Month: January 2025

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

నిజామాబాద్ జిల్లా ప్రజలకు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పిలుపు

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై సర్కార్ ను ప్రశ్నించండి అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ గ్రామసభల సాక్షిగా కాంగ్రెస్ అన్యాయా లను నిలదీయాల న్నారు. ప్రభుత్వ వెన్ను పోటు పై ప్రజల తిరుగు బాటు జరుగుతోందన్నారు.ఏడాది దాటినా ఆరు గ్యారెంటీలకే గతి లేదు. ఇక ఇళ్లు, రేషన్ కార్డులు ఇస్తామంటే నమ్మేదెవరు? అని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇందిరమ్మ […]Read More

Sticky
Breaking News Hyderabad Slider Top News Of Today

జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్లపై అవిశ్వాస తీర్మానం

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ, డిప్యూటీ మేయర్మోతె శ్రీలతారెడ్డి తన భర్త మరియు సీనియర్ బీఆర్ఎస్ నాయకుడు శోభన్ రెడ్డితో కలిసి బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ లో చేరిన సంగతి తెల్సిందే. దీంతో మేయర్, డిప్యూటీ మేయర్ లపై అవిశ్వాస తీర్మానం పెట్టడం పై శనివారం జరగబోయే పార్టీ మీటింగ్ నిర్ణయం తీసుకుంటామని మాజీ మంత్రి.. సనత్ నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ […]Read More

Sticky
Breaking News Business Slider Top News Of Today

దావోస్ లో తెలంగాణ సంచలనం..!

దావోస్ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం సంచలనం సృష్టించింది. దాదాపు పది కంపెనీలతో రూ.1,32,000కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం దావోస్‌లో అమెజాన్ కంపెనీతో రూ.60,000 కోట్ల విలువైన అతి పెద్ద పెట్టుబడి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. హైదరాబాద్ లొ డేటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అమెజాన్ సంస్థ ఒప్పందం చేసుకుంది. దావోస్ […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

జైలు శిక్షపై ఆర్జీవీ స్పందన..!

2018లో నమోదైన చెక్ బౌన్స్ కేసులో దర్శకుడు ఆర్జీవీని ముంబై అంధేరీ కోర్టు దోషిగా తేలుస్తూ 3 నెలల జైలు శిక్ష విధించిన సంగతి మనకు తెల్సిందే. మహేశ్ చంద్ర అనే వ్యక్తి దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి ఒక్కసారి కూడా ఆయన విచారణకు హాజరుకాలేదు. దీంతో ఆగ్రహించిన న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. ఫిర్యాదుదారునికి 3 నెలల్లో రూ.3.72లక్షల పరిహారం ఇవ్వాలని, లేదంటే మరో 3 నెలల […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

సంక్రాంతికి వస్తున్నాం కలెక్షన్ల సునామీ…!

అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్ హీరోగా తెరకెక్కించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ చిత్రం ఇప్పటి వరకు రూ.230 కోట్లు కలెక్ట్ చేసిందని మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా సక్సెస్ మీట్ నిర్వహించారు. వీకెండ్లో కలెక్షన్లు పెరిగే అవకాశం ఉందని సినీవర్గాలు తెలిపాయి. అయితే, తాము ప్రకటించే కలెక్షన్లు కచ్చితమైనవి, ఇవన్నీ ప్రేక్షకుల నవ్వుల నుంచి వచ్చినవని అనిల్ తెలిపారు.Read More

Sticky
Breaking News Business Slider Top News Of Today

తెలంగాణ ప్రభుత్వం మరో భారీ ఒప్పందం

దావోస్ పర్యటనలో తెలంగాణ ప్రభుత్వం మరో భారీ ఒప్పందం చేసుకుంది. టిల్మాన్ ప్రెసిడెంట్ అహుజాతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. రాజధాని మహానగరం హైదరాబాద్ లో అత్యాధునిక డేటా సెంటర్ అభివృద్ధికి అమెరికాకు చెందిన టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ రూ.15వేల కోట్ల ఎంవోయూ చేసుకుంది. మరోవైపు ఉర్సా క్లస్టర్స్ తో మొత్తం రూ.5 వేల కోట్ల పెట్టుబడికి అంగీకారం చేసుకుంది. హైదరాబాద్ మహానగరంలో ఈ సంస్థ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది.Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డి కి కేటీఆర్ “ఐటీ” క్లాస్..?

దావోస్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటీఆర్ ను విమర్శించే క్రమంలో ఐటీ ఉద్యోగులను కించపరిచే విధంగా నిన్న చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.నన్ను ఒక ఐటీ ఉద్యోగి అంటూ తక్కువ చేసి మాట్లాడొచ్చని అనుకునేవాళ్ళకి ఒకటే చెప్పదలుచుకున్నాను.ఐటీ పరిశ్రమలలో ఉండాలంటే నిజమైన ప్రతిభ, విద్య, అంకితభావం అనేవి చాలా అవసరం. కానీ సంచుల కొద్ది డబ్బులతో ఎమ్మెల్యేలను కొనడానికి, ఢిల్లీ బాసులకి డబ్బులు పంపడానికి ఇవేమీ అవసరం లేదన్నారు.ప్రపంచవ్యాప్తంగా ఉన్న […]Read More

Sticky
Breaking News Crime News Slider Top News Of Today

కబడ్డీ కోర్టులో ఆ వ్యక్తి దహన సంస్కారాలు.

కబడ్డీ అంటే అతనికి ఎంతో ఇష్టం. కబడ్డీ నేర్చుకొని ఎంతోమందికి దాన్ని నేర్పించిన వ్యక్తి. అతని వల్ల ఎంతోమంది కబడ్డీ క్రీడాకారులు అయ్యారు.. అయితే తమకు కబడ్డీ నేర్పిన గురువు అనుకోకుండా రోడ్డు ప్రమాదంలో చనిపోతే.. అతని దహన సంస్కారాలను చాలా వినూత్నమైన విధముగా చేసి, ఆయనకు ఘన నివాళులు అర్పించారు ఆ గ్రామస్థులు.. వివరాల్లోకి వెళ్తే.సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌటపల్లి అనే గ్రామంలో ఇటీవల మృతి చెందిన సంపత్ అనే కబడ్డీ క్రీడాకారుడి చితిని […]Read More

Sticky
Breaking News Crime News Slider Top News Of Today

భార్య హత్యకు ప్రాక్టీస్.. కుక్కతో అలా..?

ఇటివల భార్యను చంపి కుక్కర్లో ఉడికించిన కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే..భార్యపై అనుమానంతో ఓ వ్యక్తి ఆమెను చంపి ముక్కలు ముక్కలుగా చేసి కుక్కర్లో ఉడికించి అనంతరం చెరువులో పడేసిన సంగతి ఇటివల సంచలనంగా మారింది. అయితే ఈ కేసు విచారణలో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి.భర్త గురుమూర్తి.. వెంకటమాధవిని చంపిన ఆనవాళ్లు లేకుండా చేయాలనుకున్నాడు. దీనికోసం మటన్ కొట్టే కత్తితో మృతదేహాన్ని ముక్కలుగా నరికాడు. ఎముకల నుంచి మాంసాన్ని వేరుచేసి కుక్కర్లో ఉడికించాడు.. ఎముకలను […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

లోకేష్ కు ప్రమోషన్..తేల్చేసిన చంద్రబాబు..

ఏపీలో గత కొన్ని రోజులుగా కూటమి లో మంత్రి నారా లోకేష్ సీఎం,డిప్యూటీ సీఎం చేయాలంటూ జరిగిన చర్చ అంతా ఇంత కాదు..కూటమిలో ఈ అంశం రగడకు దారితీసింది..అయితే దానిపై తాజాగా క్లారిటి వచ్చింది..టీడీపీ అధినేత.. ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు మంత్రి లోకేష్ డిప్యూటీ సీఎం కావాలనే అంశం పైన కీలక వాఖ్యలు చేసారు. వ్యాపారం, సినిమాలు, రాజకీయం, కుటుంబం.ఏ రంగమైనా వారసత్వం అనేది మిధ్య అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. చుట్టూ ఉన్న పరిస్థితి ల […]Read More