిల్ల… తన అందం తనకి అదృష్టం అనుకోవాలో లేక శాపం […]Read More
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ -2, హైదరాబాద్ -1 ఆర్టీసీ డిపోలను ఎలక్ట్రిక్ బస్సుల కోసం ప్రైవేట్ సంస్థలకు అప్పగించనున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెల్సిందే. ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేసే కంపెనీల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ వార్తల సారాంశం. తాజాగా ఈ వార్తలపై టీజీఆర్టీసీ క్లారిటీచ్చింది. ఆర్టీసీ ను ప్రైవేటీకరణ చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. ఎలక్ట్రిక్ బస్సులకు ఛార్జింగ్, మెయిన్ టైన్స్ మినహా మిగతా కార్యక్రమాలన్నీ ఆర్టీసీ నియంత్రణలోనే ఉంటాయని […]Read More
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకుంది. ఏడాదిగా హామీల అమలు గురించి పక్కనెట్టి మరి ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు చెందిన మాజీ మంత్రులు.. ఎమ్మెల్యేలే టార్గెట్ గా డైవర్శన్ పాలిటిక్స్ చేస్తూ కాలం గడుపుతుంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ప్రజలను మభ్య పెడుతూ ఆరు గ్యారంటీలను గాలికి వదిలేసింది. కొన్నాళ్లు ఆరు గ్యారంటీలకు దరఖాస్తులు చేసుకోవాలని అభయహాస్తం పేరుతో ఆరు నెలలు గడిపింది. […]Read More
తెలంగాణలో నల్గొండ రాజకీయాలు వేరే లెవెల్ లో ఉంటాయి.తలపండిన నేతలకు నెలవు నల్గొండ..సమైక్య పాలనలో కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న నల్గొండ తెలంగాణ ఏర్పాటు తర్వాత కొంత ప్రాభవం కోల్పోయింది.కేసీఆర్ ప్రభావంతో నల్గొండలో 10 ఏండ్లు గులాబీ రాజ్యం నడిచింది.నల్లగొండలో బీఆర్ఎస్ అగ్రనేత ఐన జగదీశ్వర్ రెడ్డి తన ఆధిపత్యాన్ని కొనసాగించారు.. నల్గొండ లో 2023 లో కాంగ్రెస్ జెండా రెప రెపలాడింది.కొమటిరెడ్డి బ్రదర్స్ దాటికి నల్గొండలో బీఆర్ఎస్ ఒక్కసీటుకే పరిమితమైంది..నల్గొండ రాజకీయాల్లో మరోసారి కొమటిరెడ్డి బ్రదర్స్ తమ […]Read More
బీఆర్ఎస్ ను వీడి కాంగ్రేస్ లో చేరిన ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు కాంగ్రెస్ షాకిచ్చింది.దానం నాగేందర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు తెలియకుండా కూల్చివేతలు ప్రారంభించారు అధికారులు..దీంతో ఆగ్రహానికి గురైన దానం నాగేందర్ కూల్చివేతలను అడ్డుకున్నారు.. తన అనుమతి లేకుండా ఎలా కూల్చివేస్తారంటూ. ఎక్కడినుంచో బ్రతకడానికి వచ్చినోళ్లు మాపై దౌర్జన్యం చేస్తారా అంటూ అధికారులపై దానం నాగేందర్ ఫైరయ్యారు..చింతల్ బస్తీలోని షాదన్ కాలేజీ ఎదురుగా ఉన్న కట్టడాలను అధికారులు కూల్చివేస్తున్నారు. దావోస్ నుంచి సీఎం […]Read More
తెలుగు వారికి అంత్యంత ఇష్టమైన … పెద్ద పండుగ సంక్రాంతి.. ఈ పండక్కి ముఖ్యంగా ఆంధ్రాప్రాంతం వారు చాలా ఘనంగా జరుపుకుంటారు. ఆ పండక్కి దేశంలో ఎక్కడ ఉన్న కానీ తమ తమ సొంత ఊర్లకు వెళ్తారు. కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. అయితే ఈ పండుగకి తమ సంస్థకు భారీ లాభాల్ని తెచ్చిపెట్టినట్లు ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది. ఈ నెల 20న అత్యధికంగా రూ.23.71 కోట్ల ఆదాయం వచ్చినట్లు సదరు సంస్థ పేర్కొంది. ప్రయాణికుల రద్దీ […]Read More
సహాజంగా ఈరోజుల్లో చాలా మంది బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుందనే కారణంతోనే కోడిగుడ్డులోని పచ్చసొనను తినకుండా పారేస్తారు. కేవలం వైట్ మాత్రమే తింటారు. అయితే గుడ్డు లోపల ఉండే పచ్చసోనను తింటే అనేక ఉపయోగాలున్నాయంటున్నారు వైద్య నిపుణులు.. గుడ్డు లోపల ఉండే పచ్చసోనలో A, D, E, B12, K, B2, B9 విటమిన్లు పుష్కలంగా ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వీటితో ఎముకలు బలంగా మారుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రక్తస్రావం అయితే బ్లడ్ త్వరగా గడ్డకడుతుంది. […]Read More
బీఆర్ఎస్ కు చెందిన సీనియర్ నేత.. మాజీ మంత్రి.. మాజీ డిప్యూటీ స్పీకర్ .. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే తీగుళ్ల పద్మారావు గౌడ్ గుండెపోటుకు గురయ్యారు.. ఉత్తరాఖండ్ రాష్ట్ర రాజధాని మహానగరమైన డెహ్రాడూన్ పర్యటనలో ఆయన ఉన్నారు. ఈ సమయంలోనే ఎమ్మెల్యే తీగుళ్ల పద్మారావుకు ఈరోజు మంగళవారం మధ్యాహ్నం గుండెపోటు వచ్చింది.దీంతో అప్రమత్తమైన పద్మారావు కుటుంబ సభ్యులు, సిబ్బంది.. ఆయనను హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తక్షణమే స్పందించిన వైద్యులు.. మాజీ మంత్రి.. ఎమ్మెల్యే […]Read More
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి నిధులు సమకూర్చింది. నిధులు సమకూర్చడమే కాకుండా ఆర్టీసీ ఉద్యోగులను ప్రగతి భవన్ (నేటి ప్రజాభవన్ )కు పిలిపించుకోని మరి జీతాలు పెంచి సంస్థను లాభాల బాటలో నడిపించారు కేసీఆర్. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అదే ఆర్టీసీని ప్రైవేటీకరణ దిశగా నడిపిస్తుందా..?. అందుకే […]Read More