తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో నిర్మాణాల కూల్చివేతలో హైడ్రా కీలక నిర్ణయం తీసుకున్నట్లు కమీషనర్ రంగనాథ్ తెలిపారు. హైడ్రా ఏర్పాటుకు ముందున్న నిర్మాణాలను కూల్చివేయము. హైడ్రా ఏర్పాటైనాక నిర్మించిన అక్రమ కట్టడాలపైనే చర్యలు ఉంటాయి. ఎఫ్టీఎల్ లోని ప్రజలు నివాసం ఉంటున్న భవనాలను కూల్చబోము. కాలనీ సంఘాలు చేస్తున్న పిర్యాధులకు తొలి ప్రాధాన్యత ఇస్తాము. హైడ్రా ఏర్పాటు తో ప్రజల్లో చైతన్యం పెరిగింది. స్థలాలు కొనేవారు.. భవనాలు నిర్మించుకునేవారు అన్ని ఆలోచిస్తున్నారని ఆయన అన్నారు.Read More
ఇందిరమ్మ ఇండ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బిగ్ అప్ డేట్ ఇచ్చారు. ఈరోజు మంగళవారం సచివాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ” సంక్రాంతి నాటికి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రారంభిస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న ముప్పై మూడు జిల్లాలకు ముప్పై మూడు మంది ప్రాజెక్టు డైరెక్టర్లను నియమించాము. నిన్నటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై రెండు లక్షల మంది ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వాటిని పరిశీలించాము. […]Read More
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ప్రముఖ టాలీవుడ్ హీరో … ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై చేసిన వ్యాఖ్యలపై పెనుదుమారం రేగింది. ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ పుష్ప -2 ఓ చెత్త సినిమా.. మా సీఎం రేవంత్ రెడ్డిపై అవాక్కులు.. చవాక్కులు పేలితే ఖబడ్దార్.. నువ్వు ఆంధ్రోడివి.. అట్లనే ఉండు.. బతకడానికి వచ్చావు.. ఇచ్చిన గౌరవం తీసుకోని వ్యాపారం చేసుకో. అంతే కానీ తెలంగాణకు మీరేం […]Read More
పుష్పరాజ్ పై ఉన్న శ్రద్ధ గురుకులాలపై లేదు.. ఎందుకు..?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పట్ల వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు విన్పిస్తున్నాయి. ఒక పక్క తొక్కిసలాటలో చనిపోయిన రేవతి కుటుంబానికి న్యాయం చేయడానికే చట్టఫరంగా అల్లు అర్జున్ … సంధ్య థియోటర్ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా కానీ గత ఏడాదిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో జరుగుతున్న సంఘటనలను ఊదాహరంగా తీసుకోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి […]Read More
మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించారు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. వరద ముంపునుంచి ఖమ్మం ప్రజలకు శాశ్వతంగా విముక్తి కల్పించేందుకు గాను చేపట్టిన మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణం పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ […]Read More
ఇవి మధుమేహం రోగులకు మేలు చేస్తాయ్ మధుమేహంతో బాధపడేవారు ఆహారం విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే మందులు వాడేవారు డాక్టరు సూచించిన ఆహారాన్ని తీసుకోవడం మేలు. అయితే షుగర్ వ్యాధిగ్రస్తులకు కొన్ని రకాల కూరగాయలు మేలు చేస్తాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం.Read More
మనం ప్రతిరోజూ ఉదయం తీసుకునే ఆహారం ఆ రోజు మనకు పునాది లాంటిది. చక్కని పోషకాలతో కూడిన ఆహారం తింటే రోజంతా యాక్టివ్గా ఉంటాం. అయితే పరగడుపున కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోకూడదు. వీటి వల్ల కొన్ని ఉదర సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాంటి పదార్థాలు ఏవో చూద్దాం. ▪ బ్రష్ చేసిన తర్వాత చాలా మంది టీ లేదా కాఫీ తాగుతారు. అయితే ఇది పొట్టలో ఎసిడిటీని పెంచుతుంది. కాలేయంపై చెడు […]Read More
మనం తీసుకునే ఆహారం మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అందుకే మంచి పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి. మనం తినే ఆహారంలో ఏ పోషకాలు లోపించినా.. అవి వివిధ ఆరోగ్య సమస్యల రూపంలో మనకు కనిపిస్తాయి. వాటిని గుర్తించి తగిన ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. మనలో పోషకాహారలోపం వల్ల శరీరం ఎలాంటి సంకేతాలను చూపిస్తుందో తెలుసుకుందాం. ” సాధారణంగా నిద్ర తక్కువైతే మనకు ఆవలింతలు రావడం సహజం. అలా కాకుండా కంటి నిండా నిద్రపోయినా పదే పదే […]Read More
వేరుశనగను చాలా మంది ఇష్టంగా తింటారు. వీటిలో ఉండే కాల్షియం, ఐరన్, విటమిన్స్ సహా ఇతర పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పల్లీలను వేయించి, ఉడకపెట్టి తినడమే కాకుండా రకరకాల స్నాక్స్ రూపంలో తింటారు. వేరుశనగలను వేడిచేసి లేదా ఉడకపెట్టి తిన్న వెంటనే చల్లటి నీరు తాగడం వల్ల పలు రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వేరుశనగను తిన్న వెంటనే నీరు తాగితే జీర్ణంకావడం కష్టంగా మారి జీర్ణప్రక్రియలో […]Read More
నేటి ఆధునీక జీవితంలో మారుతున్న జీవనశైలీ, ఆహారపు అలవాట్లు, సరైన వ్యాయామం లేని కారణంగా చాలా మంది హైబీపీ సమస్యతో బాధపడుతున్నారు. ఇది రానున్న రోజుల్లో మరికొన్ని ధీర్ఘకాల సమస్యలకు కారణమవుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం వల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది. కాస్త వేగంగా నడవడం, సైక్లింగ్, స్విమ్మింగ్ వంటివి హైబీపీ బారిన పడకుండా చేస్తాయి. ఊబకాయంతో బాధపడేవారికి హైబీపీ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే బరువు నియంత్రణలో ఉంచేందుకు […]Read More